During the Martyrs' Remembrance Day at Amalapuram, District Collector Mahesh Kumar, SP Krishna Rao, and MP Subhash Chandra Bose paid tribute to fallen heroes.

అమర వీరుల త్యాగాలను స్మరించుకున్న జిల్లా అధికారులు

అమలాపురం ఎర్ర వంతెన వద్ద పోలీస్ క్వార్టర్స్ గ్రౌండ్లో అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ కృష్ణారావు,రెవెన్యూ డివిజనల్ అధికారి,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ పాల్గొని అమరవీరులకు పుష్ప మాలలతో ఘనంగా నివాళులర్పించి అమరవీరుల యొక్క త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో కొంతమంది అమరవీరులైన పోలీస్ తల్లిదండ్రులు తల్లులు హాజరై అమర వీరులకు నివా ళులర్పించి వారి కన్న…

Read More
The 59th annual Vijay Baitala Swamy festival is set to take place in Amabjeepeta, Konaseema district, attracting thousands of devotees. The festival will feature various cultural programs and arrangements for a grand celebration.

బేతాళ స్వామి మహోత్సవానికి ఏర్పాట్లు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట లో శుక్రవారం జరిగే శ్రీ విజయ బేతాళ స్వామి వారి 59వ వార్షికోత్సవం పురస్కరించుకొని వాహన మహోత్సవమునకు భక్తులు ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని శెట్టిబలిజ అభ్యుదయ సంఘం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ చైర్మన్ శీలం మోహనరావు మాట్లాడుతూ 1967 సంవత్సరం నుండి అంబాజీపేటలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ విజయ బేతాళ స్వామి ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు…

Read More
The Andhra Pradesh government celebrated "Maharshi Valmiki Jayanti" at the district level in Amalapuram, with District Collector R. Mahesh Kumar honoring Valmiki's portrait.

మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్ర స్థాయి వేడుక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “మహర్షి వాల్మీకి జయంతి”ని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించింది, ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మహర్షి వాల్మీకి చిత్రానికి పుష్పాలంకరణ చేయడం ద్వారా ఈ వేడుకను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, మహర్షి వాల్మీకి గూర్చి ప్రాథమిక సమాచారాన్ని పంచుకున్నారు. “మహర్షి వాల్మీకి మాకు ప్రేరణ,” అని కలెక్టర్ చెప్పారు, ఆయన రచనలు మరియు సందేశాలను…

Read More
Despite hopes for lower prices, liquor sales continue at previous rates, disappointing consumers. Drinkers express frustration over the ongoing high costs.

మద్యం ధరలు తగ్గని అంశంపై మందుబాబుల ఆవేదన

పాత రేట్లకే కొనసాగుతున్న మద్యం విక్రయాలు క్వార్టరుకు(180 ఎ.మ్.ల్ ) నూట యాభై రూపాయల వసూలు.. మద్యం ధరలు తగ్గించ లేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్న మందుబాబులు.. ఏ ప్రభుత్వం అయినా ఏమున్నది, సామాన్యులను దోచుకోవడం షరా మామూలే అంటున్న మద్యం వినియోగ దారులు.. క్వార్టరు మద్యం బాటిలు 99 రూపాయలకే ఇస్తారని అనుకున్న మందుబాబులు తీవ్ర నిరాశకు గురయ్యారు.. తొలి రోజే ఇలా జరిగితే ఇక మద్యం వ్యాపారులు కుమ్మ క్కయితే తమ జేబులు ఖాళీ…

Read More
The "Field Calling" program is conducted every Tuesday and Wednesday to promote agricultural products and consumption. Various local leaders and officials participated in the initiative to support farmers and agricultural development.

అంతర్వేది లో పొలం పిలుస్తున్నది…

ప్రతి మంగళవారం, బుధవారం వారానికి రెండు రోజులు పొలం పిలుస్తున్నది కార్యక్రమంను నిర్వహిస్తారు.వ్యవసాయ ఉత్పత్తుల, వినియోగం ద్వారా పొలంపిలుస్తుందనే కార్యక్రమ మునకు సర్పంచ్లు కె.జాన్ బాబు, ఓ. శ్రీనివాస్,ఎం.పీ.టీసీ నాగరాజు, వ్యవసాయ అధికారి పి.వి.నరసింహరావు, ఏ హెచ్ ఏ రవి, వెటర్నరీ అసిస్టెంట్ జానకీరామ్, ఏసు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

Read More
Despite heavy rains, eager applicants lined up at the Collector's office in Amalapuram for liquor shop licenses through the lottery system, hoping to secure their chance.

మద్యం దుకాణాల లాటరీకి ఉత్సాహంగా బారులు తీరిన అభ్యర్థులు

మద్యం దుకాణాల లాటరీలో భాగస్వామ్యం కోసం అభ్యర్థులు భారీ సంఖ్యలో బారులు తీరారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ ద్వారా మద్యం దుకాణాలను పొందేందుకు పెద్ద ఎత్తున అర్జీదారులు విచ్చేశారు. భారీ వర్షం కూడా వారిని అడ్డుకోలేకపోయింది. గోదావరి భవన్లో ఈ ప్రక్రియ జరుగుతుండగా, మద్యం లాటరీ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థుల్లో విశేష ఉత్సాహం కనిపించింది. ఇప్పటికే కొందరు అభ్యర్థులు లాటరీ ద్వారా మద్యం దుకాణాలను గెలుచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం…

Read More
Rapaka Varaprasad Rao Reflects on Leaving YSRCP and Future Plans

వైసీపీని వీడిన రాపాక వరప్రసాదరావు నిర్ణయం పై సవరణ

రాపాక వరప్రసాదరావు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అనేక అవమానాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆ కారణంగా పార్టీని వీడినట్లు పేర్కొన్నారు. తనకు ఇష్టపడే ప్రజల ఆశయాలను, అభిమానుల భావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అతను తదుపరి ఏ పార్టీలో చేరాలా అనే అంశంపై ఇంకా తేల్చుకోలేదని తెలిపారు. ఈ విషయం గురించి తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పెద్దల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటానని వివరించారు. రాపాక మాట్లాడుతూ, రాజకీయాల్లో అవమానాలు సహజమని కానీ వైసీపీలో తనను…

Read More