An awareness session on the SC/ST Atrocities Act was held in Rampachodavaram to educate the community on their rights and legal protections against discrimination.

రంపచోడవరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సు

రంపచోడవరం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సద స్సులు నిర్వహించడం అభినందనీయమని ఐటీడీఏ పీవో సింహాచలం అన్నారు. సీఐడీ రాజమహేంద్రవరం ఏఎస్పీ అస్మ ఫర్వీన్ ఆధ్వర్యంలో ఐటీడీఏ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పీవో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలంతా ఈ చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ షెడ్యుల్ కులాల వారికి ప్రభుత్వం చట్టాలను అమలు చేస్తోందని చెప్పారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి నుంచి ఎలా రక్షణ పొంద…

Read More
At the General Body meeting in Badvel, Communist leaders emphasized the party's history of fighting for social justice and economic equality since 1925.

బద్వేల్ రూల్ మండల కమ్యూనిస్టు పార్టీ సమావేశం

బద్వేల్ రూల్ మండల కార్యదర్శి నాగదాసరి ఇమ్మానియేల్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ దేశంలో సోషలిజం నిర్మించడం కోసమే రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నాడు. 1925 నుండి ఇప్పటివరకు ప్రజా పోరాటాలలో ప్రజల హక్కుల కొరకు ఆర్థిక అసమానతలు రూపుమామిటకు ఎంతో కృషి చేసిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి…

Read More
CPI and Rajahmundry Jatla Labour Union organized a protest demanding improved medical facilities and staff at the local ESI hospital.

రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి కోసం ధర్నా

రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, వంద పడకల ఆసుపత్రికి అనుగుణంగా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సీతంపేట ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులు ఆసుపత్రిలో అవినీతిని అరికట్టాలని, వైద్య సేవలు మెరుగుపరిచే అంశాలను పైకి తీసుకురావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రామాలయం నుండి ప్రదర్శనగా ఆసుపత్రికి చేరుకున్న కార్మికులు, తమ ఆందోళనను విజ్ఞప్తి రూపంలో తెలియజేశారు. ఏఐటీయూసీ…

Read More
CPM District Secretary D. Venkanna expressed strong opposition to the installation of smart meters in Devarapalli. He criticized the government's push for these meters and urged the public to reject them.

సిపిఎం వెంకన్న విద్యుత్ స్మార్ట్ మీటర్లపై వ్యతిరేకం

విద్యుత్ స్మార్ట్ మీటర్లును ప్రతి ఓక్కరు వ్యతిరేఖించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు, మంగళవారం దేవరాపల్లి లో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న వారిని ప్రశ్నించారు అనతంతరం అయిన మాట్లాడారు దేవరాపల్లిలో దోంగ చాటున స్మార్ట్ మీటర్లు.బిగించాడాన్ని తప్పు బట్టారు,రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు చేసి తర్వాత రాష్ట్రం మొత్తం అమలకు ప్రభుత్వ పూనుకుందని తెలిపారు,ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్ల బీగిస్తె పగలు కోట్టాలని నారాలోకేష్ పిలుపు నిచ్చారని తెలిపారు ఇప్పుడు…

Read More
Sannapureddy Suresh Reddy, RTC Chairman, spoke about road issues, RTC worker concerns, and bus services. He also discussed upcoming events and his plans for development in the district.

ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మీడియా సమావేశం

నగరంలోని రామ్మూర్తి నగర్ లో ఉన్న బిజెపి జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని శాఖలకు మాత్రమే నిధులను విడుదల చేసిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను చాలావరకు జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని ఆరోపించాడు. రాష్ట్రంలో రోడ్లను మరమ్మతులు చేయకుండా విస్మరించడంతో, ఆర్టీసీకి ఎంతో నష్టం వాటిలిందన్నాడు. రోడ్లు సక్రమంగా లేకపోవడంతో వ్యాపారులు, ప్రజలు, ఆర్టీసీ కూడా ఆర్థికంగా…

Read More
The central government raised retirement age from 60 to 62, citing better governance. This move sparks anger among unemployed youth over pending vacancies.

కేంద్ర ఉద్యోగుల వయోపరిమితి పెంపు

కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను మరింత కాలం పొందడం వల్ల పరిపాలన మరింత మెరుగుపడుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పనితీరు సమర్థంగా కొనసాగుతుందని ఆశిస్తోంది. అయితే, ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా పదవీ విరమణ వయస్సు పెంచటం నిరుద్యోగుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో వేల సంఖ్యలో ఖాళీలు ఉండగా, ఈ నిర్ణయం నిరుద్యోగులకు నష్టకరమని…

Read More
Sunny Krishna Rajayya (Alpha Krishna) appointed as the Main Organizer of the RTI Human Rights Association, focusing on justice and rights promotion.

ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ మెయిన్ ఆర్గనైజర్‌గా సన్ని కృష్ణ

ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ అల్ ఇండియా కు మెయిన్ ఆర్గనైజర్ గా నేషనల్ బోర్డ్ కమిటీ ఆఫ్ ఇండియా సిఫార్సుపై తననునియమించినట్లు సన్ని కృష్ణ రాజయ్య బయగాని (ఆల్ఫా కృష్ణ ) తెలియజేశారు. విజెఎఫ్ ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ ఆక్టివిటీస్ అసోసియేషన్ నేషనల్ బోర్డు కమిటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కామేష్ గాడి తనను జాతీయ…

Read More