Former MLA Uma Shankar Ganesh urges immediate sand supply to laborers and calls for public participation in the peace rally scheduled for the 21st.

ఇసుక సరఫరా కోసం శాంతి ర్యాలీకి పిలుపు

ఇసుక కోసం చేపడుతున్న శాంతి ర్యాలీకి ప్రజలు తరలి రావాలని పిలుపు… భావన కార్మికులకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే (Former MLA) ఉమా శంకర్ గణేష్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన క్యాంప కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన వైసిపి నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చినట్టుగా ఇసుకను ఉచితంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఐదువేల మంది కుటుంబాలు,భవన కార్మికులు మూడు నెలల నుంచి పస్తులు ఉన్నారని,…

Read More
Police arrested four employees for stealing ₹1.15 crore worth palladium metal powder from Parawada Pharma City. The case was solved within two days.

పార్వాడ ఫార్మాసిటీ మెటల్ పౌడర్ దొంగతనం చేదించిన పోలీసులు

పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ రవీంద్ర హెరాయిస్ లో కోటి 15 లక్షలు విలువచేసే పల్లాడియం మెటల్ పౌడర్ దొంగతనం కేసును చేదించిన పోలీసులు…ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన మెటల్ పౌడర్ దొంగతనం జరిగినట్టు కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ చేపట్టామని,అదే కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించి వారిని అదుపులోకి…

Read More
Former ZPTC Karaka Sathyanarayana emphasizes village development under the coalition government. New projects for infrastructure were inaugurated.

గ్రామాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వంపై ఆశలు

కూటమి ప్రభుత్వం తోనే గ్రామాల్లో అభివృద్ధి చెందుతాయని మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ చెప్పారు. మండలంలో మూడవరోజు పల్లి పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో ఎం బెన్నవరం జిల్లేడుపూడి గాంధీనగరం శృంగవరం ఏపీ పురం గ్రామాల్లో పలు సిసి రోడ్లకు డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై దృష్టి సాధించకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు…

Read More
TDP senior leader Karraka Sathyanarayana emphasized village development as the core goal, highlighting foundation ceremonies for infrastructure projects funded by the state government.

పల్లెలు ప్రగతే లక్ష్యంగా పనులు చేపడుతున్న టిడిపి నాయకులు

పల్లెలు ప్రగతే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మండల టిడిపి సీనియర్ నాయకులు, మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ అన్నారు. సోమవారం నాతవరం మండలంలో గల పి. జగ్గంపేట, పీకే.గూడెం,గునుపూడి,ఎస్ బి.పట్నం చిన గొలుగొండ పేట గ్రామాల్లో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ డ్రైనేజ్, సిసి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. నాతవరం మండలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు….

Read More
Ayyappa Fireworks & General Store was inaugurated in Nathavaram. The store offers wholesale rates on fireworks and supplies for festivals and celebrations.

నాతవరంలో అయ్యప్ప ఫైర్ వర్క్స్ బాణా సంచా షాపు ప్రారంభం

నాతవరం మండల కేంద్రం లో అయ్యప్ప ఫైర్ వర్క్స్ అండ్ జనరల్ స్టోర్స్ బాణా సంచా(మందు గుండు) షాపు ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఈ షాపు నడపడం జరుగుతుందని ,అనకాపల్లి జిల్లాలోని ప్రజలకు అందుబాటు ధరల్లో హోల్ సేల్ రేట్లకే అమ్మడం జరుగుతుందని ప్రోప్రైటర్ రాజు అన్నారు. అలాగే బాణాసంచా వ్యాపారం చేస్తున్న వారికి తక్కువ రేట్లకే ఇవ్వడం జరుగుతుందని,పండుగలకు, శుభకార్యాలకు కూడా మీ ఆర్డర్ పై సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. ఈ…

Read More
From October 14 to 20, the Village Festival will be held in Natyavaram Mandal, guided by Chief Minister Chandrababu Naidu, with significant funding for various projects.

పల్లె పండుగ కార్యక్రమానికి సిద్ధమైన టీడీపీ నేతలు

అక్టోబర్ 14 వ తేదీ నుంచి జరుగు పల్లె పండుగ కార్యక్రమం విజయవంతం చేయాలి.మండల తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ.. మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ….. నాతవరం మండలం లో ఈనెల 14 తేది నుంచి 20 తేదీ వరకు పల్లే పండుగ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,స్పీకర్ అయ్యన్నపత్రుడు ఆదేశాల మేరకు పల్లె పండుగ నిర్వహించడం జరుగుతుందని,విధిగా కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని మండల పార్టీ అధ్యక్షులు…

Read More
A grand Srinivasa Kalyanam will be held in Nathavaram on January 11, 2025, with the presence of TTD scholars. Devotees are invited to register in advance.

నాతవరం శ్రీనివాస కళ్యాణం పోస్టర్ ఆవిష్కరణ

నాతవరం మండల కేంద్రంలో ఫారెస్ట్ గ్రౌండ్ దగ్గర 11 వ తేదీ జనవరి 2025 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం చెయ్యడం జరుగుతుందని తెలుగు దేశం పార్టీ మాజీ జడ్పిటిసి. కరక సత్యనారాయణ అన్నారు. శనివారం నాతవరం గ్రామంలో గల శ్రీ శక్తి పంచాయతన ఆలయం వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి శ్రీనివాస కళ్యాణం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More