Prime Minister Narendra Modi has virtually inaugurated the ESIC Hospital in Achyuthapuram SEZ, alongside other dignitaries. The project aims to enhance healthcare services in the region and will include 30 beds and residential facilities.

అచ్యుతాపురంలో నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో హాస్పిటల్ ప్రారంభం

అచ్యుతాపురం ఎస్ ఈ జెడ్ లో ఈ ఎస్ ఐ హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాజీ ఎంపీ పప్పుల చలపతిరావు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ లు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 7 హాస్పిటల్స్ వర్చువల్ పద్ధతిలో…

Read More
In a press conference, coalition leaders announced the virtual inauguration of the ESI Hospital in Achyuthapuram, emphasizing the previous government's neglect.

రాంబిల్లిలో ఎస్ఐ హాస్పిటల్ భూమి పూజ పర్వం

ఎలమంచి నియోజక వర్గం రాంబిల్లి మండలంలో వెంకటాపురం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడుతూ… అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ సెజ్ లో బ్రాండిక్స్ దగ్గరలో ఈఎస్ఐ హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గత ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ విషయంలో ఎటువంటి శ్రద్ధ చూపలేదని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చొరవతో ఈఎస్ఐ హాస్పిటల్ భూమి…

Read More
Narsipatnam Rural CI Revathamma warned of continuous surveillance against drug trafficking, emphasizing strict checks at vehicle checkpoints with officials actively monitoring.

నర్సీపట్నంలో అక్రమ రవాణాపై కఠిన తనిఖీలు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నార్కోటిక్ డాగ్ తో,సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచుతున్నామని, ఎవరైనా గంజాయి,నాటు సారా అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పని నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ హెచ్చరించారు. సోమవారం నర్సీపట్నంలో గల డౌనూరు చెక్ పోస్ట్ వద్ద ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రావటం మాట్లాడుతూ బస్సులు, ఆటోలు, బైకులు, లారీలు, కార్లు ప్రతి ఒక్కరిని ఆపి తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సిబ్బంది పాల్గొన్నారు.

Read More
Speaker Ayanna Kumar's son, Municipal Counselor Chintakayala Rajesh, celebrated his birthday with family and party members, marked by cake cutting and special prayers.

చింతకాయల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

స్పీకర్ అయ్యన్న కుమారుడు, మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ……. చింతకాయల రాజేష్ జన్మదిన వేడుకలు అర్ధరాత్రి నుండి ఆత్మీయ వాతావరణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు పద్మావతి, విజయ్, రాజేష్ సతీమణి దివ్యశ్రీ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, మిత్రబృందం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదినం సందర్భంగా శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు రాజేష్ బాబుకి…

Read More
In Narsipatnam, under the auspices of the Kshatriya Parishad, Speaker Ayanna Patra was grandly felicitated with Vedic blessings on Sunday at his residence

స్పీకర్ అయ్యన్నపాత్రునికి ఘన సత్కారం

నర్సీపట్నం, తుని, పాయకరావుపేట, అనకాపల్లి, లింగరాజుపాలెం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుని వేద పండితుల వేదాశీర్వచనంతో ఆదివారం ఆయన నివాసం వద్ద ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నామకరణం చేసినందుకు, కూటమి ప్రభుత్వం కు మరియు స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనకు ఈ సత్కారం చేసినట్లు నర్సీపట్నం క్షత్రియ పరిషత్ ప్రెసిడెంట్ గణపతి బంగార్రాజు తెలిపారు. అలాగే, నర్సీపట్నంలో…

Read More
Elamanchili MLA Sundarapu Vijay Kumar instructed officials to monitor sanitation and drinking water management in all village panchayats, raising awareness on health issues.

ఎలమంచిలీలో పారిశుధ్యం పై అధికారుల ఆదేశాలు

ఎలమంచిలీ పరిధిలో గల అన్ని గ్రామ పంచాయతీలు మరియు గ్రామాలలో పారిశుధ్యం మరియు త్రాగునీటి పైపుల నిర్వహణ పట్ల అధికారులంతా తనిఖీ చేసుకొని మెయిన్ రోడ్లలో ప్రజలను ఎవరిని కూడా బహిర్ భూములకు వెళ్ళ నీవ్వకుండా పరిశుభ్రత పాటిస్తూ ప్రజలను వివిధ అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తం చేయాలని ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అధికారులకు మాట్లాడుతూ ఆదేశాలు ఇచ్చారు.

Read More
In Yalamanchili, a complaint was filed against a 20-year-old man for allegedly abusing a minor girl. The investigation is ongoing.

యలమంచిలి పట్టణంలో కంప్లైంట్ ఇచ్చిన మైనర్ బాలిక

యలమంచిలి పట్టణంలో ధర్మారం, సిపి పేటకు చెందిన బంగారు వెంకి 20 సంవత్సరాలు వ్యక్తిపై మైనర్ బాలిక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని డి.ఎస్.పి సత్యనారాయణ అన్నారు. డి.ఎస్.పి మాట్లాడుతూ యలమంచిలి పట్టణంలో ధర్మారం, సిపి పేటకు చెందిన బంగారు వెంకి 20 సంవత్సరాలు యలమంచిలి ఫైర్ ఆఫీస్ కాలనీకి చెందిన అమ్మాయితో వివాహం జరిగిందని అన్నారు. అమ్మాయికి ఒక పాప పుట్టడంతో వాళ్ల చెల్లిని సహాయం చేయడం కోసం వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చిందని తెలిపారు….

Read More