Activist Chikkam Veera Durga Prasad was tied to a pole and beaten by aqua farmers for opposing illegal pond digging in Uppalaguptham.

అక్రమ ఆక్వా చెరువులపై పోరాటం చేసిన యువకుడిపై దాడి

ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో న్యాయ పోరాటం చేస్తూ పర్యావరణ రక్షణకు కృషి చేసిన యువకుడిపై దారుణం జరిగింది. గ్రామానికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై నిరసన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. ఆక్వా చెరువుల వల్ల పర్యావరణ కాలుష్యం మరియు నీటి నాశనం జరుగుతుందని కోర్టులో ఫిర్యాదు చేయడంతో, కోర్టు చెరువులను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోని కొందరు ఆక్వా రైతులు చెరువుల…

Read More
In P. Gannavaram, a car carrying a family plunged into a canal, leading to the loss of two young lives. Police and officials are responding to the incident.

గోరాతి ఘోరమైన మృత్యం… కారు కాలువలోకి దూసుకెళ్లి ప్రమాదం…

గోరాతి ఘోరమైన ఘటనపి. గన్నవరం మండలంలో చింతా వారి పేట వద్ద మృత్యుఘంటికలు మోగాయి. అదుపుతప్పి ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో తండ్రి నేలపూడి విజయ్ కుమార్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే, భార్య, ఇద్దరు కుమారులు ప్రమాదంలో చిక్కుకుని గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలుప్రమాదంలో గల్లంతైన వారి పేర్లు నేలపూడి ఉమా (30), మనోజ్ (9), రిషి (5)…

Read More
The Sagar Sangamam event at Antarvedi included temple visits and spiritual discussions, attended by local leaders and a large number of devotees.

అంతర్వేది సాగర సంగమంలో సముద్రస్నానం, ఆలయ దర్శనాలు

సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది వద్ద సాగర సంగమంలో విశేష సముద్ర స్నానం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో క్షేత్ర పాలకుడు శ్రీ నీలకంటేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. సముద్ర స్నానం అనంతరం భక్తులు ఆలయ ప్రవేశం కోసం సాగే ప్రసిద్ధ దారిలో ప్రవేశించారు. శ్రీ స్వామివారి దర్శనం అనంతరం, భక్తులు మరింత విశ్రాంతి కోసం శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస కిరణ్ పూర్ణకుంభ…

Read More
Rajahmundry Regional JC K. Subbarao visited Antarvedi temple with family, offered special prayers, and received blessings and prasadam.

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి జేసీ

సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ కె. సుబ్బారావు కుటుంబ సమేతంగా దర్శించారు. వీరిని ఆలయ అర్చకులు సంప్రదాయ ప్రకారం స్వాగతం పలకగా, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం జేసీ సుబ్బారావు కుటుంబం వేద ఆశీర్వాదం పొందారు. ఆలయ కమిషనర్ వి. సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం సత్ఫలితమని జేసీ…

Read More
Minister Vasanthi Subhash expressed gratitude to women, youth, and police for their role in the successful Settibalija Van Samaradhana event.

శెట్టిబలిజ వన సమారాధన విజయవంతంపై మంత్రి కృతజ్ఞతలు

కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశం. ఏర్పాటుచేసి..ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ వన సమారాధన ఆత్మీయ సమ్మేళనంకు అధిక సంఖ్యలో వచ్చిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువత కూడా నేను ఇచ్చిన పిలుపు మేరకు సమన్వయం తో ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా వచ్చి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయా సంఘటనలు చోటు చేసుకోకుండా,ట్రాఫిక్ స్తంభించకుండా విధులు నిర్వహించిన పోలీసు శాఖ వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు..వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ…

Read More
CITU organized a protest in front of the Collector's office demanding unpaid salaries for sanitation workers in government and Zilla Parishad schools. Krishna Veni criticized the government's neglect.

శానిటేషన్ వర్కర్స్ జీతాల కోసం సిఐటియు ధర్నా

ప్రభుత్వ పాఠశాలలు మరియు జిల్లా పరిషత్ పాఠశాలలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వబడట్లేదని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించబడింది. ఈ ధర్నాలో ప్రధానంగా కృష్ణవేణి పాల్గొన్నారు. కృష్ణవేణి మాట్లాడుతూ, “శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా పోషించుకుంటాయో, వారి పిల్లలను ఎలా పోషించుకుంటారు?” అని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ వర్గాన్ని అంగీకరించకపోవడం మానవత్వానికి వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు….

Read More
Minister Subhash, addressing a large gathering at Amalauram, expressed gratitude to supporters and promised to address youth issues while criticizing opposition leaders.

అభిమానుల సమక్షంలో ఉద్వేగంగా మాట్లాడిన మంత్రి సుభాష్

ఉభయ రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన శెట్టిబలిజ నాయకులు అభిమానులు వాసంశెట్టి సుభాష్ ఫాలోవర్స్. అమలాపురం కొంకాపల్లి సత్తమ్మతల్లి గుడి వద్ద భారీగా ఏర్పాటు చేసిన వన సమారాధనలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్.వార్డు మెంబర్ కూడా కాని నన్ను ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యానంటే దానికి కారణం మీరేనని యువతను ఉత్సాహపరుస్తూ ఉద్వేగంగా మాట్లాడిన మంత్రి వాసంశెట్టి సుభాష్. రామచంద్రపురం లో పోటీ చేసినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఇక్కడి నుంచి అనేకమంది ఫోన్లు ద్వారా అక్కడ…

Read More