In Chodavaram, a community fridge was inaugurated to prevent hunger, allowing donations and the distribution of food to those in need, initiated by Sadbhavana Community Team.

సాధారణ ప్రజల కోసం కమ్యూనిటీ ప్రిడ్జి ప్రారంభం

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలో స్థానిక వినాయకుడి గుడి ప్రాంగణo వద్ద సద్భావన కమ్యూనిటీ టీమ్ చోడవరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకలితో ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు అని నూతన ఆలోచనతో ఈరోజు చోడవరం పట్టణంలో కమ్యూనిటీ ప్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా డొనేషన్ చేయవచ్చు మరియు వివిధ కార్యక్రమాలలో మిగిలి ఉన్న ఆహారాన్ని వృధాగా పోకుండా ప్యాకింగ్ చేసి కేవలం శాకాహారం మాత్రమే ఫ్రిజ్లో ఉదయం ఎనిమిది8:35 నుండి రాత్రి 9:30…

Read More
Dr. B.R. Ambedkar announced that students from 11 Gurukula schools participated in a science fair, emphasizing the advancements in government schools.

గురుకుల పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలలో ఉమ్మడి విశాఖ జిల్లా నుండి 11 గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్ లో పాల్గొనడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల తో పోటీపడి ముందుకు వెళ్తున్నాయని, గడిచిన ఐదు సంవత్సరాల్లో పాఠశాలలో విద్యార్థులు దగ్గరని అన్నారు.ప్రైవేటు పాఠశాలల్లో దీటుగా ప్రభుత్వ పాఠశాలలు…

Read More
The CPM party criticized the new electricity law imposed by the state government, demanding the cancellation of excessive charges and smart meter implementations during a recent protest in the region.

విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ దీక్ష

ఇటీవల కాలంలో తీసుకువచ్చినటువంటి నూతన విద్యుత్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి అదిక కరెంట్ చార్జీల పేరుతో వసూలు చేస్తుంది. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి. టి దొర మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరికీ గతంలో వాడుకున్న విద్యుత్తుకు నేడు బిల్లులు కట్టించుకునే విధానం మానుకోవాలని. విద్యుత్ చార్జీల్లో ఇందన సర్దుబాటు ట్రూ ఆఫ్ చార్జీలు సెక్స్లు వెంటనే రద్దు చేయాలని. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ స్మార్ట్ మేటర్ లు బిగింపు నిలుపుదల…

Read More
TDP senior leader Karak Sathyanarayana emphasized the coalition government's role in village development during the Pallē Panduga program in Natawara Mandal, with significant participation from local leaders and workers.

పల్లె పండుగ కార్యక్రమంలో ప్రభుత్వానికి అనుగుణంగా అభివృద్ధి

గ్రామాల మహర్దశ కూటమి ప్రభుత్వంతోనేనని టిడిపి సీనియర్ నాయకులు,మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ చెప్పారు.శుక్రవారం నాతవరం మండలంలో గల నాతవరం, మర్రిపాలెం, డి.ఎర్రవరం గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సిసి రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని మర్చిపోయారని చెప్పారు .మండల టిడిపి పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ అయ్యన్న అంటే అభివృద్ధి అనే పదానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం చేపడుతున్న…

Read More
The Andhra Pradesh Farmers' Association is organizing a regional conference in Anakapalli on October 22 to address irrigation issues affecting farmers. The conference aims to find long-term solutions to the water crisis.

ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సుకు రైతుల పిలుపు

అనకాపల్లిలో జరుగు ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి. ఒకప్పుడు నాగావళి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఓపెన్ హెడ్ చానల్స్ ద్వారా సాగునీరుతో మూడు కాలాలు పొలాలు పచ్చని పంటలు తో రైతులు, కూలీలు సంతోషంగా జీవించారని నేడు ఆ భూములు పంటల పండక రైతులు దివాలా తీస్తున్నారని దీనికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్య వైఖరే అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం…

Read More
In Anakapalli district, the village festival was celebrated with great enthusiasm in multiple villages. The government announced funds for road repairs and future initiatives.

చీడికాడ మండలంలో పల్లె పండుగకు ఘనమైన ఆహ్వానం

అనకాపల్లి జిల్లా విమాడుగుల నియోజకవర్గంలో చీడికాడ మండలంలో, పలు గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. తురువోలు, పెద్ద గోవాడ, జి. కొత్తపల్లి, చీడికాడ, మంచాల, బోయపాడు, ఖండివరం గ్రామంలో, పల్లె పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామములో సిసి రోడ్లకు 30 లక్షలు రూపాయలు మంజూరు చేసామన్నారు . అప్పలరాజు పురం నుండి కోనo వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు చేపడుతున్నామన్నారు. ఇది మొదటి విడత మాత్రమేనండి మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వం త్వరలో చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో…

Read More
Officials responded to a tragic incident involving a tribal woman in Anakapalli district, revealing severe road conditions and community grievances during their visit.

రోడ్డు పర్యవేక్షణలో రాష్ట్రానికి చేదు అనుభవం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని కొండ శిఖర గ్రామం పిత్రిగెడ్డ గ్రామానికి అధికారులు క్యూ కట్టారు. బాలింతను డోలీలో కాలినడకన తరలించిన ఘటనపై జిల్లా యాంత్రాంగం స్పందించి ఆయా గ్రామాలకు అధికారుల్ని పంపించింది. కిల్లో దేవి అనే గిరిజన మహిళకు ప్రసవం అనంతరం బిడ్డకు ఆరోగ్యం బాలేకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతో సమీప ఆస్పత్రికి బయల్దేరింది. రోడ్డు మార్గం సరిగా లేక డోలీ మోతతోనే రెండు కి.మీ కాలినడకన, మరో నాలుగు కి.మీ…

Read More