A gang illegally transporting 68 cattle was caught in Tambalapalli, and the police have registered an FIR. The cattle were handed over to the local Goshalas.

తంబళ్లపల్లి గోవులను అక్రమంగా తరలిస్తున్న ముఠా పట్టివేత

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 68 గోవులను పోలీసులు పట్టుకున్నారు. బి కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ముఠాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను అక్కడి పోలీసులు నిలిపి వారిపై చర్యలు చేపట్టారు. ఈ గోవులను తంబళ్లపల్లి మండలంలోని గోశాలకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ నాయకులు సురేష్ యాదవ్, బీజేపీ రంగారెడ్డి ముకుంద, విశ్వహిందూ పరిషత్ బజరంగదళ్ నాయకులు పాల్గొన్నారు. నాయకులు గోవుల…

Read More
Rayachoti to host a grand Urdu Mushaira on Dec 2 at Gafaria Function Hall, featuring renowned poets and special guests from across the country.

రాయచోటి లో జాతీయస్థాయి ఉర్దూ నాతియ కవి సమ్మేళనం

డిసెంబర్ 2న రాయచోటి పట్టణంలోని గఫారియా ఫంక్షన్ హాల్‌లో జాతీయస్థాయి ఉర్దూ నాతియ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ముసాయిరా కమిటీ నాయకులు షేక్ మొహమ్మద్ ఖాసిం, అంజద్ భాష తెలిపారు. రాయచోటిలో తొలిసారిగా ఇలాంటి ఉర్దూ ముషాయిరా కార్యక్రమం జరుగుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కడప ఆర్ట్స్ కళాశాల ఉర్దూ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ వసుబుల్లా భక్తీయారి అధ్యక్షత వహించనున్నారు. రాయచోటి భుజమే హుసేని సంస్థ స్థాపకులు రజివుద్దిన్ హుస్సేని ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ…

Read More
Task Force police seized five red sandalwood logs at Pincha Dam and arrested a person in Rajampet Section of Annamayya district.

ఎర్రచందనం దుంగలతో వ్యక్తిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్

అన్నమయ్య జిల్లా రాజంపేట సెక్షన్ లోని పించా డ్యామ్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆధ్వర్యంలో, ఎస్పీ పీ. శ్రీనివాస్ పర్యవేక్షణలో, డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశంలో ఈ కార్యాచరణను నిర్వహించారు. పోలీసుల కూంబింగ్ కార్యాచరణ సమయంలో, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందకు చెందిన అర్ఎస్ఐ టి. రాఘవేంద్ర టీమ్ ఆరోగ్యపురం సమీపంలో కొందరు వ్యక్తులను…

Read More
Officials raided gold shops in B.Kothakota, targeting illegal sales without GST compliance. They seized unbilled gold, issued notices, and warned against tax evasion.

బి.కొత్తకోటలో బంగారు దుకాణాలపై అధికారులు దాడులు

బంగారు నగలు విక్రయాల్లో నాణ్యతకు తగిన బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై కమర్షియల్ సేల్స్ టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జీఎస్టీ చెల్లించకుండా విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. సుమారు 20 మంది అధికారులతో కూడిన బృందం ఏక కాలంలో దాడులు నిర్వహించగా, అనధికారికంగా బంగారం విక్రయాలు చేస్తున్న దుకాణాలు మూసివేస్తూ బంగారాన్ని బ్యాగుల్లో తరలించే దృశ్యాలు కనిపించాయి. అధికారుల దాడుల కారణంగా బి.కొత్తకోటలో పలు బంగారు దుకాణాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. బంగారం నిల్వల వివరాలు…

Read More
In B. Kothakota town, a major eviction drive was conducted under heavy security to remove illegal encroachments, addressing long-standing traffic issues.

బి.కొత్తకోట పట్టణంలో భారీ భద్రతతో ఆక్రమణలు తొలగింపు

గత కొన్ని సంవత్సరాలుగా బి.కొత్తకోట పట్టణం లో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, బి.కొత్తకోట మున్సిపల్ పరిధిలో ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించడం తగిన చర్యగా భావించారు. అక్రమంగానే స్థలాలు ఆక్రమించిన అక్రమార్కులు బంకులు, దుకాణాలు ఏర్పాటు చేసి, ప్రజలకు విపరీతంగా ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీరిని అక్రమ ఆక్రమణల నుంచి తొలగించేందుకు, మున్సిపల్ కమిషనర్ జీవీ పల్లవి, సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో ఒక భారీ భద్రత నడుమ అక్రమ…

Read More
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మదనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్, చిప్పిలి ఎస్ ఎస్ ట్యాంకులు, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల పరిశీలన జరిపారు

మదనపల్లి నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడి పర్యటన

తంబళ్లపల్లె మదనపల్లి నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. మొదట కురబాలకోట మండలంలోని దొమ్మన బావి వద్ద పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా, మంత్రి పరిశీలనలో కెనాల్ యొక్క ప్రస్తుత స్థితి, పనుల పురోగతి గురించి అధికారులకు ప్రశ్నించారు. పర్యటనలో భాగంగా చిప్పిలి ఎస్ ఎస్ ట్యాంకుల పనులను కూడా పరిశీలించారు, అక్కడి కష్టాలు మరియు అవసరాలను గమనించారు. మధ్యాహ్నంలో, కుప్పం బ్రాంచ్ కెనాల్ ఆఫ్ టేక్ పాయింట్ మరియు…

Read More
మదనపల్లె రుషి వ్యాలీ స్కూల్లో టీచర్‌గా పని చేసిన ఆతిశి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి, ప్రభుత్వ పాఠశాలల స్థితి మెరుగుకు కృషి చేశారు.

రుషి వ్యాలీ టీచర్ నుండి ఢిల్లీ ముఖ్యమంత్రిగా……

రిషి వ్యాలి స్కూల్ లో 2003 నుండి 2004 వరకు ఏడాది పాటు ఉపాధ్యాయు ర్యాలీగా విధులు నిర్వహణ…. ఆ అనుబంధం ఏనాటిదో.. ఆ తరువాత కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె వద్ద ఉన్న రిషివ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధించారు. భోపాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఆమ్ అద్మీ పార్టీతో, ప్రశాంతభూషణోనూ పరిచయం ఏర్పడింది. ఆతిశి 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమె అప్పటి దిల్లీ విద్యాశాఖ…

Read More