MLA Satyaprabha congratulated newly elected media committee members in Prathipadu and assured support for resolving journalists' issues.

ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభతో మీడియా సమావేశం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభను నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.నూతన మీడియా కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు 60 మందిని ఎమ్మెల్యే సత్యప్రభ పరిచయం చేసికున్నారు.ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమెని ఘనంగా సన్మానించారు.అనంతరం ఆమె ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దాకారపు కృష్ణ,ప్రధాన కార్యదర్శి తుమ్మల సుబ్బులతో పాటు గౌరవ అధ్యక్షులు మానూరి గంగరాజు,సివిఆర్…

Read More
In Pithapuram, Dalit Sarpanch Ballu Rajini was insulted during a festival event, raising concerns over caste discrimination and local governance.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ అవమానం

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ కి అవమానం పిఠాపురం నియోజకవర్గం నవఖండ్రవాడ గ్రామంలో నిన్న జరిగిన పల్లె పండగ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినా బళ్ల రజిని వాణి సురేష్ దళిత మహిళ అవటంవల్ల జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే సమయంలో కనీసం దండేయడానికి కూడా పిలవలేదని పిలవకపోయినా కిందకు వచ్చి కొబ్బరికాయ కొట్టించుకున్నారు కదా అక్కడ వరకునే మీ పని…

Read More
CPI ML leaders, led by Vinod Mishra, protest at the Elasuremand Mandal Tahsildar office, demanding immediate action on land issues for the poor.

ప్రజా సమస్యలపై ధర్నా నిర్వహణ

రెండు గ్రామాల.మూడు ప్రజా సమస్యలపై ఏలేశ్వరంలో మండల్ తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఎం ఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయక త్వంలో ధర్నా నిర్వహించారు.జై అన్నవరం గ్రామం రెవిన్యూ.లో. సర్వే నెంబర్256 లో. ఏ 408 సెంట్లు. సర్వే నెం.246. లో.ఏ395. సెంట్లు.. సర్వేనెం.246-2. లో 100 సెంట్లు. మొత్తం 9 ఎకరాల 9 సెంట్లు. సీలింగ్.ప్రభుత్వ భూమిని వలస భూస్వామి.మాజేటి జగన్మోహన్రావు ఆక్రమణలో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అనుభవిస్తున్క్ర మంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు…

Read More
MLA Varupula Sathya Prabha inaugurates development works in Prathipadu Mandal, emphasizing village development after NDA coalition's return to power.

ప్రత్తిపాడు మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు మండలం ఏలూరు,చినశంకర్లపూడి,పెద శంకర్లపూడి గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత ప్రభుత్వం పల్లెలను నిర్లక్ష్యం చేసి,పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది అన్నారు.పంచాయతీలకు నిధులు లేకుండా చేసి,సర్పంచులను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చింది అన్నారు.రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు అభివృద్దే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తుంది అన్నారు.ఈ…

Read More
In Gurappalem village, the Dasara celebrations featured 108 women devotees carrying bonams in devotion to Goddess Vigneshwara.

108మంది మహిళలతో ఘనంగా అమ్మవారి బోనాలు

జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామం దేవి సెంటర్ లో వెంచేసి వున్న శ్రీ గురుదత్త శిరిడి సాయి వీరాంజనేయ సహిత విగ్నేశ్వర స్వామి వారి దేవాలయం లో దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ సంవత్సరం 108 మంది మహిళా భక్తులతో ఘనంగా అమ్మవారి బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతోకొన్ని వందల మంది భవానీలు బోనాలతో పాటు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఊరు మొత్తం తిరుగుతూ అమ్మవారి గుడికి బోనాల సమర్పించారుఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ వారు వచ్చిన…

Read More
In Aratlakatta village, Kakinada Rural, a grand Mahalakshmi decoration festival was held at the Bhramaramba Malleshwara Swamy Temple. Villagers adorned the deity with ₹9 lakh in new currency notes.

భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాలక్ష్మి అలంకరణ

కాకినాడ రూరల్ కరప మండలం అరట్లకట్ట గ్రామంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అలంకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్తుల మరియు భక్తుల సహకారంతో అమ్మవారిని 9 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇది గ్రామంలో ఒక ప్రత్యేక సంఘటనగా నిలిచింది. ఆలయ అర్చకులు సత్యనారాయణ శివ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తుల సందరానికి అద్దాన్నిచ్చాయి. ఈ కార్యక్రమం కోసం…

Read More
Dalit groups organized a large-scale bike rally across Yeleswaram Mandal protesting the SC categorization. Leaders emphasized unity among Mala and Madiga communities.

ఏలేశ్వరంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక బైక్ ర్యాలీ

కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎస్పీ వర్గీరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గానికి చెందిన దళితులు మండల వ్యాప్తంగా బైక్ ర్యాలీ తో నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్బంగాఏలేశ్వరం మడలపరిధిలో అన్ని గ్రామాలతో పాటు ఏలేశ్వరం పట్టణంలో భారీ ఎత్తున భైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దళిత నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్పందించినప్పటికీ ఎస్సీ వర్గానికి చెందిన మాల, మాదిగలు ఇద్దరు సమానమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం సరిగాదన్నారు. సామాజికంగాను,ఆర్థికంగా…

Read More