A thief attempted to break into an ATM at Sri Kalahasti bypass by smashing it with an iron rod. The alarm triggered and the thief fled before stealing anything.

శ్రీకాళహస్తి బైపాస్ వద్ద ఏటీఎంలో చోరీ యత్నం

శ్రీకాళహస్తి బైపాస్ వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి దుండగుడు చోరీ చేయడానికి ప్రయత్నించాడు. ముఖానికి ప్లాస్టిక్ కవర్ ధరించి ఏటీఎమ్ మెషీన్‌ను గునపంతో పగులగొట్టేందుకు ప్రయత్నించాడని సమాచారం. అయితే, బ్యాంకులోని అలారం మోగడంతో దుండగుడు ఆపైన పరారయ్యాడు. బ్యాంకు సిబ్బంది హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దుండగుడి గురించి సమాచారం సేకరించడం ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, గుర్తింపు ప్రక్రియ…

Read More
AP Assembly approved amendments to municipal and panchayat laws, allowing leaders with any number of children to contest local elections.

ఏపీ స్థానిక ఎన్నికల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం

అమరావతిలో నిర్వహించిన సమావేశంలో ఏపీ అసెంబ్లీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు కీలక సవరణల్ని ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనల మార్పులకు అసెంబ్లీ సభ్యుల అనుమతి లభించింది. తాజా సవరణల ప్రకారం, పిల్లల సంఖ్య ఎంత ఉన్నా నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత పొందుతారు. ఈ నిర్ణయం జనాభా నియంత్రణ నిబంధనలను సడలించేలా చట్టాల్లో మార్పులు చేయడం ద్వారా చేపట్టబడింది. జనాభా పెరుగుదల అంశాన్ని పరిగణనలోకి తీసుకొని, ప్రజాప్రతినిధుల ఎన్నికల నిబంధనలను సరళీకరించాలన్న ఆలోచనతో…

Read More
Supreme Court issued notices to YS Avinash Reddy in the Vivekananda Reddy murder case after a petition by YS Sunitha challenging his bail.

వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినా‌ష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలంటూ.. వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌‌గా మారిన వ్యక్తిని.. శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించారని.. వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది…

Read More
The Commissioner of the Municipal Corporation has warned of strict action against building violations in the city. During a recent inspection, he issued directives to clear construction materials obstructing roads and emphasized adherence to urban planning norms.

నగరపాలక సంస్థ కమిషనర్ కఠిన చర్యలకు హెచ్చరిక

నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించే చేపట్టిన భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సూర్య తేజ హెచ్చరించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 7వ డివిజన్ లక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో కమిషనర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు పై భవన నిర్మాణ సామాగ్రిని ఉంచి రాకపోకలకు అడ్డంకిగా నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని గుర్తించి యజమానులకు జరిమానా విధించాలని ఆదేశించారు. రోడ్లను ఆక్రమిస్తూ ప్రజా మార్గాలకు అంతరాయం…

Read More
Chitla Chalapathi Rao urged all Dalits to unite and attend the Mala Garjana Sabha in Visakhapatnam on December 8, emphasizing community solidarity.

మాలల గర్జన విజయవంతానికి పిలుపునిచ్చిన చిట్ల చలపతిరావు

డిసెంబర్ 8వ తేదీన విశాఖపట్నంలో జరుగు మాలల గర్జన సభకు తరలిరావాలని మాలల గర్జన నర్సీపట్నం డివిజన్ ఆర్గనైజర్ చిట్ల చలపతిరావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన నాతవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీసీ వర్గీకరణ వద్దు దళితుల ఐక్యతే ముద్దు అని, మాలల వేరు మాదిగల వేరు కాదని ఆయన అన్నారు. దళితులంతా ఒకటేనని, మాలలకి చిపరిచే విధంగా మందకృష్ణ మాదిగ మాట్లాడడం తగదని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ, నాయకులు అంతా కలిసి విభజించి…

Read More
CPI held a protest in the town demanding 2 cents of land and ₹5 lakh for construction, criticizing previous government policies on housing.

పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు స్థలం కోసం ఆందోళన

ఆధ్వర్యంలో పట్టణంలో వార్డు సచివాలయం దగ్గర పెద్ద ఎత్తునఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ మాట్లాడుతూ… గత వైసిపి ప్రభుత్వ హాయంలో పేదలకు ఒక్క సెంటు స్థలము ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి కేవలం లక్ష 80,000 ఇవ్వడంతో ఇచ్చిన సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రదేశాలలో ఇవ్వడం వలన అక్కడికి పోయి పేద ప్రజలు నివాసం ఉండలేకపోయారని ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి…

Read More
An awareness program on SC/ST Atrocities Act was conducted by CID at Vaishnavi Degree College, Emmiganur, with DSP Upendra Babu as the chief guest.

ఎమ్మిగనూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వైష్ణవి డిగ్రీ కళాశాల నందు సిఐడి పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సీ ,ఎస్టీ, అట్రాసిటీ కేసులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు డిఎస్పి ఉపేంద్ర బాబు పాల్గొన్నారు.ముందుగా వైష్ణవి డిగ్రీ కళాశాల చైర్మన్ గడిగే లింగప్ప డి.ఎస్.పి ఉపేంద్ర బాబుకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.అనంతరం డిఎస్పి ఉపేంద్ర బాబు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ చట్టాలపై…

Read More