Fruit Vendor Brutally Murdered in Tenali Chenchupeta

తెనాలి చెంచుపేటలో పండ్ల వ్యాపారి దారుణ హత్య

తెనాలి చెంచుపేట డొంక రోడ్డు వద్ద పండ్ల వ్యాపారి రబ్బాని దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో పాండురంగపేటకు చెందిన గౌస్ బాజీ రబ్బానిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన రబ్బానిని స్థానికులు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. హత్య జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రబ్బాని ఛాతిపై మూడు చోట్ల కత్తిపోట్లు…

Read More
Tenali Municipal Commissioner announces Swachhata Divas on every third Saturday, urging public participation for a cleaner town.

తెనాలిలో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛతా దివాస్!

తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రకటించినట్లు, పట్టణంలో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతా దివాస్ నిర్వహించనున్నారు. శుభ్రత పెంపునకు ప్రజలను చైతన్యం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో వివిధ ప్రాంతాల్లో శుభ్రపరిచే చర్యలు చేపడతారు. ఈ నెల 15వ తేదీన స్వచ్ఛతా దివాస్‌ను సోర్స్ రిసోర్సెస్ రోజుగా నిర్ణయించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది కరపత్రాలను ఆవిష్కరించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద వ్యర్థాల వేరు చేయడం,…

Read More
Special rituals and pujas were held at Tenali Rameshwaram Temple on Magha Pournami, with devotees receiving Theertha Prasadam.

తెనాలి రామేశ్వరస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి ఉత్సవం

తెనాలి గంగానమ్మపేటలోని రామేశ్వరస్వామి ఆలయం ఎంతో పురాతనమైనది. త్రేతాయుగంలో పరశురాముడు స్వయంగా ఈ ఆలయాన్ని ప్రతిష్టించారని శాసనాలు చెబుతున్నాయి. స్వామివారు పశ్చిమ ముఖంగా దర్శనం ఇస్తారు. బాణలింగంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో, స్వామి గౌరి శంకరాత్మక స్వరూపంలో గోధుమ వర్ణంతో భాసిస్తున్నారు. ఈ ఆలయంలోని ఉత్సవ మూర్తులను తెనాలి రామకృష్ణ కవి ప్రత్యేకంగా తయారు చేయించినట్టు తెలుస్తుంది. ఆలయంలో మరో విశేషం 8,9వ శతాబ్దాల నాటి జైనతీర్థం కరుడి విగ్రహం ఉండడం. ఇది పురాతన జైన…

Read More
Prattipadu CI Srinivasa Rao warned of strict action against MLC election code violations. Check posts are actively monitoring cash and liquor transport.

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు – ప్రత్తిపాడు సీఐ

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో పెదనందిపాడు మరియు బాపట్ల రోడ్డులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 50 వేలకు మించి నగదు లేదా అనుమతికి మించి మద్యం తరలిస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు, మద్యం పంపిణీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని…

Read More
Vemuru MLA Nakka Anand Babu held a strategy meeting with leaders for Tenali MLC candidate Alapati Rajendra Prasad's victory.

తెనాలి MLC గెలుపుపై వ్యూహరచన సమావేశం

తెనాలి తెలుగుదేశం పార్టీ MLC అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి విజయం కోసం వ్యూహరచన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వేమూరు MLA నక్కా ఆనందబాబు గారు అధ్యక్షత వహించారు. తెనాలి సుల్తానాబాద్‌లోని స్వర్ణ ఇన్ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ పరిశీలకులు, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తక్ అహ్మద్ గారు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి క్రమబద్ధమైన కార్యాచరణను అమలు చేయాలని సూచించారు….

Read More
: Sub-Collector Sanjana Simha confirmed that arrangements for Tenali Graduates MLC elections are complete. Polling on Feb 27, counting on March 3.

తెనాలి గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తీ

తెనాలి గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహా తెలిపారు. శాంతియుతంగా ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో మొత్తం 51 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, మరో 8 కేంద్రాలకు అనుమతి రావాల్సి ఉందని వెల్లడించారు. తెనాలి నియోజకవర్గంలో 23,273 మంది ఓటర్లు ఉండగా,…

Read More
AP Circle Chief Postmaster General Prakash conducted a surprise inspection at Tenali Head Post Office, reviewing records and discussing with officials.

తెనాలి హెడ్ పోస్టాఫీసులో చీఫ్ పోస్ట్ మాస్టర్ తనిఖీ

శనివారం ఉదయం తెనాలి కొత్తపేటలోని హెడ్ పోస్టాఫీసును ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రకాశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన సందర్శనలో భాగంగా కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతను పరిశీలించి, సేవల నాణ్యతను పర్యవేక్షించారు. పోస్టాఫీస్‌లో ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో సమావేశమైన ఆయన, పోస్టల్ రికార్డుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ సహా ఇతర అధికారుల నుండి పలు వివరాలు సేకరించారు. లావాదేవీల నాణ్యత, సేవల వేగం, వినియోగదారులకు కలుగుతున్న…

Read More