The recent claims in media about Andhra Pradesh's economic growth are misleading. False promises regarding projects like Polavaram and free sand distribution are deceiving the public.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధిపై పచ్చ మీడియా మాయ మాటలు

చంద్రబాబు మోడీ చర్చల సందర్భంగా 2047 నాటికి 2.4 ట్రిలియన్స్ డాలర్ల స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ ఎకానమీ… అని ఈనాడు ఆంధ్రజ్యోతిలో రావటం దారుణం ప్రజలను మభ్య పెట్టే మాయ మాటలు చెప్పటం పచ్చ మీడియాకు అలవాటైపోయింది జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు… విశాఖ రైల్వే జోన్ గురించి గతంలోని ఆమోదం తెలిపారు కొత్తగా వీరు చేసింది ఏమీ లేదు… వాల్తేర్ డివిజన్ పై మాత్రం క్లారిటీ ఇవ్వాలి… మొత్తంగా దీనిని తొలగించే ప్రయత్నం…

Read More
Rajahmundry MLA Adireddy Srinivas (Vasu) assures the beautification of Kotilingala Ghat ahead of the upcoming Pushkaralu, emphasizing infrastructure improvements.

కోటిలింగాల ఘాట్ను పుష్కరాల కోసం అందంగా తీర్చిదిద్దాలి

రానున్న పుష్కరాలకు కోటిలింగాల ఘాట్ను శోభాయమానంగా తీర్చిదిద్దనున్నట్టు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. స్థానిక 40, 41 డివిజన్లలో ఆయన స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి పర్యటించారు. అలాగే కోటిలింగాల ఘాట్ను పరిశీలించారు. కోటలింగాల ఘాట్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న షాపులు, ఫుడ్ కోర్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 2015 పుష్కరాల నేపధ్యంలో అప్పటి తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటిలింగాల ఘాట్ను అభివృద్ధి…

Read More
Former MP Bharat Ram criticizes TTD's quality of Tirupati laddu and questions political motives, demanding transparency.

TTD మరియు లడ్డూ నాణ్యత పై ఎంపీ భారత్ రామ్ కామెంట్స్

ప్రముఖ నేత, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్, ఇటీవల ప్రజలను ఆందోళనలోకి నెట్టే వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ, తిరుపతి లడ్డువిపై కూటమి నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఉన్నత నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం ఏంటని ఆయన విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు. తిరుపతిలో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన…

Read More
టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వరల్డ్ టూరిజం డే సందర్భంగా టూరిజం అభివృద్ధిపై మాట్లాడారు. టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధి, టెంపుల్ టూరిజం ప్రోత్సాహం, నూతన సర్క్యూట్స్ ఏర్పాటుపై ఆయన ప్రాధాన్యత చెప్పారు.

టూరిజం అభివృద్ధి పై మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలు

వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఈనెల 27న విజయవాడలో టూరిజం అవార్డులు ఇవ్వనున్నారు.రాబోయే ఐదేళ్లలో అన్ని ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి జరగనుంది, కేంద్రం ప్రత్యేక దృష్టి.ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లుగా నంద్యాల శ్రీశైలం, గోదావరి ప్రాంతాలు, బాపట్ల బీచ్, సంగమేశ్వరం.టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించి, రెండు మూడు రోజుల పాటు నిలిపేలా అభివృద్ధి.ఓబీరాయ్ సంస్థ తిరుపతి, గండికోట, పిచ్చుక లంకలో రిసార్ట్స్ ఏర్పాటుకు ముందుకొచ్చారు.అడ్వెంచర్ టూరిజం కింద అరకు, లంబ సింగి, రుషికొండ బీచ్…

Read More
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ లో ఎన్డీయే పాలనలో 100 రోజుల ప్రగతిని వివరించారు. రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల పెంపు, రాష్ట్ర అభివృద్ధిపై ఆమె మాట్లాడారు.

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ పాయింట్స్

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ లో ఎన్డీయే 100 రోజులు పూర్తవ్వడాన్ని అభినందించారు.భారత్ 11వ ఆర్థిక శక్తి నుండి 5వ స్థానానికి చేరింది; 3వ స్థానానికి చేరడంపై దృష్టి.మౌలిక సదుపాయాలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయించి, గ్రామ సడక్ యోజన 4వ దశ ప్రారంభించారు.రైతుల సంక్షేమం కోసం కిసాన్ సమ్మన్ యోజన ద్వారా 6 వేల రూపాయలు అందించామన్నారు.ఉల్లి ఎగుమతి పన్ను 40% నుంచి 20% తగ్గించడం, క్రుడ్ పామాయిల్ ధరలు పెంపు.మహిళలకు…

Read More
గోదావరి వరదలతో బెంబేలెత్తుతున్న లంకవాసులు, పాడి రైతుల ఆవేదన

గోదావరి వరదలతో బెంబేలెత్తుతున్న లంకవాసులు, పాడి రైతుల ఆవేదన

గోదావరి మూడవసారి మళ్లీ పెరగడంతో లంకలు మునిగిపోయి లంకవాసులు భయాందోళనకు గురవుతున్నారు. వరద నీరు జామ, తామలపాకు, కూరగాయల పంటలను నాశనం చేసింది.లంకల్లోని పాడి రైతులు పశువులను ఏటి గట్లపైకి తీసుకురావడం ప్రారంభించారు. వరదలు పశువులకు మేతను దూరం చేయడంతో, కాస్త గడ్డి ఉన్న చోట వాటిని మేపుతున్నారు. డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ వద్ద వరద నీరు తాకడంతో పంటలు నాశనమయ్యాయి. నీట మునిగిన పంటల పరిస్థితి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పశువులకు మేత కొరత…

Read More