SP Tuhin Sinha's "Sankalpam" program in Narsipatnam educates students on drug abuse, its impact, and the importance of a disciplined life.

“సంకల్పం”తో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ

విద్యార్ధులు, యువతను సన్మార్గంలో నడిపి, వారిలో వ్యక్తిత్వవికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగు పర్చి, ఉన్నత లక్ష్యాలను సాధింప జేసేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారు నర్సీపట్నం టౌన్ పోలీస్ ల ఆధ్వర్యంలోడిగ్రీ కాలేజీ విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపిఎస్ మాట్లాడుతూ నేడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడమన్నది ప్రధాన సమస్యగా మారిందన్నారు. మాదక ద్రవ్యాల…

Read More
Chitla Chalapathi Rao urged all Dalits to unite and attend the Mala Garjana Sabha in Visakhapatnam on December 8, emphasizing community solidarity.

మాలల గర్జన విజయవంతానికి పిలుపునిచ్చిన చిట్ల చలపతిరావు

డిసెంబర్ 8వ తేదీన విశాఖపట్నంలో జరుగు మాలల గర్జన సభకు తరలిరావాలని మాలల గర్జన నర్సీపట్నం డివిజన్ ఆర్గనైజర్ చిట్ల చలపతిరావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన నాతవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీసీ వర్గీకరణ వద్దు దళితుల ఐక్యతే ముద్దు అని, మాలల వేరు మాదిగల వేరు కాదని ఆయన అన్నారు. దళితులంతా ఒకటేనని, మాలలకి చిపరిచే విధంగా మందకృష్ణ మాదిగ మాట్లాడడం తగదని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ, నాయకులు అంతా కలిసి విభజించి…

Read More
Anakapalli DSP Mohan explained the reasons behind the murder of Nageshwar Rao. The incident occurred due to a drunken brawl. A rowdy-sheeter named Santosh was arrested, while another accused, Kondababu, is on the run.

నాగేశ్వరరావు హత్యకు గల కారణాలు వెల్లడించిన DSP

అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్తవీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన సర్వసిద్ధి నాగేశ్వరరావు హత్యకు గల కారణాలు DSP మోహన్ వివరించారు. ఘటనా స్థలాన్ని సీఐ గోవిందరావుతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ హత్య మద్యం మత్తులో జరిగిన గొడవ వల్ల జరిగిందని తెలిపారు. మొత్తం సంఘటన పట్ల DSP మోహన్ మాట్లాడుతూ నాగేశ్వరరావు మృతికి సంబంధించి సంతోష్ అనే రౌడీషీటర్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాగా, కొండబాబు అనే మరో…

Read More
A python attacked a goat in Devarapalli, sparking local rescue efforts. The snake catcher was alerted and later released the python safely into the forest.

దేవరపల్లి వద్ద మేకలను చుట్టుముట్టిన కొండచిలువ

దేవరాపల్లి మండలం తామరబ్బ శివారు కొండకొడాబు కొండ ప్రాంతంలో మేకల మందలోకి గురువారం సాయంత్రం కొండ చిలువ చొరబడింది. ఒక మేకను అమాంతంగా మింగడానికి ప్రయత్నించింది. మేకను మింగబోతున్న కొండచిలువను చూసిన మేకల మంద యజమాని దుంబరి నాగరాజు వెంటనే కేకలు వెయ్యడంతోచుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకుని కొండ చిలువ నుంచి మేకను రక్షించే ప్రయత్నం చేశారు. జనాన్ని చూసిన కొండచిలువ మేకను వదిలేసి పక్కనే ఉన్న రంద్రంలోకి జారుకుంది. అప్పటికే మేక మృతి చెందడంతో కొండచిలువ…

Read More
Jana Sena Party flag was unveiled at Chinna Golugonda Peta by party leaders, emphasizing the party's growth and rural development under Pawan Kalyan's leadership.

పెద్దగొలుగొండపేటలో జనసేన జెండా ఆవిష్కరణ……

నాతవరం మండలం చిన గొలుగొండపేటలో గ్రామ నాయకులు బాలరాజు ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ముఖ్య అతిధిగా హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. గడిచిన ఎన్నికల్లో జనసేన ప్రభంజనం చూశారని చెప్పారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గ్రామ గ్రామాన జనసేన పార్టీ బలోపేతం అయిందన్నారు. రానున్న…

Read More
Andhra Pradesh CM Chandra Babu impressed by operating a road roller during his visit to Anakapalli, focusing on local road repairs and public engagement.

చంద్రబాబు రోడ్ రోలర్ నడిపిన ఆసక్తికర సన్నివేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా విజయనగరం జిల్లాలో పర్యటన ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆ పర్యటన రద్దయింది. అనకాపల్లి జిల్లాలో పర్యటనకు మార్పు చేసి, రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో చంద్రబాబు రోడ్డు రోలర్ నడుపుతూ రహదారి పనుల్లో సహకరించడం విశేషం. రోడ్డు రోలర్‌పై స్వయంగా కొద్దిదూరం నడిపిన చంద్రబాబు తనదైన శైలిలో అభివాదం చేస్తూ ముందుకు సాగారు….

Read More