శ్రీశైలం ఘాట్‌లో RTC బస్సుల ఢీకొనడం.. ట్రాఫిక్ జామ్

ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సుతో ఢీకొన్న ఘటనలో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణీకులు, డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని తక్షణమే దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు కానీ, ఘటన తీవ్రతను…

Read More

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ–వైఎస్సార్సీపీ ఘర్షణ – ఉద్రిక్తతపై డీఐజీ హెచ్చరిక

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ప్రచారంలో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఎన్నిక రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇరుపార్టీల అగ్రనేతలు స్వయంగా ప్రచారంలో పాల్గొంటుండగా, ఒకరిపై మరొకరు దాడులు, వాగ్వాదాలు జరగడంతో పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. బుధవారం ముందస్తు ప్రణాళిక ప్రకారం టీడీపీ నల్లగొండువారిపల్లెలో, వైఎస్సార్సీపీ కనంపల్లె, ఈ.కొత్తపల్లెలో ప్రచారం చేయాల్సి ఉంది. అయితే, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్, ఆ…

Read More

గుంటూరులో నకిలీ నోట్లు కలకలం – జంట అరెస్టు, పెద్ద ముఠా అనుమానం

గుంటూరులో నకిలీ నోట్ల చెలామణీ మరోసారి కలకలం రేపింది. తాజాగా పట్టాభిపురం ప్రాంతంలో జరిగిన ఘటనలో దంపతులు గోపిరెడ్డి, జ్యోతి నకిలీ 500 రూపాయల నోట్లతో వ్యాపారులను మోసం చేసే ప్రయత్నంలో పట్టుబడ్డారు. నగరంలోని రత్నగిరి కాలనీలో నివాసం ఉంటున్న ఈ దంపతులు గురువారం రాత్రి పట్టాభిపురం ప్రధాన రహదారిలోని చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. మొదట వారు ఒక తోపుడు బండిపై శనక్కాయలు కొనుగోలు చేస్తూ 100 రూపాయల వస్తువుకు 500 రూపాయల నకిలీ నోటు…

Read More

వివేకా హత్యపై సునీత సంచలన వ్యాఖ్యలు – అవినాష్, జగన్ పై తీవ్ర ఆరోపణలు

పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. వైఎస్ వివేకానంద రెడ్డి 74వ జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కుమార్తె వైఎస్ సునీత, దంపతులు రాజశేఖర్ రెడ్డి, వివేక భార్య సౌభాగ్యమ్మతో పాటు కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద పుష్పాంజలులు సమర్పించారు. ఈ సందర్భంగా సునీత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సునీత మాట్లాడుతూ, చిన్నతనం లోనే అవినాష్ రెడ్డితో సన్నిహితంగా ఉండి ఆప్యాయంగా ఆడుకునే వాళ్లమని, అలాంటి వ్యక్తి…

Read More

గుండె తరుక్కుపోయే ఘటన.. శిశువు మృతదేహంతో 100 కిలోమీటర్లు ప్రయాణం..!

జననం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అమూల్యమైన క్షణం. ఒక కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు కుటుంబమంతా. కానీ ఆ ఆశలన్నీ క్షణాల్లోనే చీకటి ముసురి కన్నీటి ఊబిలో ముంచేసిన ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెంకొత్తవీధి మండలం, చిన్న అగ్రహారం గ్రామానికి చెందిన వంతల లక్ష్మి అనే గర్భిణీ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. శనివారం రాత్రి ఆమె గూడెంకొత్తవీధి ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. పుట్టిన కొద్ది గంటల్లోనే బిడ్డ శరీరంలో రంగు మారుతూ…

Read More

పెళ్లి రోజునే ప్రాణం తీసుకున్న నవవధువు… శోభనం గదిలో విషాదం..!

పెళ్లి అంటే ఒక జీవితాంతం గుర్తుండిపోయే ఆనందఘడియలు. కానీ కొన్ని ఘడియలు, జీవితాన్ని మిగతా కుటుంబానికి శాశ్వతంగా విషాదంలో ముంచేస్తాయి. శ్రీ సత్య సాయి జిల్లాలోని సోమందేపల్లిలో జరిగిన ఈ విషాద సంఘటన అందరినీ చలించిస్తోంది. ఆగస్టు 4న, సోమవారం ఉదయం హర్షిత అనే యువతికి, కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి ప్రాంతానికి చెందిన నాగేంద్రతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. హర్షిత, కృష్ణమూర్తి – వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె. పెళ్లి వేడుకలో ప్రతి ఒక్కరూ ఆనందంలో…

Read More

“అమ్మను చంపిన స్నేహం? నిజానిజాల మధ్య ఓ కుటుంబం చీకటి లోతుల్లోకి..”

స్నేహం ఒక పవిత్రమైన బంధం… కానీ ఈ కథలో ఆ స్నేహమే ఓ మాతృహత్యకు కారణమైంది. ఇది గుంటూరులోని తారకరామనగర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన. త్రివేణి అనే మహిళ, లక్ష్మీ అనే మరో మహిళతో స్నేహితురాలిగా కొనసాగింది. మొదట్లో తమ బంధం ఆనందకరంగా సాగినా, ఆ స్నేహమే చివరకు ఓ తల్లి ప్రాణం తీసింది. త్రివేణి భర్త పవన్ కుమార్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఒకరోజు త్రివేణి తన స్నేహితుడు రంజిత్‌కు డబ్బు అవసరం కావడంతో తన…

Read More