
కొల్లిపరలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత!
కొల్లిపర మండలం దంతులూరులో భారీగా రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. మరియమ్మ అనే మహిళ తన ఇంటి వెనుక 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం దాచివుంచారని స్థానికులు అనుమానంతో రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచడంపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదించడంతో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. బియ్యాన్ని ఎలా సేకరించారు?…