Ramalakshman Kumar is facing allegations of having an extramarital affair. The family seeks justice for the victims and children.

రామలక్ష్మణ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

రామలక్ష్మణ కుమార్ సౌమ్య లక్ష్మి వివాహం అయి ఏడు సంవత్సరాలు అయినది. ఇద్దరు కుమార్తెలు పుట్టినారు. మాకు రెండు సంవత్సరాలనుండి కొన్ని మనస్పర్ధలవల్ల ఆలమూరు కోర్టులో కేసులు జరుగుతున్నవి. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు పిఠాపురం రామలక్ష్మణ కుమార్ ఇంటికి వెళ్లివస్తున్నాము. ఈ మధ్యన రామలక్ష్మణ కుమార్ వేరే అమ్మాయితో అక్రమసంబంధం కలిగి ఉన్నాడని నాకు ఈ మధ్యనే తెలిసినది. రామలక్ష్మణ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు పిల్లలకు న్యాయం చేయవలసిందిగా అన్నారు.మహిళా మండలి…

Read More
A love couple from Pithapuram, who married in Tirupati, faced issues when the girl was reported missing. They were later found in an ashram and handed over to her husband after police inquiry.

పిఠాపురం ప్రేమ జంట వివాహం తర్వాత చిక్కులు

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన కోరసిక గంగాధర్ రాపర్తి గ్రామానికి చెందిన యువతీ.గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దివిలి గ్రామంలో సమీపంలో ఉన్న చిన్న తిరుపతి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ది. 20 అక్టోబర్ న వివాహం చేసుకున్నారు. పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన లో మా అమ్మాయి కనబడటం లేదు అని ఫిర్యాదు చేయటం జరిగింది. ప్రేమ జంట కొవ్వాడ అప్పన బాబు ఆశ్రమంలో ఉన్నట్టు తెలియడంతో వారిని…

Read More
In Pithapuram, Dalit Sarpanch Ballu Rajini was insulted during a festival event, raising concerns over caste discrimination and local governance.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ అవమానం

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ కి అవమానం పిఠాపురం నియోజకవర్గం నవఖండ్రవాడ గ్రామంలో నిన్న జరిగిన పల్లె పండగ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినా బళ్ల రజిని వాణి సురేష్ దళిత మహిళ అవటంవల్ల జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే సమయంలో కనీసం దండేయడానికి కూడా పిలవలేదని పిలవకపోయినా కిందకు వచ్చి కొబ్బరికాయ కొట్టించుకున్నారు కదా అక్కడ వరకునే మీ పని…

Read More
కాకినాడలో దళిత వైద్యుడిపై ఎమ్మెల్యే నానాజీ దాడి చేసి అసభ్య పదజాలం మాట్లాడడం కండింపబడింది. దళిత హక్కుల పోరాట సమితి తీవ్ర నిరసన తెలిపింది.

దళిత వైద్యుడిపై దాడికి తీవ్ర నిరసన

కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత వైద్యుడు డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ దాడి చేశారని డి హెచ్ పి ఎస్ తీవ్రంగా ఖండించింది. రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన దళిత సామాజిక వర్గానికి తీవ్రంగా భయంకరమైనది. ఎమ్మెల్యే చేసిన అసభ్య పదజాలం, దాడి అనుమానాస్పదంగా ఉంది. దళిత హక్కుల పోరాట సమితి ప్రకారం, ఈ ఘటన కాలేజీ చరిత్రలో తొలిసారిగా జరిగింది. బాధిత వైద్యుడు మరియు విద్యార్థులపై దాడి జరగడం, బయట…

Read More