"నమస్కారం సార్, నేను దేశాన్ని కాపాడుతున్న ఒక జవాన్‌ని. ఇప్పటికీ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాను. కానీ నా స్వంత ఊరిలో నా కుటుంబం అన్యాయానికి గురవుతోంది.నా సొంత భూమిని కొంతమంది ప్రభావవంతులు అక్రమంగా కబ్జా చేశారు. మేము కోర్టులో పోరాడి, విజయం సాధించాం. కోర్టు తీర్పు స్పష్టంగా మా తరఫున ఉంది. అయినా కూడా వాళ్లు ఆ భూమిని ఖాళీ చేయడంలేదు.నా కుటుంబం పోలీసులను, అధికారులు, తహసీల్దార్‌ను కూడా ఆశ్రయించింది. కానీ ఎవరూ చట్టాన్ని అమలు చేయడం లేదు. మేము చిన్న కుటుంబం... నేనైతే సరిహద్దుల్లో ఉన్నాను – నా భార్య, తల్లి తీవ్ర ఆవేదనతో ఉన్నారు.కాబట్టి, పవన్ కల్యాణ్ సార్... లోకేశ్ గారు... మీరు ఎప్పుడూ ప్రజల కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు నేను, ఒక జవాన్‌గా, మీ దయను కోరుతున్నాను. మా మాట విని, మా బాధను చూడండి. దయచేసి న్యాయం చేయండి సార్.""ఒక జవాన్‌గా దేశాన్ని కాపాడుతున్నాను. కానీ నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? మీ దయే మా ఆశ."

“జవాన్ నుండి పవన్ కల్యాణ్, లోకేశ్ లకు హృదయవిదారక వేడుకోలు – ‘సార్, న్యాయం చేయండి’ అంటూ కన్నీటి రిక్వెస్ట్!”

“నమస్కారం సార్, నేను దేశాన్ని కాపాడుతున్న ఒక జవాన్‌ని. ఇప్పటికీ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాను. కానీ నా స్వంత ఊరిలో నా కుటుంబం అన్యాయానికి గురవుతోంది.నా సొంత భూమిని కొంతమంది ప్రభావవంతులు అక్రమంగా కబ్జా చేశారు. మేము కోర్టులో పోరాడి, విజయం సాధించాం. కోర్టు తీర్పు స్పష్టంగా మా తరఫున ఉంది. అయినా కూడా వాళ్లు ఆ భూమిని ఖాళీ చేయడంలేదు.నా కుటుంబం పోలీసులను, అధికారులు, తహసీల్దార్‌ను కూడా ఆశ్రయించింది. కానీ ఎవరూ చట్టాన్ని అమలు చేయడం…

Read More
CM Chandrababu allows use of secretariat AEs for R&B projects amid growing engineer shortage in ₹3200 crore development plans.

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం లో రహదారి విస్తరణ, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ. 3200 కోట్లతో బడ్జెట్ కేటాయించబడింది. ఈ సమయంలో, ఇంజినీర్ల కొరత గమనించిన అధికారులు, ఈ సమస్యను సీఎం చంద్రబాబుకు అందించారు. అభివృద్ధి పనులు దవడపెట్టి ముందుకు సాగుతున్న నేపధ్యంలో, సంబంధిత రంగంలో ఉన్న ఇంజినీర్ల కొరత మరింత తీవ్రంగా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, సీఎం చంద్రబాబు ఒక కీలక నిర్ణయం…

Read More
Free cancer screening tests were conducted in Dakkil PHC, raising awareness about cancer prevention.

ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించిన స్విమ్స్

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో డక్కిలి మండలంలోని శ్రీపురం, లింగసముద్రం గ్రామాల్లో గురువారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం పిహెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్ డి.బిందు ప్రియాంక గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారికి నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సులు మొబైల్ క్యాన్సర్…

Read More
In the red sandalwood smuggling case, two convicts were sentenced to 5 years of rigorous imprisonment and fined ₹6 lakh each in Annamayya district.

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో 5 సంవత్సరాల శిక్ష

అన్నమయ్య జిల్లా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తిరుపతి జిల్లా ఆర్ఎస్ఎస్ కోర్టు కఠిన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల జరిమానా విధించడమైంది. ఈ తీర్పు ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారాన్ని అరికట్టేందుకు ఒక బలమైన సందేశం పంపుతుంది. ఈ కేసులో ముద్దాయిలు బుక్కే అమరేష్ నాయక్ మరియు చెన్నూరు నిరంజన్ అనే వ్యక్తులు పీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో…

Read More
Minister Lokesh attended Satyavedu Praja Darbar, personally hearing citizens’ issues and assuring prompt action and support.

సత్యవేడు ప్రజాదర్బార్‌లో లోకేష్‌కి ప్రజల వినతులు

తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో మంత్రి నారా లోకేష్ రెండో రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. స్థానిక సంత ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. 62వ ప్రజాదర్బార్‌ సందర్భంగా ఆయన ప్రజలతో ముఖాముఖి మట్లాడుతూ, వారి సమస్యలను విన్నారు. ఒకొక్కరి సమస్యను ఆప్యాయంగా గమనించి, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇది కూటమి ప్రభుత్వంలో సామాన్యుల సంక్షేమం ఏకైక అజెండా అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగకు…

Read More
With LG’s foundation stone in Sri City, Minister Lokesh says AP steps toward industrial growth, jobs, and innovation.

శ్రీసిటీలో LG మేనిఫ్యాక్చరింగ్ యూనిట్‌కు శంకుస్థాపన

శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ అధునాతన తయారీ యూనిట్‌కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని, ఇది కేవలం నిర్మాణ కార్యక్రమం కాకుండా ఆవిష్కరణ, అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఏపీని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ యూనిట్ ఒక కీలకమైన ముందడుగని చెప్పారు. రూ.5,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాబోతున్న ఈ ఫ్యాక్టరీలో ప్రస్తుతానికి 1,500 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కలుగనున్నాయి….

Read More
A meeting was held in Jaitavaram village to form child protection committees and discuss prevention of child marriages and crimes against women.

జైతవరం గ్రామంలో బాలల కమిటీ సమావేశం

అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండలం, జైతవరం గ్రామ సచివాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు ఒక ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ కోడూరు సత్యవతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కమిటీల ప్రధాన ఉద్దేశ్యం బాల్య వివాహాలను నివారించడమే కాక, మహిళలపై జరిగే దాడులను, వేధింపులను అరికట్టడంలో కీలక పాత్ర పోషించడమేనని ఆమె…

Read More