CPI leaders in Pithapuram demanded immediate action on volunteers’ salary issues, urging the government to fulfill election promises for their welfare.

వాలంటీర్లకు వేతన సమస్యల పరిష్కారం కోరుతున్న సిపిఐ

పిఠాపురం పట్టణంలో ఉదయం 10 గంటలకు సచివాలయం వాలంటీర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ మాట్లాడుతూ వాలంటీర్ల సమస్యలను మీడియా ముందు వినిపించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు వేతనాలు పెంచడం సహా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు రూ. 10,000 జీతం కల్పిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు….

Read More
CPI leaders in Kakinada District demanded immediate government intervention to set up procurement centers for paddy and ensure fair prices for farmers. They criticized the lack of support and compensation for crop losses due to floods.

రైతుల గిట్టుబాటు ధరపై ప్రభుత్వానికీ సిపిఐ డిమాండ్

గిట్టుబాటు ధర కల్పించాలని రైతు గగ్గోలు పెడుతున్న కనికరించని ప్రభుత్వం,,, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ డిమాండ్ కాకినాడ జిల్లా పిఠాపురం,,, అన్నదాత సుఖీభవ, రైతే రాజు, జై కిసాన్ అని ఆర్భాటమైన ప్రచారాలు చేస్తారు గాని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవుతారని అప్పులు చేసి పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన ధాన్యం గిట్టుబాటు ధర రాకపోవడంతో కళ్ళల్లో ధాన్యం పెట్టుకుని రైతు గిట్టుబాటు ధర గురించికళ్ళకాసేలాచూస్తున్నారని మద్దతుదారు…

Read More
A tractor carrying paddy from Rajupalem village lost control and fell into a pond on the Prathipadu national highway. The driver, Rosayya, from Rajupalem, was unharmed, and local residents promptly responded to the incident.

రాజుపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ చెరువులో పడిన ఘటన

ప్రత్తిపాడు జాతీయ రహదారి వద్ద వివేకానంద విగ్రహం సమీపంలో జరిగిన ప్రమాదం అవాక్కు తెచ్చింది. ప్రత్తిపాడు ఊరు వైపు వెళ్ళిపోతున్న రోశయ్య అనే రైతు తన ధాన్యము లోడు ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుండగా, అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటన రాత్రి సమయంలో జరిగినది. రోశయ్య, రాజుపాలెం గ్రామానికి చెందిన రైతు, తన ట్రాక్టర్ లో పంట తీసుకెళ్ళిపోతుండగా కాస్తమేర జ్ఞానమేమి తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడటంతో, అటుపై ఉన్న కాలువలో అది…

Read More
The village festival in Prattipadu Mandal showcased devotional fervor with sankeertanas and rituals. Events highlighted Satya Deeksha and plans for free pujas at Annavaram.

ప్రత్తిపాడు మండలంలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహణ

కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ప్రత్తిపాడు, ధర్మవరం, ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి, కిర్లంపూడి మండలం జగపతినగరం, సింహాద్రిపురం గ్రామాల్లో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు మరియు బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్తిరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్య స్వాములు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సత్యదేవుని సంకీర్తనలతో గ్రామోత్సవం భక్తిశ్రద్ధల నడుమ సాగింది. సత్యదీక్ష విశిష్టతను ప్రజలందరికీ వివరించిన నల్లమిల్లి కృష్ణబాబును సత్య స్వాములు ఘనంగా…

Read More
A woman from Gandepalli, Kakinada, secretly recorded and sent videos to her relatives about the torture she faced in Kuwait. Her condition has raised alarm in the constituency.

కువైట్‌లో చిత్రహింసలకు గురైన గండేపల్లి మహిళ

కాకినాడ జిల్లా గండేపల్లి మండలానికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ ఎదుర్కొంటున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. ఈ ఘటన నియోజకవర్గంలో కలకలం రేపింది. బాధితురాలు తనకు సరిగా తిండిపెట్టలేదని, చంపేసేలా ఉన్నారని, తనను కాపాడి పిల్లల వద్దకు చేర్చాలని కన్నీటి పర్యంతమై చెప్పింది. గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారికి 19 ఏళ్ల క్రితం జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వెంకటేశ్‌తో వివాహం జరిగింది. వీరికి…

Read More
Janasena leader Tummalapalli Ramesh honored journalists on National Press Day, lauding their efforts in bridging public issues with governance.

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా విలేకరులకు ఘన సత్కారం

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా శనివారం జగ్గంపేట కృష్ణవేణి థియేటర్ లో విలేకరులను జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఘనంగా సత్కరించారు. జాతీయ పత్రికా దినోత్సవం రోజున విలేకరులను గుర్తించి వారికి సముచిత ప్రాధాన్యం కల్పించి ఘనంగా సత్కరించడం పై విలేకరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ… విలేకరులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్నారన్నారు. కుటుంబాలను…

Read More
Ramanakkapeta villagers face a five-month-long water crisis, relying on costly tanker supply. CPI warns of agitation if issues persist.

రమణక్కపేటలో తాగునీటి సమస్యపై గ్రామస్థుల ఆందోళన

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో ఐదు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రతరంగా ఉంది. గ్రామస్తులు ట్యాంకర్ ద్వారా సరఫరా అవుతున్న నీటిని పది రోజులకోసారి మాత్రమే పొందుతున్నారు. నీటి కొరతతో ఆర్థిక భారం ఎదుర్కొంటున్న గ్రామస్తులు నీటిని కొనుగోలు చేసి గడిచిపెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికీ ఈ సమస్యపై స్పందించకపోవడం గ్రామస్తుల ఆగ్రహానికి దారితీస్తోంది. నీటి సరఫరా సమస్య పరిష్కారం కోసం సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకారామకృష్ణ గ్రామస్థులతో కలిసి…

Read More