Students in Emmiganur rally against the transfer of CI Sudarshan Reddy, citing his positive impact on local safety and anti-social activities control.

ఎమ్మిగనూరులో సిఐ సుదర్శన్ బదిలీపై విద్యార్థుల నిరసన

ఎమ్మిగనూరు పట్టణంలో సిఐ సుదర్శన్ రెడ్డి బదిలీకు వ్యతిరేకంగా విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ సీఐఎల్ గణేష్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రసన్నకుమార్ , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రంగ స్వామి ,హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ డివిజన్ అధ్యక్షులు అజిత్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ బదిలీను ఆపాలని ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా పట్టణ సిఐ సుదర్శన్ రెడ్డి ఎమ్మిగనూరుకు వచ్చి మూడు నెలలు అయ్యి…

Read More
Citizens and student unions held a protest rally against the transfer of Emmiganur CI Sudarshan Reddy, demanding that the transfer be stopped immediately.

ఎమ్మిగనూరు సీఐ బదిలీకి వ్యతిరేకంగా రాస్తారోకో ర్యాలీ

ఎమ్మిగనూరు టౌన్ సీఐ సుదర్శన్ రెడ్డి బదిలీని నిరసిస్తూ శనివారం ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక సోమప్ప సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిజాయితీగా విధులు నిర్వహించి పట్టణంలో అల్లరి మూకలను అణచివేసి శాంతి భద్రతలను కాపాడారన్నారు. ఆయనను మూడు నెలలకే బదిలీ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. బదిలీని వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు.

Read More
Municipal Commissioner Gangireddy warned that shops using plastic covers in Emmiganur town will be seized. A fine of ₹10,000 was imposed on violators.

ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై మున్సిపల్ కమిషనర్ వార్నింగ్

ఎమ్మిగనూరు పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అరికట్టే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు ప్రత్యేక రైడ్లు చేపట్టారు. గురువారం వై.యస్.ఆర్. సర్కిల్ వద్ద గోకుల్ టిఫిన్ సెంటర్ లో జరిగిన తనిఖీలో ప్లాస్టిక్ వినియోగం పట్ల సీరియస్ గా స్పందించిన అధికారులు యజమానికి రూ.10,000 జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి పెను నష్టం వాటిల్లుతోందని, ప్రజల ఆరోగ్యాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపారు. ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే వారి…

Read More
Emmiganur MLA Dr. B.V. Jayanageshwar Reddy announced that YCP councillors joined TDP, emphasizing that development in the state is only possible with Chandrababu Naidu's leadership.

ఎమ్మిగనూరులో వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలో చేరిక

కూటమి అంటే అభివృద్ధి.. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని దీన్ని ఆకర్షితులై ఈరోజు వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలోకి చేరుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్లు సరోజ, వహిద్, స్వాతి, వైసీపీ మరియు సోషల్ మీడియా నాయకులు మన్సుర్ బాషా, జహీర్, వినయ్ లతో మాజీ కౌన్సిలర్ వహబ్ పాటు తదితరులు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Read More
MLA Dr. B.V. Jayanageshwar Reddy announced the introduction of free travel for women in RTC buses. New buses were launched, enhancing local transport facilities.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ నూతనంగా నాలుగు బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మేరకు బస్సును ఎమ్మెల్యే డాక్టర్ “బీవీ జయనాగేశ్వర్ రెడ్డి” నడిపారు._ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక బస్సు గానీ, ట్రైన్ గాని తెచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ ను నా తండ్రి…

Read More