SP Tuhin Sinha's "Sankalpam" program in Narsipatnam educates students on drug abuse, its impact, and the importance of a disciplined life.

“సంకల్పం”తో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ

విద్యార్ధులు, యువతను సన్మార్గంలో నడిపి, వారిలో వ్యక్తిత్వవికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగు పర్చి, ఉన్నత లక్ష్యాలను సాధింప జేసేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారు నర్సీపట్నం టౌన్ పోలీస్ ల ఆధ్వర్యంలోడిగ్రీ కాలేజీ విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపిఎస్ మాట్లాడుతూ నేడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడమన్నది ప్రధాన సమస్యగా మారిందన్నారు. మాదక ద్రవ్యాల…

Read More
Villagers in Burja Mandal caught a vehicle smuggling teak trees from government land, demanding strict action against the culprits and YSRCP leaders.

బూర్జ మండలంలో టేకు చెట్ల అక్రమ రవాణా కలకలం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో వైసీపీ నాయకులు ధన దాహనికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏటిఒడ్డుపర్త గ్రామంలో ప్రభుత్వ స్థలంలోని టేకు చెట్లను దొంగతనంగా తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. ప్రభుత్వ స్థలంలోని చెట్లను రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేస్తున్న నలుగురు వ్యక్తులను వాహనంతో సహా గ్రామస్తులు అడ్డగించారు. దొరికిన వాహనంలో ఎక్కించిన టేకు దుంగలు ప్రభుత్వ స్థలంలోనిది అని అక్రమార్కుల కళ్ళు దానిపై ఉందని స్థానిక ఎమ్మార్వో…

Read More
An awareness rally in Emmiganur led by District SP G. Bindu Madhav emphasized caution against rising cyber crimes and measures to prevent fraud.

సైబర్ నేరాలపై ఎమ్మిగనూరులో అవగాహన ర్యాలీ

ప్రస్తుత సమాజంలో సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మిగనూరు లో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద పార్క్ నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీలో నిర్వహించి, జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్, డీఎస్పీ ఉపేంద్ర బాబు, టౌన్ సీఐ, రూరల్ సీఐ, , విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్‌ నేరాలు రోజురోజుకూ…

Read More
Former ZPTC Karunakar Naidu met Minister Nara Lokesh to discuss the development issues in the Sathya Vedu constituency.

సత్యవేడు అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్‌కు నివేదిక

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లారా లోకేష్ బాబు ను కలిసిన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాజీ జడ్పిటిసి కరుణాకర్ నాయుడు. ఈ సందర్భంగా సత్య వేడు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను . అభివృద్ధి కార్యక్రమాలను గురించి మంత్రి నారా లోకేష్ బాబుకు వివరించారు. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గం లోని ప్రజా పరిపాలన దిశగా ఎమ్మెల్యే ఆదిమూలం ను ప్రజల వద్దకు పంపాలని ఈ సందర్భంగా మంత్రి…

Read More
Ravi from Guduru was attacked by a group while trying to retrieve his cows from a neighboring village. He was severely injured and is receiving treatment at the Guduru government hospital.

బర్రెలను అక్రమంగా కట్టేసినారని అడిగినందుకు వ్యక్తిపై దాడి

గూడూరు పట్టణం కోనేటి మిట్ట కు చెందిన గుమ్మడి రవికుమార్ గేదలను చిల్లకూరు మండలం గుత్తా వారి పాలెంలో మణి ఇంటి దగ్గర ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న రవి, వాళ్ళ అన్న, మామతో కలిసి ఆ గ్రామానికి వెళ్లి గేదెలను తొలివ్వమని అడిగినందుకు కర్రలు రాడ్లతో దాడి చేసి గాయాలు పాలు చేశారు. గాయాలు పాలైన బాధితుడు రవి ని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాధితుడు రవి వివరాల మేరకు గత మూడు…

Read More
In the AP Assembly, MLA Lokam Madhavi raised concerns about handloom workers' issues. Deputy Speaker Raghuraju asked her if she was wearing a handloom saree

లోకం మాధవిని ప్రశ్నించిన రఘురాజు, నవ్వులతో సమాధానం

చేనేత సమస్యలపై మాట్లాడిన లోకం మాధవి మీరు కట్టుకున్నది చేనేత చీరేనా అని ప్రశ్నించిన రఘురాజు నవ్వుతూ సమాధానమిచ్చిన మాధవి ఏపీ అసెంబ్లీ సమావేశాలు చమత్కారాలు, ఆసక్తికర సన్నివేశాలతో కొనసాగుతున్నాయి. అలాంటి సన్నివేశమే మరొకటి ఈరోజు అసెంబ్లీలో చోటుచేసుకుంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయిన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో చేనేత సమస్యలపై జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ… చేనేత కార్మికుల…

Read More
Rajamahendravaram CI V. Durga Rao has been suspended by the Eluru Range IG Ashok Kumar following criminal charges related to a land dispute. He was found guilty of corruption and misconduct.

రాజమహేంద్రవరం సీఐ దుర్గారావు సస్పెండ్

రాజమహేంద్రవరం రెండో పట్టణ సీఐ వి. దుర్గారావును ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సస్పెండ్ చేయాలనేది ఉత్తర్వులు జారీ చేశారు. గుడివాడ రెండో పట్టణ సీఐగా విధులు నిర్వహిస్తున్నప్పుడు 2022లో భూ వివాదంపై ఫిర్యాదు అందినప్పుడు దుర్గారావు వివాదం పరిష్కరించడానికి రూ.30 లక్షలు తీసుకున్నాడు. ఈ సమయంలో, సొమ్ము ఇచ్చినవారికి అనుకూలంగా ఉండి, ఫిర్యాదుదారుడి నుంచి కొన్ని డాక్యుమెంట్లు బలవంతంగా తీసుకుని వ్యతిరేక వర్గానికి ఇచ్చాడు. తరువాత, డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వాలని ఫిర్యాదుదారు కోరగా, సీఐ…

Read More