A cyber crime awareness program was conducted in Kotananduru Mandal to educate the public about cyber threats.

కోటనందూరు మండలంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

కోటనందూరు మండలంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలంలో, పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం, కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ భిందు మాధవ్ ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, పెద్దాపురం డిఎస్పీ శ్రీ శ్రీహరి రాజు మరియు తుని రూరల్ సర్కిల్ సీఐ శ్రీ జి. చెన్నకేశవరావు మార్గదర్శకత్వంలో ఆర్గనైజ్ చేయబడింది. సైబర్ నేరాల ప్రమాదాలు ఈ కార్యక్రమంలో కోటనందూరు ఎస్ఐ…

Read More
Tallarevu's re-survey sabha sees Tahsildar Trinadh Rao warning negligent officials and assuring strict action against land encroachments.

తాళ్లరేవులో రీ సర్వేపై గ్రామసభ, తాసిల్దార్ హెచ్చరిక

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల పంచాయతీలో ఉప సర్పంచ్ చెక్కపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన రీ సర్వే గ్రామ సభ జరిగింది. ఈ సమావేశంలో తాసిల్దార్ పి. త్రినాధరావు పాల్గొని, రీ సర్వే ప్రాజెక్ట్ ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. అధికారులెవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత 30 ఏళ్లుగా పటవల గ్రామంలో ఎన్సీసీ, అసైన్డ్ ల్యాండ్ లబ్ధిదారులకు పట్టాలు రాలేదని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిశీలించి అర్హులైన…

Read More
Murari Deputy Sarpanch Jasti Vasanth undertakes a Padayatra to Annavaram for Nehru’s victory and village development.

అన్నవరం కొండకు ఉప సర్పంచ్ వసంత్ పాదయాత్ర

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్, టిడిపి యువ నాయకుడు జాస్తి వసంత్, జగ్గంపేట నియోజకవర్గం నుంచి అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టారు. జ్యోతుల నెహ్రు ఎమ్మెల్యేగా గెలిస్తే కొండకు వస్తానని మొక్కుకున్నాను అని, గ్రామాభివృద్ధిని కోరుకుంటూ మొక్కులు చెల్లించడానికే ఈ పాదయాత్ర చేస్తున్నానని ఆయన అనుచరులు తెలిపారు. పాదయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గం లోకి ప్రవేశించగానే ధర్మవరం వద్ద టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. బస్వా వీరబాబు,…

Read More
Vijayasai Reddy revealed post-CID inquiry that Vikranth Reddy, son of YV Subba Reddy, played a key role in the Kakinada Port deal.

కాకినాడ పోర్టు కేసులో కీలక వ్యక్తి విక్రాంత్ రెడ్డి

కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కీలక పాత్రధారి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని తెలిపారు. సీఐడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి, ఈ వ్యవహారంలో ముఖ్య వ్యక్తులు ఎవరో తనకు తెలుసని స్పష్టం చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా విక్రాంత్ రెడ్డికి కేవీ రావును పరిచయం చేసిన విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే, తనకు పోర్టు యజమాని కేవీ రావుతో ఎలాంటి…

Read More
Tatipaka Madhu expressed concern over MGNREGA workers not receiving wages since January and the lack of basic facilities at work sites.

ఉపాధిహామీ కూలీల వేతనాలపై ఆవేదన వ్యక్తం చేసిన నేతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధిహామీ కూలీలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పిఠాపురం మండలం నవకొండవరం గ్రామంలో ఉపాధిహామీ పనుల పరిశీలన సందర్భంగా ఆయన కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేసిన పనులకు జనవరి నెల నుంచి వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఉపాధిహామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినా కూలీలు కనీసం…

Read More
JanaSena leaders held talks with Dr. Soumya at Prattipadu CHC, and the issue was resolved after Varupula Tammayya Babu apologized to Dr. Swetha.

ప్రత్తిపాడు CHC లో జనసేన నేతల చర్చలు సఫలం

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ప్రత్తిపాడు CHC (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను శుక్రవారం సందర్శించారు. అక్కడ తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు వారు డాక్టర్ సౌమ్యతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. జనసేన నాయకుల జోక్యంతో సమస్య పరిష్కార దిశగా సాగింది. సమస్య పరిష్కారంలో భాగంగా, వరుపుల తమ్మయ్య బాబు డాక్టర్ శ్వేతకు నేరుగా అపాలజీ చెప్పారు. ఇది సానుకూలంగా మారి, ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు,…

Read More
Graduate MLC Elections Begin Peacefully in Kakinada Rural

కాకినాడ రూరల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ క్రమశిక్షణతో సాగేందుకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలను ఆర్‌డీఓ ఎస్ మల్లిబాబు పర్యవేక్షించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన మార్గదర్శకాలను సిబ్బందికి సూచించారు. సెల్‌ఫోన్‌తో పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా ఉండాలని స్పష్టం చేశారు. ఓటర్లు క్రమంగా క్యూ కడుతూ తమ…

Read More