Emmiganoor Co-Operative Bank's new board took oath in a grand event led by MLA Jayanageshwar Reddy.

ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ బ్యాంక్ కొత్త పాలకవర్గ ప్రమాణం

ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన పాలకవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంతో గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన బ్యాంక్, స్థానికుల నమ్మకాన్ని పొందుతూ అభివృద్ధి బాటలో సాగుతోంది. ఈ సందర్భంగా చైర్మన్‌గా ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి, వైస్ చైర్మన్‌గా బండా నరసప్ప బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్లుగా మహబూబ్…

Read More
MLA Jayanageshwar Reddy reviewed park development in Emmiganoor with municipal officials.

ఎమ్మిగనూరు పార్కుల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక చర్యలు

ఎమ్మిగనూరు పట్టణంలోని పార్కుల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మాచాని సోమప్ప (పెద్ద పార్క్)ను పరిశీలించి, అందులోని సౌకర్యాల పరిస్థితులను గమనించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు సోమప్ప సర్కిల్ వద్ద రహదారులను పరిశీలించారు. పార్క్ అభివృద్ధికి కావాల్సిన సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డితో కలిసి పర్యవేక్షణ నిర్వహించారు. పార్కును ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్కులను…

Read More
Dr. BV Jayanageshwar Reddy inaugurated 2 new buses at Emmiganur RTC Depot, highlighting the government's commitment to improving transport services, including free travel for women.

ఎమ్మిగనూరులో 2 కొత్త ఆర్టీసీ బస్సుల ప్రారంభం

గత ప్రభుత్వం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు ఒక బస్సు కాదు.. ఒక టైరు కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా 6 నెలలలో నాలుగు సార్లు 19 కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం, ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో 2 కొత్త బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Read More
YSRCP leaders, led by Emmiganur constituency in-charge Butta Renuka, staged a protest against the hike in electricity charges, demanding a reduction in the increased rates.

ఎమ్మెలిగనూరులో విద్యుత్ చార్జీలపై వైసీపీ ఆందోళన

ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపుపై భారీ ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనను ఎమ్మెలిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్ట రేణుక నేతృత్వంలో వైసీపీ శ్రేణులు నిర్వహించారు. విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఈ ఆందోళనలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. బుట్ట రేణుక మాట్లాడుతూ, ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీలు పెంచవద్దని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచినారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేంత వరకు వైసీపీ పోరాటం…

Read More
The Emmiganur Municipal Council meeting turned chaotic as ruling and opposition parties clashed over development funds and initiatives.

ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశంలో వాగ్వివాదం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం చైర్మన్ కేఎస్ రఘు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా, ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార పార్టీ మరియు ప్రతిపక్షం మధ్య వాగ్వాదం మొదలైంది. ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి పనుల గురించి చర్చ సందర్భంగా అధికార పార్టీ వారు “మేము చేశాం” అని, ప్రతిపక్షం “మేము నిధులు ఇచ్చాము” అంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ వాగ్వాదం వల్ల సభలో గందరగోళ పరిస్థితి…

Read More
An awareness rally in Emmiganur led by District SP G. Bindu Madhav emphasized caution against rising cyber crimes and measures to prevent fraud.

సైబర్ నేరాలపై ఎమ్మిగనూరులో అవగాహన ర్యాలీ

ప్రస్తుత సమాజంలో సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మిగనూరు లో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద పార్క్ నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీలో నిర్వహించి, జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్, డీఎస్పీ ఉపేంద్ర బాబు, టౌన్ సీఐ, రూరల్ సీఐ, , విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్‌ నేరాలు రోజురోజుకూ…

Read More
An awareness program on SC/ST Atrocities Act was conducted by CID at Vaishnavi Degree College, Emmiganur, with DSP Upendra Babu as the chief guest.

ఎమ్మిగనూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వైష్ణవి డిగ్రీ కళాశాల నందు సిఐడి పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సీ ,ఎస్టీ, అట్రాసిటీ కేసులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు డిఎస్పి ఉపేంద్ర బాబు పాల్గొన్నారు.ముందుగా వైష్ణవి డిగ్రీ కళాశాల చైర్మన్ గడిగే లింగప్ప డి.ఎస్.పి ఉపేంద్ర బాబుకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.అనంతరం డిఎస్పి ఉపేంద్ర బాబు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ చట్టాలపై…

Read More