Tremors in Telugu states, including Eluru, Hyderabad, and Vijayawada, spark panic as people evacuate homes fearing further quakes.

ఏలూరు జిల్లాలో భూప్రకంపనలు ప్రజల్ని కలవరపరిచాయి

ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో సంభవించిన భూప్రకంపనలు ప్రజలను కలవరపరిచాయి. తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. హైదరాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, మరియు ఇతర పట్టణాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించడం గమనించబడింది. చింతలపూడితో పాటు జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం, మరియు పరిసర గ్రామాల్లో కూడా భూప్రకంపనలు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసేలా చేశాయి. అపార్ట్మెంట్లు మరియు భవనాల్లో నివసిస్తున్న…

Read More
Kuruma community seeks justice over temple land in Lingapalem, alleging illegal registration by tenant Satish. Authorities urged to restore rightful ownership.

బీరప్ప దేవుడి భూమి కోసం కురుమ కులస్తుల పోరాటం

పొదువుగా:ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీ గూడెం గ్రామంలో బీరప్ప దేవుడి ఆలయానికి 1932లో కురుమ కులానికి చెందిన దాతలు ఒక ఎకరం 75 సెంట్లు భూమిని మొక్కుబడి కింద ఇచ్చారు. ఈ భూమి దేవుడి మొక్కుబడిగా కొనసాగుతూ వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి:తాజాగా, పెడగంటి సతీష్ అనే వ్యక్తి 2021లో భూమిని కౌలుకు తీసుకొని, అధికారులను ప్రభావితం చేసి దానిని తన పేరుపై పట్టా చేయించుకున్నాడు. ఆలయ కమిటీ కౌలు డబ్బులు అడిగినప్పుడు, భూమి…

Read More
A strange virus causing hair loss, skin issues, and death in dogs is spreading in Chintalapudi. Immediate measures are needed to protect both dogs and people.

చింతలపూడి లో వింత వైరస్‌తో వందలాది కుక్కలు ఆందోళనకర స్థితి

ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో వందకు పైగా కుక్కలకు ఒక రకమైన వింత వైరస్ వ్యాప్తి చెందింది. అది నగర పంచాయతీ కమిషనర్ గారి దృష్టికి వెళ్లిందో లేదో నాకు తెలియదు. దీనివల్ల కుక్కలకు చర్మం పైన ఉన్న వెంట్రుకలు రాలిపోతున్నాయి. తరువాత తోలు ఊడిపోతుంది. తరువాత దురదలు వస్తున్నాయి. తరవాత ఆ కుక్క వింత చేష్టలు చేసి రోడ్డుపై చచ్చిపోతుంది. దీనిని వెంటనే మీరు ఒక నగర పంచాయతీ కమిషనర్ గా చర్యలు…

Read More
The School Games Federation of Eluru presented medals and trophies to the winners of the 68th State-Level School Games held on 9th and 10th. Students from Anantapur and West Godavari districts excelled in the Under-14 and Under-19 categories.

రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు

ఏలూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 68వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలు ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించబడ్డాయి. అనంతపూర్ జిల్లాకు చెందిన అండర్ 14 బాలురు, U19 బాలికలు మరియు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన U19 బాలురు ఫస్ట్ ప్లేస్ గెలుపొందారు. ఈ విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ మరియు ట్రోఫీలు అందించబడినవి. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ జిల్లా…

Read More
The State Road Transport Corporation announces special bus services from Eluru to Panchayama shrines in November. New luxury buses for Sabarimala pilgrims are also arranged.

కార్తీకంలో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు జంగారెడ్డిగూడెం నూజివీడు డిపో నుండి ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఈ సంవత్సరం కూడా పంచారామ క్షేత్రాలైన అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట లకు ఆదివారం రాత్రికి బయలుదేరి సోమవారం ఈ ఐదు క్షేత్రాలు దర్శించుకుని తిరిగి గమ్యం చేరటం జరుగుతుందని ప్రజా రవాణా అధికారి ఎన్విఆర్ వరప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ నవంబరు 3,…

Read More
The Congress Party protested in Eluru for not implementing the free bus service promise for women. Party leaders urged the Chief Minister to fulfill the commitment.

మహిళల ఉచిత బస్సు సౌకర్యం కోసం కాంగ్రెస్ పార్టీ నిరసన

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడిచిన కూడా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీని అమలు చేయని కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో బస్సు ప్రయాణికులను కలిసి వారి యొక్క విన్నపాలను సీఎం గారిని అడ్రస్ చేస్తూ పోస్ట్ కార్డులు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మహిళల…

Read More
Preparations are in full swing for the Kartika Masam celebrations at Sri Maddi Anjaneya Swami Temple. Officials ensure smooth services for devotees to avoid any inconveniences.

కార్తీక మాస ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయి గూడెం లో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నవంబర్ రెండవ తేదీ నుంచి జరిగే కార్తీక మాస ఉత్సవాలు సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కార్య నిర్వహణ అధికారి పీవీ చందన తెలిపారు. కార్తీక మాసంలో జరిగే మాస ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు కాబట్టి పోలీసు శాఖ…

Read More