Dalit groups organized a large-scale bike rally across Yeleswaram Mandal protesting the SC categorization. Leaders emphasized unity among Mala and Madiga communities.

ఏలేశ్వరంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక బైక్ ర్యాలీ

కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎస్పీ వర్గీరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గానికి చెందిన దళితులు మండల వ్యాప్తంగా బైక్ ర్యాలీ తో నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్బంగాఏలేశ్వరం మడలపరిధిలో అన్ని గ్రామాలతో పాటు ఏలేశ్వరం పట్టణంలో భారీ ఎత్తున భైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దళిత నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్పందించినప్పటికీ ఎస్సీ వర్గానికి చెందిన మాల, మాదిగలు ఇద్దరు సమానమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం సరిగాదన్నారు. సామాజికంగాను,ఆర్థికంగా…

Read More
During the Navaratri celebrations, the residents of Pedda Shankarlapudi organized a grand procession for Kanaka Durga Devi, seeking blessings for the village's prosperity.

పెద శంకర్ల పూడిలో కనకదుర్గ అమ్మవారి ఊరేగింపు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్ద శంకర్ల పూడి గ్రామ ప్రజలు భవానీలు ఆధ్వర్యంలో కొత్త ఊరు రామాలయం వద్ద దేవి నవరాత్రులు సందర్భంగా ఏర్పాటుచేసిన కనకదుర్గ అమ్మవారిని పెదశంకర్లపూడి గ్రామంలో పలు వీధులలో డప్పు తాళాలతో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా గ్రామం బాగుండాలని అమ్మవారిని భక్తులను ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించమని అన్నారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని దసరా…

Read More
In Prathipadu, Kakinada district, the Chalo Kakinada program was launched to promote SC categorization and religious freedom for Dalits. Local leaders honored Mahasena Rajesh during the event, emphasizing the need for a successful initiative.

ప్రత్తిపాడులో ఛలో కాకినాడ కార్యక్రమం ప్రారంభం

కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో ఉన్న అంబేద్కర్ మహాల్లో మహాసేన రాజేష్ స్థానిక దళిత మాల సోదరులతో కలిసి ఈనెల 12వ తేదీన ఛలో కాకినాడ కార్యక్రమం పేరిట నిర్వహిస్తున్న ఎస్సి వర్గీకరణ,ఎస్సి మత స్వేచ్ఛకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా విచ్చేసిన మహాసేన రాజేష్ కి పలువురు దళిత నాయకులు శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఛలో కాకినాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read More
S. Lakshmikantham has assumed the role of Sub-Inspector in Prathipadu, Kakinada district, vowing to uphold peace and security in the region.

ప్రత్తిపాడు ఎస్సైగా లక్ష్మికాంతం బాధ్యతలు స్వీకరించారు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎస్సైగా ఎస్. లక్ష్మికాంతం సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. లక్ష్మికాంతం ప్రత్తిపాడు కు బదిలీపై వచ్చిన ఎం. పవన్ కుమార్ ఎస్ బీకి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మికాంతం మాట్లాడుతూ, శాంతి భద్రతలను కాపాడేందుకు తన కృషి నిరంతరం చేస్తానని తెలిపారు. మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, అవి నిర్లక్ష్యం చేయబడవు అని ఆమె స్పష్టం చేశారు. లక్ష్మికాంతం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆమెకు…

Read More
Bunga Satish Kumar visited Vantada village to understand the issues faced by residents, emphasizing their struggles with basic amenities and government negligence. He pledged to bring these concerns to the attention of the authorities.

వంతడ గ్రామంలో ప్రజా సమస్యలపై దళిత నాయకుల సందర్శన

కాకినాడ జిల్లా, పత్తిపాడు మండలంలో వంతాడ గ్రామాన్ని సందర్శించిన దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపకులు బుంగ సతీష్ కుమార్, అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. వారు గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు. బుంగ సతీష్ మాట్లాడుతూ, వంతడ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు 150 సంవత్సరాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కనీసం దారి మార్గం కూడా లేకపోవడం కష్టంగా ఉందన్నారు. గ్రామస్తులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నప్పటికీ, ప్రభుత్వ నుండి కనీస వసతులు లేదా ఉపాధి లభించడం లేదని వారు పేర్కొన్నారు. ప్రజల…

Read More
ఏలేశ్వరం మండలంలోని పే రవరంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ బేరి అరవింద కుమార్‌పై ఓ మహిళా తీవ్రమైన ఆరోపణలు చేసినా, ఆయన రూ.3 కోట్లు విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడని, ఇంట్లో అడుగుపెట్టినా చంపుతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. బాధితురాలు తమ బాధ్యతలన్నీ చూసుకుంటూ, స్వస్థలానికి వచ్చిన తర్వాత ఈ సమస్యకు గురైంది. మహిళా, తహశీల్దార్ కార్యాలయాల్లో పిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఆమె న్యాయం కోసం పోరాటం చేస్తోంది.

వైఎస్సార్సీపీ నాయకుడి పై ఆస్తి కబ్జా ఆరోపణలు

ఏలేశ్వరం మండలం పే రవరంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ బేరి అరవింద కుమార్‌పై ఓ మహిళా ములమల పిర్యాదు చేసింది. మహిళా ఆరోపణల ప్రకారం, బేరి అరవింద కుమార్ రూ.3 కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడని, తాను ఇంట్లో అడుగుపెట్టినా చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త మృతి అనంతరం తన బాధ్యతలన్ని చూసుకుంటూ కుమారులను, కుమార్తెలను ఉపాధి కోసం విదేశాలకు పంపిన రామ తులసి, స్వస్థలానికి వచ్చిన తర్వాత ఈ కబ్జా నేరానికి గురయ్యానని…

Read More