DIG Koya Praveen inspects Kosigi Police Station, reviews crime control and police performance

కోసిగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రాయలసీమ డీఐజీ

కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన రికార్డుల తనిఖీ కూడా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ, కోసిగి, కౌతాళం పోలీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులను గమనిస్తూ, పోలీసులు నేరాల నియంత్రణలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు….

Read More
MLA Jayanageshwar Reddy launched 4 new buses in Emmiganur, promising more buses soon.

ఎమ్మిగనూరులో 4 కొత్త బస్సుల ప్రారంభం

ఎమ్మిగనూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నాలుగు నూతన ఎక్స్‌ప్రెస్ బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి, జండా ఊపి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బళ్ళారి, బెంగళూరు మార్గాల్లో ఈ బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు. తొలివిడతగా ఈ నాలుగు బస్సులతో ప్రారంభించినప్పటికీ, త్వరలోనే 15 పల్లెవెలుగు బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చే ప్రణాళిక ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో బస్సుల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని,…

Read More
Bhashyam students shine in JEE Mains as 14 secure 100%, with Sai Manojna securing the All India 1st rank.

జేఈఈ మెయిన్స్ లో భాష్యం విద్యార్థుల విశేష ప్రదర్శన

భాష్యం విద్యాసంస్థలు మరోసారి అఖండ విజయాన్ని సాధించి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిని గడించాయి. ఎన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో 14 లక్షల మందికి పైగా విద్యార్థులు పోటీ పడగా, భాష్యం విద్యార్థులలో 14 మంది 100% స్కోర్ సాధించడం గర్వించదగిన విషయంగా నిలిచింది. వీరిలో సాయి మనోజ్ఞ గుత్తికొండ దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని భాష్యం చైర్మన్ రామకృష్ణ వ్యాఖ్యానించారు. భాష్యం సీఈవో బెల్లంకొండ అనిల్ కుమార్ మాట్లాడుతూ “విన్నర్స్ వరల్డ్…

Read More
The 4th Pallaki Festival of Manappakonda Mauneswara Swamy was celebrated grandly in Nemalikallu, Kurnool. Devotees participated in large numbers.

మానప్పకొండ మౌనేశ్వర స్వామి పల్లకి మహోత్సవం వైభవం

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని నెమలికల్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు మానప్పకొండ మౌనేశ్వర స్వామి 4వ పల్లకి మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మానప్పకొండ మౌనేశ్వర స్వామిని కొలిచిన వారికి ఆయన కొండంత అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈ మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో…

Read More
CPI demands the government to grant ₹5 lakh for house construction on 2 cents in towns and 3 cents in villages for the homeless.

ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్

పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు నేరుగా లబ్ధిదారులకు అందించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కే అజయ్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చే స్థలాల్లో అనేక పరిమితులు ఉండటంతో పేదలకు ఇళ్లు నిర్మించుకోవడం అసాధ్యమవుతోందని తెలిపారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ భవనం నుంచి సబ్ కలెక్టర్…

Read More
MLA Balanagireddy denies rumors of leaving YSRCP, reaffirming his loyalty to YS Jagan and the party.

పార్టీ మారడం లేదని స్పష్టం చేసిన బాలనాగిరెడ్డి

కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఎప్పటికీ వైఎస్సార్ కుటుంబం వెంటే ఉంటానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీలోకి చేరానని, జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న విషయం నిజమేనని, అయితే అది వ్యక్తిగత కారణాలతోనేనని ఆయన వివరణ ఇచ్చారు. పార్టీ మారే ఉద్దేశం లేదని,…

Read More
Widow Sirisha was attacked by her relatives over property. She alleged that they plotted to kill her and her children for inheritance.

భర్తను కోల్పోయిన మహిళపై బంధువుల దాడి

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని కోసీగి మండలానికి చెందిన శిరీష కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుంది. భర్త మద్యం కు బానిసై అనారోగ్యంతో మరణించాడని ఆమె తెలిపారు. భర్త మృతితో తన పుట్టింటికి చేరుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే భర్త ఆస్తిపై హక్కు కోరుతున్నందున బంధువులు తనను టార్గెట్ చేశారని వాపోయింది. భర్త వారింటివారు ఆస్తి విషయంలో తనను, పిల్లలను అడ్డుగా చూస్తున్నారని శిరీష ఆరోపించారు. ఈ క్రమంలో బావ నరసింహులు, మరిది హరి,…

Read More