Karanam Prasad Rao, elected as CPM district secretary, vowed to address local issues and criticized the government's unfulfilled promises.

కాకినాడ సిపిఎం కార్యదర్శిగా కరణం ప్రసాద్ రావు ఎన్ని

కాకినాడ సిటీ సిపిఎం జిల్లా కార్యదర్శిగా కరణం ప్రసాద్ రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ రావు మాట్లాడుతూ తన నియామకం బాధ్యత పెంచిందని, జిల్లా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల కోసం వాటిని అమలు చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. హామీలు చెప్పడం సులభం కానీ అవి అమలు…

Read More
The Rathotsavam at Annavaram Sri Satyanarayana Swamy Temple was celebrated grandly with devotees participating and receiving divine blessings.

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి రథసేవ వైభవం

కాకినాడ జిల్లా, అన్నవరం పుణ్యక్షేత్రంలో ప్రముఖమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఆదివారం ఉదయం 10 గంటలకు రథసేవ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆలయ అర్చకులు రథాన్ని పుష్పాలతో అలంకరించి, శ్రీ స్వామి అమ్మవార్లను రథంలో ఆశీనులు చేసి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు నిర్వహించారు. భక్తుల కోసం ప్రత్యేక సేవలను అందుబాటులో ఉంచారు. రథసేవలో పాల్గొనాలంటే, దంపతులు మరియు ఇద్దరు పిల్లలతో రూ. 2,500/- చెల్లించి సేవలు పొందవచ్చు. ఈ సేవలలో…

Read More
Kotturu Kashishwarudu, elected as Vice DCI Chairman and Water Association President, thanked leaders for their support and promised timely water supply for farmers.

కొత్తూరు కాశిశ్వరుడు నీటి సంఘం ప్రెసిడెంట్‌గా ఎన్నిక

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామం నుండి నీటి సంఘం ప్రెసిడెంట్ మరియు వైస్ డిసి చైర్మన్‌గా ఎన్నికైన కొత్తూరు కాశిశ్వరుడు గ్రామ రైతులకు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు కూటమి నాయకులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ రైతులకు ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా సకాలంలో నీటిని అందజేస్తామని పేర్కొన్నారు. నిర్బంధిత నీటి ప్రాజెక్టులకు సంబంధించి…

Read More
Kakinada Rural Press Club elects a new committee; Prakash as President, Dasari Srinivas as Secretary. Leaders promise support for journalists.

కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ కొత్త కమిటీ ఎన్నిక

కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయుడు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రకాష్ అధ్యక్షుడిగా, దాసరి శ్రీనివాస్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా శీలి లక్ష్మణరావు, సాగర్ నానీ, జాయింట్ కార్యదర్శిగా వి. రవికుమార్, కోశాధికారిగా సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తమపై నమ్మకంతో ఈ పదవి…

Read More
n Karap Mandal, training for village panchayat secretaries was conducted to ensure sustainable development and effective implementation of plans in various sectors like water, sanitation, and lighting.

కరప మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల శిక్షణ

కాకినాడ రూరల్ కరప మండలం కరప చంద్రన్న సమావేశపు మందిరంలో గ్రామ పంచాయతీలకు సుస్థిర అభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎం అనుపమ, ఈవోపీఆర్టి సలాది మరియు శ్రీనివాసరావు పాల్గొన్నారు. వారు పంచాయతీలను ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపించే లక్ష్యాలను నిర్ధేశించారు. ఈ శిక్షణలో పంచాయతీ కార్యదర్శులకు ప్రణాళిక ఆధారితంగా, వారిచే చేసే పనులపై గమనించాల్సిన అంశాలు గురించి వివరిస్తూ, వాటర్, వీధిలైట్లు, పారిశుధ్య వంటి కీలక అంశాలలో అత్యంత శ్రద్ధ…

Read More
Deputy CM Pawan Kalyan fulfilled his promise to Pithapuram by upgrading the 30-bed community hospital to a 100-bed facility, benefiting surrounding regions.

పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హామీని నెరవేర్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు, పిఠాపురంలో ఉన్న 30 పడకల కమ్యూనిటీ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసి, రూ.38.32 కోట్లు పిఠాపురం ఆసుపత్రి కోసం విడుదల చేశారు. పిఠాపురం ప్రజలకు ఆత్మనిర్భరంగా ఆరోగ్య సేవలు అందించే మార్గం కింద ఈ ఆసుపత్రి ఏర్పాటుకు పని చేయబడ్డది. ప్రస్తుతం ఉన్న 36 వైద్యుల పోస్టులలో 66 వైద్యులతో పాటు సిబ్బంది నియామకానికి…

Read More
Kodata Sarpanch Calls for Malala Mahagarjana in Guntur

గుంటూరులో మాలల మహాగర్జనకు కోదాడ సర్పంచ్ పిలుపు

ఈ నెల 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుంటూరులో లక్షలాది మాలలతో మాలల మహాగర్జన కార్యక్రమం విజయవంతం చేయాలని కోదాడ సర్పంచ్ బూర్తి నాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ, క్రిమిలేయర్ నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాలల హక్కుల కోసం జరుగుతున్న ఈ మహాగర్జనలో లక్షలాదిగా పాల్గొనాలని, ఈ కార్యక్రమం భవిష్యత్తు…

Read More