The Animal Husbandry Assistant Service Association held its meeting in Eluru, where new office bearers were elected unanimously, ensuring smooth proceedings.

ఏలూరులో యానిమల్ హస్బండ్రీ అసోసియేషన్ ఎన్నికల సఫలత

ఏలూరు నగరంలో యానిమల్ హస్బండ్రీ అసిస్టెంట్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఎం గణేష్ ఎలక్షన్ అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల్లో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తమరిష్ గాంధీ, సెక్రటరీగా బిరుదు గడ్డ రాజేష్, కోశాధికారిగా డోలా అశోక్ కుమార్, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ అధికారి ఎం గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా జరిగాయని కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని…

Read More
CPI leader Thorlapati Babu criticized the state's liquor policy, alleging that the government is prioritizing revenue over public welfare, leading to the sale of inferior quality liquor in villages.

చింతలపూడి సిపిఐ నాయకుడు మద్యం పాలసీపై మండలవ్యతిరేకం

ఏలూరు జిల్లా చింతలపూడి సిపిఐ మండల సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు మద్యం పాలసీపై తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మాట్లాడుతూ మధ్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరులుగా చూస్తుందని, మందు తక్కువ ధరకు అమ్మకం చేస్తామని, నాణ్యమైన మద్యం అందిస్తామని, ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చి, నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి కొత్త మద్యం పాలసీ ద్వారా మద్యం షాపులు ఏర్పాటుచేసి గత ప్రభుత్వం లో ఉన్న నాసిరకం మద్యాన్ని అమ్మకాలు చేపడుతున్నారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం…

Read More
Dr. Sharmista, the District Medical Health Officer, assured that no irregularities occurred in recent health department recruitments and emphasized strict action against any corruption.

వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై క్లారిటీ

వైద్య ఆరోగ్య శాఖలో ఇటీవల జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎటువంటి అవక తవకలు జరగలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ షర్మిస్టా స్పష్టం చేశారు. ఏలూరు నగరంలో డిఎంహెచ్వో(DMHO) కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల్లో ఎవరైనా అధికారి లంచం తీసుకున్నట్లు ఫిర్యాదు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాను ఉద్యోగ నిర్వహణలో నియమ నిబంధనలతో ఉంటానని ఏ సమయంలోనైనా అభ్యర్థులకు జిల్లా కార్యాలయం ద్వారా ఏ అధికారి అయిన ప్రలోభ పెట్టినట్లు…

Read More
Sand tractor drivers in Jangareddigudem protested against illegal cases filed against them, highlighting the challenges they face in their livelihood.

జంగారెడ్డిగూడెలో ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ల ఆందోళన

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీనివాసపురం రోడ్డు బైపాస్ వద్ద ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుకను తోలుకోనివ్వకుండా తమపై అక్రమంగా కేసులు బలాయిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక డ్రైవరు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయానికి పాల్పడ్డాడు. తోటి డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోబోయే నా డ్రైవర్ను వారించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు ఉన్నప్పటికీ ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళన చేశారు. తమను పోలీసులు ఇసుకను తోలుకొనివ్వకుండా అడ్డుకుంటున్నారని తమకు జీవనోపాధి కల్పించకుండా ఇటువంటి…

Read More
Mock polling conducted at ZP Girls High School, Nuzividu, to educate girls on election processes and voting awareness.

జడ్పీ గర్ల్స్ హైస్కూల్ లో మాక్ పోలింగ్ కార్యక్రమం

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్ ఆవరణములో బాలికలకు గురువారం మాక్ పోలింగ్ నిర్వహించారు. సాధారణ ఎన్నికల మాదిరిగా ఓటర్ లిస్ట్ ప్రకటించి, తరగతి ఆయా సెక్షన్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ ముద్రించడం, పోలింగ్ ఏజెంట్ల ఏర్పాటు, పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారుల నియామకంతో సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోకుండా ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సోషల్ అసిస్టెంట్ ఎం సలోమి మాట్లాడుతూ 6, 7 తరగతులకు చెందిన…

Read More
Chintalapudi Circle Inspector Ravindra emphasizes helmet use for riders, ensuring safety during accidents. Police conducted vehicle checks in Lingapalem Mandal.

వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ సూచన

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేసిన చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్. రవీంద్ర గారు.ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని. హెల్మెట్ ధరించడం వల్ల యాక్సిడెంట్లు సమయంలో ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు.

Read More
Minister Kolusu Parthasarathi inaugurated CC roads in Musunuru mandal, aiming for rural development through the 'Palle Panduga' initiative.

ముసునూరులో 82.25 లక్షలతో సిసి రోడ్ల శంఖుస్ధాపన

ఏలూరు జిల్లాముసునూరు మండలంలో పల్లెపండుగ కార్యక్రమంలో 82.25 లక్షల వ్యయంతో చేపట్టిన 16 సిసి రోడ్లకు శంఖుస్ధాపన. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ధ్యేయం అన్నరాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు మంగళవారం ముసునూరు మండలంలోని…

Read More