MLA Aitabhathula Anandarau launched a new bus service from Amalapuram to Vijayawada, advocating for more frequent and AC buses to improve transport.

అమలాపురం-విజయవాడ నూతన బస్సు ప్రారంభం

అమలాపురం బస్టాండ్ నుండి అమరావతి విజయవాడ వరకు నూతన బస్సు ప్రారంభించిన శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు అమలాపురం నుండి విజయవాడ వరకు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి బస్సు ఉండాలని అంతేకాకుండా ఏసీ బస్సులను ఏర్పాటు చేయాల ని అదేవిధంగా నాన్ స్టాప్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని,నేను ప్రభుత్వాన్ని కోరుతానని తెలిపారు కార్యక్రమంలో మెట్ల రమణబాబు,నేతాజీ సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్, ఏడిద శ్రీను, బొర్రా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More
In a meeting led by Gannavaram MLA Giddhi Satyanarayana, Peera Battula Rajasekhar was introduced as the NDA candidate for the Legislative Council, with a call for support and effective governance.

గన్నవరం ఎమ్మెల్యేతో పీరా బత్తుల రాజశేఖర్ పరిచయం

గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో ఎన్డీఏ కూటమి తరుపున శాసనమండలి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ ను పి. గన్నవరం నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు కూటమి అభ్యర్థిని గిడ్డి సత్యనారాయణ పరిచయం చేశారు.. ఈ సందర్భంగా పి. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పెరబత్తుల రాజశేఖర్ ను సంపూర్ణ మద్దతు తో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు… అధికారం గా వాటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో…

Read More
At the coalition leaders' meeting in Malikipuram, discussions focused on voter registration and support for the Upper Godavari district's MLC candidate. Leaders emphasized collective responsibility for a successful election.

కూటమి సమావేశంలో అభ్యర్థుల పై చర్చ

మలికిపురం ఎల్ ఎస్ ల్యాండ్ మార్క్ లో కూటమి నేతలు, కార్యకర్తల సమావేశ. కూటమి బలపరిచిన ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి ఓట్ల నమోదు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ… ఇది జనరల్ ఎలక్షన్ ల కాదన్నారు. పట్టభద్రులు అందరు తప్పనిసరిగా మరలా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. పట్టభద్రులు ఎక్కడ ఉన్నా వారిచే ఓటు నమోదు చేయించే బాధ్యత మన కార్యకర్తలు అంతా తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ ఖ్యాతి…

Read More
In Ambajipet, Surya Teja encountered a snake while working at a coconut warehouse. With the help of snake catcher Varma, they safely captured the snake

ఎర్రా ప్రగడ సూర్యతేజ పాము బంధించిన ఘటన

అంబాజీపేటకు చెందిన ఎర్రా ప్రగడ సూర్యతేజ కొబ్బరి కాయలు నిలువ చేసే గొడౌన్లో గోధుమ్ త్రాసు ఆల్చల్ చేసింది. అందులో పని చేసే వ్యక్తి సూర్య తేజకు పామును చూశానని తెలియపరచగా, వెంటనే సూర్యతేజ స్నేక్ వర్మను పిలిపించాడు. పాము ఉన్న స్థలం నుంచి కొబ్బరికాయలు ఖాళీ చేసి చూడగా, ఆ పాము వెంటనే మురికి నీరు వెళ్లే డ్రైన్ లోకి వెళ్లింది. నెర్పుగా గొట్టాలతో గెంటి లోపల ఉన్న పామును బయటకి రప్పించిన వర్మ, ఆ…

Read More
Dr. Srikant, son of former minister Pinipe Viswaroop, was arrested in connection to a 2.5-year-old murder case. Supporters protested, demanding justice.

మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి అరెస్ట్

రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన మృతుడు దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు డాక్టర్ శ్రీకాంత్ ఏ వన్ ముద్దాయిగా పరిగణిస్తూ మధురైలో అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం సాయంత్రం కొత్తపేట డిఎస్పి ముందు హాజరు పరిచి తర్వాత అమలాపురం రెండవ అదనపు న్యాయమూర్తి ముందు రాత్రి 11:30 గంటలకు హాజరపరచగా న్యాయమూర్తి సలహా మేరకు అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్సలు నిర్వహించి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ కు తరలించినట్టుగా…

Read More
Sarpanches expressed concerns over the functioning of secretariat staff and urged the government to merge these jobs with the Gram Panchayat for better efficiency.

సచివాలయ ఉద్యోగాల విలీనం చేయాలనే సర్పంచుల విజ్ఞప్తి

సచివాలయానికి వస్తున్న ఉద్యోగస్తులు ఏ పని చేస్తున్నారో ఏంటో తెలియకుండా మాకు అర్థం కావట్లేదని మండిపడిన సర్పంచులు అవసరమైతే సచివాలయ ఉద్యోగాల్ని గ్రామపంచాయతీ లోని విలీనం చేయాలని కూటమి ప్రభుత్వం అధికారుల్లో వచ్చిన వెంటనే అదే పని చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ పని చేయాలని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేసి వారి యొక్క సమస్యలను వెంటనే…

Read More
Residents of Kandalapadu Colony protested, led by Palamoori Mohan, demanding removal of iron poles blocking the road. A memorandum was submitted to the district collector.

కందులపాడు కాలనీలో ఇనప స్తంభాలు తొలగించాలంటూ నిరసన

అమలాపురం బండారులంక గ్రామంలోని కందులపాడు కాలనీలో సీసీ రోడ్డుకు అడ్డంగా దారిలో వెళ్లేందుకు వీలు లేకుండా ఇనప స్తంభాలు పాతారని అట్నుంచి ఎవరూ రాకుండా కొంతమంది ఇబ్బంది పెడుతు న్నారని గ్రామంలో ఉన్న పంచాయతీ సిబ్బంది గానీ సర్పంచ్ గాని పట్టించు కోవట్లేదు అంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద పాలమూరి మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సమస్య పరిష్కరించాలని ప్రాధేయపడ్డారు.

Read More