Rural School Students Shine at National Level

జాతీయస్థాయిలో రూరల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి (సమనస) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అభివృద్ధి చేసిన మల్టీపర్పస్ సైక్లింగ్ మిల్లర్ ప్రాజెక్టు జాతీయస్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. ఈ ప్రాజెక్టు విద్యార్థుల ఆవిష్కరణ నైపుణ్యాన్ని చాటిచెప్పడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను రుజువు చేసింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, సమనస గ్రామ పంచాయతీ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్, ఉప సర్పంచ్ మామిళ్లపల్లి దొరబాబు, పరమట భీమ మహేష్ చేతుల మీదుగా విజేతలైన పి. రోహిణి,…

Read More
Achannaidu urged party workers to ensure TDP’s MLC candidate wins with a huge majority.

ఉభయ గోదావరి ఎమ్మెల్సీ గెలుపే లక్ష్యంగా అచ్చెన్నాయుడు

మలికిపురం మండలం లక్కవరం MG గార్డెన్‌లో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెదేపా అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు…

Read More
Amalapuram police recovered 13 stolen bikes and 3 Exide batteries, tightening surveillance on thefts.

అమలాపురంలో చోరీబడ్డ బైకులను రికవరీ చేసిన పోలీసులు

అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పెరిగిన దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ బీ. కృష్ణారావు ఆదేశాల మేరకు, డీఎస్పీ టి.ఎస్.ఆర్.కే ప్రసాద్ పర్యవేక్షణలో రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, ఎస్ఐ వై. శేఖర్ బాబు క్రైమ్ స్టాఫ్ తో కలిసి దొంగతనాలపై నిఘా పెట్టారు. ఈ దర్యాప్తులో 13 ద్విచక్ర వాహనాలు, మూడు ఎక్సైడ్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా…

Read More
BCY leader Bode Ramachandra Yadav visited Antarvedi Lakshmi Narasimha Swamy and performed special prayers.

అంతర్వేది లక్ష్మీ నృసింహుడిని దర్శించిన బోడే రామచంద్ర

బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక పూజలు నిర్వహించి, రాజ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. తొలుత సాగర సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించిన అనంతరం క్షేత్ర పాలకుని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వాదం అందుకుని ఆలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణ విశేషాలను…

Read More
The A1 calendar was released by Rajolu MLA Dev Vara Prasadu at the Sri Kanaka Muthyala Amma and Kanakadurga Temple in Antarvedikra village, Sankinetipalli Mandal, with several local leaders present

సఖినేటిపల్లి మండలంలో ఏ వన్ కేలండర్ విడుదల

సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామంలో గల శ్రీ కనక ముత్యాలమ్మ, కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఏ వన్ కేలండర్ ను రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాదు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫేడ్ డైరక్టర్ జి నరసింహ రావు (పెదకాపు), నీటి సంఘం చైర్మన్ బాబ్జినాయుడు, మండల అధ్యక్షులు ఎమ్ నాని, జి ఫణికుమార్, పి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కేలండర్ విడుదల సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాజోలు…

Read More
A young man, Chandrashekhar, collapsed during the police physical test in Machilipatnam, Krishna district, and passed away at the hospital.

కృష్ణా జిల్లాలో పోలీస్ ఫిజికల్ టెస్టులో విషాదం

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించిన పోలీస్ ఫిజికల్ టెస్టులో విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరుకు చెందిన 25 ఏళ్ల దారావత్తు చంద్రశేఖర్ 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. పరుగు పందెంలో పాల్గొన్న అనంతరం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించడంతో, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషాద ఘటనతో పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు….

Read More
S Yanam hosted a successful Women’s Beach Ball Tournament with teams from 8 states. Tamil Nadu emerged as the winner. Leaders praised the event's success.

జాతీయ మహిళా ఉమెన్స్ బాల్ టోర్నమెంట్ విజయవంతం, తమిళనాడు జట్టు విజేత

ఎస్ యానం సముద్ర తీర ప్రాంతంలో నిర్వహించిన జాతీయ మహిళా బీచ్ బాల్ టోర్నమెంట్ విజయవంతమైంది. ఈ పోటీల్లో మొత్తం 8 రాష్ట్రాల జట్లు పాల్గొనగా, తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో కోనసీమ జిల్లాలోని పచ్చదనం, సహజసౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. మూడవ రోజున అట్టహాసంగా ముగిసిన ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, టిడిపి నేత రెడ్డి…

Read More