Hundreds of tribals in V Madugula protested, demanding roads and bridges for their villages.

వీ మాడుగుల గిరిజన గ్రామాల్లో రోడ్ల కోసం ఆందోళన

విజయనగరం జిల్లా వీ మాడుగుల మండలంలోని గిరిజన గ్రామాల ప్రజలు రోడ్ల నిర్మాణానికి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తాడివలస, గోప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కోత్తవలస, మామిడిపాలెం గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాలని వందలాది మంది గిరిజనులు, మహిళలు నిరసన చేపట్టారు. ఇప్పటికే ఎన్నికల ముందు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.9.30 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు,…

Read More
Nookambika Devi festival was celebrated grandly with special rituals, annadanam, and the presence of public representatives.

నూకాంబిక తల్లి పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహింపు

శ్రీ నూకాంబిక తల్లి పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో అలంకరించిన అమ్మవారిని భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బైలాపూడి శ్రీరామదాసు మాట్లాడుతూ, మా గ్రామ దేవత నూకాంబిక తల్లి భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి గాంచిందని, ప్రతి ఏడాది పండుగను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీరు, మజ్జిగ, అన్నదానం నిర్వహించి భక్తులకు…

Read More
Women’s Day was celebrated grandly at Narsipatnam Govt. Degree College with competitions for students and prize distribution.

నర్సీపట్నంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి శ్రీమతి చింతకాయల పద్మావతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. విద్యార్థినులు తమ భవిష్యత్తు కోసం…

Read More
PVTG tribal women carried out a 4 km doli march demanding roads, clean water, and healthcare at Bangaru Bandar Road.

గిరిజన మహిళల డోలి యాత్ర – అభివృద్ధి కోసం నినాదాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అనకాపల్లి జిల్లా రావికమతం, మాడుగుల మండలాల సరిహద్దులోని సామలమ్మ కొండపై నివసించే PVTG ఆదివాసీ గిరిజన మహిళలు 4 కిలోమీటర్ల మేర డోలి యాత్ర నిర్వహించారు. జిలుగులోవ గ్రామం నుండి బంగారు బందర్ రోడ్డు వరకు వారు అడవీ మార్గంలో నడుచుకుంటూ తమ సమస్యలను వినిపించారు. కనీస సౌకర్యాలు లేని తమ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని, రోడ్లు, మంచినీరు, వైద్యం వంటి అవసరమైన మౌలిక వసతులు అందించాలని డిమాండ్…

Read More
Tribals stage unique protest with doli yatra demanding Donkada road work. Warn of agitation at the Collector’s office if delays continue.

డొంకాడ రోడ్డు కోసం గిరిజనుల డోలు యాత్ర – కందుకుందనం

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కె.ఎల్లవరం పంచాయతీ పరిధిలోని డొంకాడ PVTG కొందు గిరిజన గ్రామం రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 29 కుటుంబాలు, 180 మంది జనాభా జీవిస్తున్న ఈ గ్రామానికి కనీస వసతులు లేవు. గతంలో ప్రభుత్వం రూ. 1.35 కోట్లు మంజూరు చేసినా, ఫారెస్ట్ అనుమతుల లేమితో పనులు ఆగిపోయాయి. ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలలు అయినా ఇప్పటికీ రోడ్డు పనులు ప్రారంభించలేదు. జనవరి 22న, సమస్యను అధికారులకు తెలియజేసేందుకు గిరిజనులు…

Read More
Narsipatnam in-charge Rajana Veerasurya Chandra urged everyone to make the Jana Sena Formation Day a success. Grand preparations underway.

జనసేన ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని పిలుపు

ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్, బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర, జనసైనికులు, అభిమానులకు సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నర్సీపట్నంలోని కృష్ణాపేలస్‌లో సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజాన వీరసూర్యచంద్ర మాట్లాడుతూ, జనసేన 2014లో పవన్ కళ్యాణ్ స్థాపించినప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, నిబద్ధతతో ముందుకు సాగిందన్నారు….

Read More
MGNREGA workers staged a unique protest in Devarapalli, demanding immediate payment of pending wages.

ఉపాధి హామీ కూలీల భకాయిల చెల్లింపుపై ఆందోళన

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న నేతృత్వంలో ఉపాధి హామీ కూలీలు తమ బకాయిల చెల్లింపును కోరుతూ దేవరాపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆకులు పట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. “బకాయిలు చెల్లించండి – తిండి అయినా పెట్టండి!” అంటూ నినాదాలు చేశారు. గత ఐదు వారాలుగా కూలీల బిల్లులు చెల్లించకపోవడంతో, వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో, చాలా మంది కూలీలు గ్రామాలు…

Read More