CPI held a protest in Palakonda demanding 2 cents of land and 5 lakh rupees for house construction for the poor. They highlighted issues like drinking water and electricity.

పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా

పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పట్నాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం పేదలకు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ జగనన్న కాలనీలో కనీస సదుపాయాలు కల్పించాలని,త్రాగునీటి సమస్య తక్షణమే పరిష్కరించాలని మరియు పట్టణంలో పేదలకు రెండు సెంట్లు, పల్లెల్లో మూడు సెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయం…

Read More
Janasena leader Tummalapalli Ramesh honored journalists on National Press Day, lauding their efforts in bridging public issues with governance.

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా విలేకరులకు ఘన సత్కారం

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా శనివారం జగ్గంపేట కృష్ణవేణి థియేటర్ లో విలేకరులను జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఘనంగా సత్కరించారు. జాతీయ పత్రికా దినోత్సవం రోజున విలేకరులను గుర్తించి వారికి సముచిత ప్రాధాన్యం కల్పించి ఘనంగా సత్కరించడం పై విలేకరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ… విలేకరులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్నారన్నారు. కుటుంబాలను…

Read More
Ramanakkapeta villagers face a five-month-long water crisis, relying on costly tanker supply. CPI warns of agitation if issues persist.

రమణక్కపేటలో తాగునీటి సమస్యపై గ్రామస్థుల ఆందోళన

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో ఐదు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రతరంగా ఉంది. గ్రామస్తులు ట్యాంకర్ ద్వారా సరఫరా అవుతున్న నీటిని పది రోజులకోసారి మాత్రమే పొందుతున్నారు. నీటి కొరతతో ఆర్థిక భారం ఎదుర్కొంటున్న గ్రామస్తులు నీటిని కొనుగోలు చేసి గడిచిపెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికీ ఈ సమస్యపై స్పందించకపోవడం గ్రామస్తుల ఆగ్రహానికి దారితీస్తోంది. నీటి సరఫరా సమస్య పరిష్కారం కోసం సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకారామకృష్ణ గ్రామస్థులతో కలిసి…

Read More
The prestigious Mrs. Vizag 2024 poster was unveiled in Visakhapatnam, highlighting women's empowerment and upcoming auditions for the grand finale.

విశాఖలో మిస్సెస్ వైజాగ్ 2024 పోస్టర్ ఆవిష్కరణ

విశాఖపట్నంలో ఒక ప్రముఖ హోటల్లో విషెస్ వైజాగ్ 2024 పోస్టర్ ఘనంగా ఆవిష్కరించబడింది సుమారు 12 సంవత్సరాలుగా హంసయిర్ ఆధ్వర్యంలో మిస్సెస్ వైజాగ్ జరుపబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిస్సెస్ వైజాగ్ 23 సాక్షి బజాజ్ మరియు మిస్సెస్ వైజాగ్ 2023 సబ్ టైటిల్ హోల్డర్స్ మాట్లాడుతూ హ్యాండ్సయిర్ నిర్వహించే మిస్సెస్ వైజాగ్ విశాఖపట్నం కి ప్రతిష్టాత్మకంగా ఉంటుందని కొనియాడారు పోస్టర్ ఆవిష్కరణ లాస్ట్ ఇయర్ విన్నర్స్ మరియు సబ్ టైటిల్ హోల్డర్స్ మరియు…

Read More
Devotees in Vinukonda, Palnadu, express anger as a priest allegedly desecrated a 700-year-old Shiva temple by consuming alcohol near the deity.

పురాతన శివాలయంలో అపవిత్ర చర్యపై భక్తుల ఆగ్రహం

పల్నాడు జిల్లాలోని వినుకొండ లో దాదాపు 700 సంవత్సరాల పురాతన చరిత్ర గలిగిన పాత శివాలయంలో పూజారి గుడిని అపవిత్రం చేసాడట్టు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ పూజారి పవిత్రమైన శివాలయం గర్భగుడిలోని అమ్మవారి వద్ద మద్యం సేవిస్తున్నట్టుగా కనిపించినా పూజారి ప్రసాద్.. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించాల్సిన అవసరం లేదా? ఇప్పటివరకు ఆలయ అర్చకులు కానీ,…

Read More
A woman aghori caused chaos near JanaSena office, Mangalagiri, demanding to meet Pawan Kalyan, attacking police and a journalist with a trident.

మంగళగిరిలో మహిళా అఘోరి హల్‌చల్, జనసేన కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

మంగళగిరిలో జనసేన కార్యాలయం సమీపంలో మహిళా అఘోరి హల్ చల్ చేసింది. హైవేపై బైఠాయించి, పవన్ కల్యాణ్‌ను కలిసే వరకు అక్కడి నుంచి కదలబోనని స్పష్టం చేసింది. ఈ ఘటన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో, పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అఘోరి మాట వినకుండా, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేయిచేసుకుంది. ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. అఘోరి…

Read More
The Collector has directed talent exams for 10th-grade students in government hostels on Nov 22 to assess abilities and provide additional support.

ప్రతిభ పరీక్షలు నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు

మై స్కూల్ – మై ప్రైడ్ లో భాగంగా ప్రభుత్వ వసతి గృహాల్లోని 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 22న ప్రతిభ పరీక్షను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి ఎంఈఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో మాదిరి కాకుండా, ఈసారి ఆంగ్ల భాషలో పది పరీక్షలు రాయాల్సి ఉంటుందని అన్నారు. తెలుగు, హిందీ మినహా మిగిలిన అన్ని పరీక్షలు…

Read More