After a clash in Navuluru, Mangalagiri Rural SI imposed a ₹5 lakh bond for good conduct. Locals were warned against violence and anti-social acts.

మంగళగిరి యువకులపై 5 లక్షల బైండోవర్ చర్య

మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో వివాహితపై దురుసుగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, ఒకరు మరొకరిపై దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో సంబంధిత యువకులపై మండల ఎమ్మార్వో వద్ద 5 లక్షల రూపాయల బైండోవర్ చేయడం జరిగింది. ఎవరూ ఇటువంటి గొడవలకు పాల్పడకూడదని, శాంతి భద్రతలకు…

Read More
Uday Kiran (32) from Narasaraopet lost ₹10 lakh in online betting. Unable to bear debt pressure, he hanged himself at home. Full details awaited.

నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ బాధతో యువకుడు బలి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. కనుపోలు ఉదయ్ కిరణ్ (32) అనే యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై పది లక్షల రూపాయలకు పైగా కోల్పోయినట్టు సమాచారం. ఉదయ్ కిరణ్ కుటుంబానికి ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదని తెలుస్తోంది. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న అతను, ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పుల బాధ తట్టుకోలేక మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని…

Read More
Pawan Kalyan launched 'Swachh Andhra Swachh Divas' in Guntur, inspected waste management, and honored sanitation workers for their service.

గుంటూరులో పవన్ కళ్యాణ్ స్వచ్ఛ ఆంధ్ర దివస్ లో పాల్గొన్నారు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని చెత్త నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించి, వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ విధానాలను తెలుసుకున్నారు. చెత్త సేకరణ కోసం కొత్త వాహనాలను ప్రారంభించి స్వయంగా నడిపారు. గ్రామ స్థాయిలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల…

Read More
A newborn was found abandoned in a drain in Kolanukonda, Tadepalli. Police investigate the incident to gather details about the infant and the mother.

మురికి కాల్వలో పసిగుడ్డును పడేసిన కర్కస తల్లి

తాడేపల్లి మండలంలోని కోలనుకొండ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పసిగుడ్డు పుట్టి కనీసం గంటలు కూడా గడవకముందే, ఆ చిన్నారిని మురికి కాల్వలో పడేసి వెళ్ళిన తల్లి క్రూరత్వం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురికి కాల్వలో చిన్నారి ఏడుపు వినిపించడంతో సమీప వాసులు అక్కడికి చేరుకుని పసిగుడ్డును బయటకు తీశారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఆ పసికందును స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు….

Read More
Chandrababu highlighted Hyderabad's rise as a film hub due to TDP's initiatives and expressed confidence in Amaravati becoming a key film market.

సినీ రంగంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సినీ రంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం చిత్రపరిశ్రమకు కేంద్రంగా మారిందని, ఇది టీడీపీ ప్రభుత్వం కల్పించిన అవకాశాల వల్ల సాధ్యమైందని ఆయన వివరించారు. గతంలో టీడీపీ హయాంలో అనేక అంశాలు సినీ రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపించాయని చంద్రబాబు గుర్తుచేశారు. హైదరాబాద్ నగరం అప్పట్లో పెద్ద సినిమా ప్రాజెక్టులకు ప్రాధాన్యతా కేంద్రంగా ఎలా నిలిచిందో తన విధానాలు…

Read More
Producer Dil Raju met AP Deputy CM Pawan Kalyan at Mangalagiri camp office to discuss various issues related to the film industry and upcoming projects.

పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు సమావేశం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌తో సోమవారం ఉదయం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ప్రముఖ నిర్మాత శ్రీ దిల్ రాజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక కీలక విషయాలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ తన తాజా ప్రాజెక్టుల గురించి సమాచారం ఇచ్చి, సినిమా రంగం కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. దిల్ రాజు, తన అనుభవాన్ని ఉపయోగించి సినిమా రంగం అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు….

Read More
YSRCP celebrated Jagan Mohan Reddy's birthday in Prattipadu. Constituency in-charge Balasani Kiran Kumar led cake cutting and extended Christmas wishes.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో జగన్ పుట్టినరోజు వేడుకలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏటుకూరు బైపాస్ రోడ్డులో గల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ఇన్‌చార్జి బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేసి జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా పార్టీలో జగన్ నాయకత్వం పై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు….

Read More