Two arrested in the Gannavaram gang rape case, while police search for six more suspects, says SP Gangadhara Rao.

గన్నవరం గ్యాంగ్ రేప్ ఘటన – ఇద్దరు అరెస్ట్, మరో 6మందికి గాలింపు

గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ఈనెల 14న జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరావు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసులో తొలుత మిస్సింగ్‌గా నమోదైన మైనర్ బాలికపై ఎనిమిది మంది మూడు రోజులు పాటు అత్యాచారం చేశారని విచారణలో వెల్లడైంది. జి.కొండూరు ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక తన స్నేహితుల ఇంటికి వచ్చి అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే…

Read More
Fire broke out at Little Lights Orphanage in Gannavaram. Six students injured and shifted to hospital. Locals helped control the fire.

గన్నవరంలో అనాధాశ్రమంలో అగ్ని ప్రమాదం – ఆరుగురికి గాయాలు

గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రమంలో మొత్తం 140 మంది విద్యార్థులు ఉంటుండగా, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కొంతమంది విద్యార్థులు ఆశ్రమంలోనే చిక్కుకుపోయారు. వీరిని స్థానికులు తలుపులు పగలగొట్టి బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడినవారిని 108 అంబులెన్స్ ద్వారా…

Read More
Panchayat land encroachment in Vijayawada Ambapuram sparks protest. Villagers urge officials to take action.

విజయవాడ అంబాపురంలో రూ.20 కోట్ల పంచాయతీ స్థలం కబ్జా

విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్‌ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో రూ.20 కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, విజయవాడ రూరల్ మండలం టిడిపి నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. లే అవుట్‌లో కామన్ స్థలంగా వదిలిన 2,226 గజాల స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి. జకరయ్య అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు. అక్రమ…

Read More
In the Gannavaram TDP office attack case, complainant Satyavardhan filed an affidavit stating he has no connection. Hearing postponed to today.

గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి కేసులో కీలక మలుపు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 45 మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా సత్యవర్థన్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తనను పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం…

Read More
A leopard was found dead in a trap set for wild boars in Gannavaram's Mettapalli village. Local residents are now fearful of more leopards in the area.

గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి సంచారం

గన్నవరం మండలంలోని మెట్లపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఒక రైతు తన పంట పొలం రక్షించేందుకు పందులకు ఉచ్చు పెట్టినప్పుడు, ఉచ్చులో చిరుతపులి చిక్కుకుపోయింది. రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూసినప్పుడు, ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుతపులి గమనించారు. ఈ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు తీవ్రంగా షాక్‌కు గురయ్యారు. మెట్లపల్లి గ్రామంలోని పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతంతో సన్నిహితంగా ఉన్నాయి. ఈ పరిసరంలో ఇంకా చిరుతపులులు ఉండవచ్చేమో అనే అనుమానం గ్రామస్తులను భయాందోళనకు…

Read More
గన్నవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల ప్రారంభం పై వివరించారు.

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వారి పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గ్రామ ప్రజలకు మంచి సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నారు. మంగళవారం ఆయన నూతనంగా నిర్మించిన…

Read More