During the Navaratri celebrations, the residents of Pedda Shankarlapudi organized a grand procession for Kanaka Durga Devi, seeking blessings for the village's prosperity.

పెద శంకర్ల పూడిలో కనకదుర్గ అమ్మవారి ఊరేగింపు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్ద శంకర్ల పూడి గ్రామ ప్రజలు భవానీలు ఆధ్వర్యంలో కొత్త ఊరు రామాలయం వద్ద దేవి నవరాత్రులు సందర్భంగా ఏర్పాటుచేసిన కనకదుర్గ అమ్మవారిని పెదశంకర్లపూడి గ్రామంలో పలు వీధులలో డప్పు తాళాలతో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా గ్రామం బాగుండాలని అమ్మవారిని భక్తులను ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించమని అన్నారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని దసరా…

Read More
Sharannavaratri celebrations at the Nerelellamma temple in Gopalapatnam, Thuni constituency, featuring daily rituals and diverse manifestations of the goddess.

నేరేళ్ళమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో వెలిసిన త్రీ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ నేరేళ్ళమ్మ అమ్మవారు ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు శాస్త్రోకతముగా ప్రతిరోజు అభిషేకాలు కుంకుమార్చనలుఆయా తిధులలో వచ్చే శక్తి స్వరూపిణి వివిధ రూపాలలో బాల త్రిపుర సుందరిగా అన్నపూర్ణేశ్వరిగా మహా చండీగ లలితా త్రిపుర సుందరిగా సరస్వతి దేవిగా ఇలా వివిధ అవతారాలతో రోజుకొక అవతారంతో భక్తులకు దర్శనమిస్తుంది సోమవారం నేరెళ్లమ్మ అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ కమిటీ…

Read More
In Prathipadu, Kakinada district, the Chalo Kakinada program was launched to promote SC categorization and religious freedom for Dalits. Local leaders honored Mahasena Rajesh during the event, emphasizing the need for a successful initiative.

ప్రత్తిపాడులో ఛలో కాకినాడ కార్యక్రమం ప్రారంభం

కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో ఉన్న అంబేద్కర్ మహాల్లో మహాసేన రాజేష్ స్థానిక దళిత మాల సోదరులతో కలిసి ఈనెల 12వ తేదీన ఛలో కాకినాడ కార్యక్రమం పేరిట నిర్వహిస్తున్న ఎస్సి వర్గీకరణ,ఎస్సి మత స్వేచ్ఛకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా విచ్చేసిన మహాసేన రాజేష్ కి పలువురు దళిత నాయకులు శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఛలో కాకినాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read More
RTC workers in Aleshwaram conducted a relay hunger strike demanding the revocation of illegal suspension of conductor Nalla Srinivas. CPI ML leaders supported the workers, criticizing the management's autocratic policies and emphasizing the importance of job security.

ఏలేశ్వరం డిపోలో కండక్టర్ నల్ల శ్రీను సస్పెన్షన్ పై నిరాహార దీక్ష

అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ ఏలేశ్వరం డిపో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో వారికి మద్దతుగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో కోసిరెడ్డి గణేశ్వరరావు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ కందుల కాంతి కుమార్ వగైరాలతో పార్టీ కార్యకర్తలు డిపోశిబిరం వద్దకుచేరి కండక్టర్ నల్ల శ్రీను. సస్పెండ్ విషయాన్ని తెలుసుకుని ఏలేశ్వరం ఆర్టిసి డిపో మేనేజర్ వైఖరి మార్చుకోవాలని. మీకున్న నిరంకుశ విధానాలు. పేద ఉద్యో గులు పై సస్పెండ్ రూపంలో…

Read More
S. Lakshmikantham has assumed the role of Sub-Inspector in Prathipadu, Kakinada district, vowing to uphold peace and security in the region.

ప్రత్తిపాడు ఎస్సైగా లక్ష్మికాంతం బాధ్యతలు స్వీకరించారు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎస్సైగా ఎస్. లక్ష్మికాంతం సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. లక్ష్మికాంతం ప్రత్తిపాడు కు బదిలీపై వచ్చిన ఎం. పవన్ కుమార్ ఎస్ బీకి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మికాంతం మాట్లాడుతూ, శాంతి భద్రతలను కాపాడేందుకు తన కృషి నిరంతరం చేస్తానని తెలిపారు. మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, అవి నిర్లక్ష్యం చేయబడవు అని ఆమె స్పష్టం చేశారు. లక్ష్మికాంతం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆమెకు…

Read More
In Irripaka, local MLA Nehru and Jyothula Mani couple conducted special rituals and purification of the Venkateswara temple, restoring its sanctity.

వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రక్షాళన కార్యక్రమం

జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మరియు జ్యోతుల మణి దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ ప్రక్షాళన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు, ఇది ఆలయ పవిత్రతను పునరుద్ధరించేందుకు అవసరమైంది. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం తిరుమల దేవస్థానం పవిత్రతను నాశనం చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ…

Read More
In response to the Tirupati laddu controversy, Jana Sena Party leaders organized a solidarity fast in Jagampeta, emphasizing the need for a thorough investigation and accountability from the previous government.

తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రంపై సంఘీభావ దీక్ష

తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపవిత్రం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చేప్పటిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో వేశ్వర ఆలయంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సంఘీభావ దీక్ష చేశారు. తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి, లలితా పారాయణం పాటించి, ప్రత్యేక పూజలు…

Read More