A meeting of TDP leaders from Achyuthapuram and Munagapaka was held, emphasizing unity and party strength. TDP's membership drive begins on the 26th

అచ్యుతాపురంలో తెలుగుదేశం పార్టీ సమావేశం

అనకాపల్లి జిల్లా . ఎలమంచిలి నియోజకవర్గంలో , అచ్యుతాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అచ్చుతాపురం మరియు మునగపాక మండలాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం తెలుగుదేశం పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రగడ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎలమంచిలి నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉన్నదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సభ్యత్వ నమోదు అత్యధిక స్థాయిలో జరగాలని, ప్రతి తెలుగుదేశం…

Read More
Former MLA Uma Shankar Ganesh criticized Speaker Ayanna Patra for misleading statements about sand prices. He raised concerns over the government's false promises.

అయ్యన్నపాత్రుడిపై ఉమాశంకర్ గణేష్ విమర్శలు

అక్టోబర్ 21వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గొలుగొండ పేట పంచాయతీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నా పై చాలా విమర్శలు చేయడం జరిగిందని మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. దొంగ ఇసుక అన్నప్పుడు అసలు ట్రాక్టర్కు 6500 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. గుడిసెట్టి నాయకులు అల్లిపూడి నుంచి కూడా వచ్చారన్న సంగతి అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలని…

Read More
A young man was arrested in Tamil Nadu for attempting to purchase 4 kg of marijuana. Police seized the drugs under the NDPS Act.

4 కేజీల గంజాయితో తమిళనాడు వ్యక్తి అరెస్ట్ 15000 రూపాయలు స్వాధీనం

21.10.2024 న సాయంత్రం 04.00 గంటలకు అశ్విన్ సోలోమోన్ తండ్రి సోలోమోన్, 20 సంవత్సరంలు, కులం నాడార్, డోర్ నం. 17(1),సంతోష్ స్ట్రీట్, దోహ్నాపూర్ గ్రామం మరియు పోస్ట్, పులియకురిచి తాలూకా, నాంగు నేరు (C-1) పొలికెస్తతిఒన్ ఏరియా, తిరునెల్ వెలి జిల్లా, తమిళినాడు రాష్ట్రం అను వ్యక్తి గంజాయి నిమిత్తం తమిళనాడు లో బయలుదేరి ముంచగిపుట్టు లో ఒక వ్యక్తి వద్ద 4 kg ల గంజాయి ని 15000/- రూపాయలకు కొని ముంచంగిపుట్టు నుండి…

Read More
CPM district secretary D. Venkanna has demanded an immediate halt to the illegal layout activities by Vaibhav Habitats in Arli village, violating VMDA regulations.

వైభవ్ హేబిటేట్స్ అక్రమ లే-అవుట్‌ పై సిపిఎం డిమాండ్

కె కోటపాడు, మండలం,ఆర్లి గ్రామపంచాయతీ పరిదిలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (విఎంఆర్డిఎ) నుంచి పూర్తి అనుమతులు పోంద కుండానే వైభవ్ హేబిటేట్స్ 46.62 ఎకరాల్లో అక్రమంగా లే-అవుట్ పనులు చేపాడుతుందని దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న. డిమాండ్ చేసారు మంగళవారం లేఆవట్ ప్రాంతాన్ని పరీశీంచిన అనంతరం అయిన మాట్లాడారు.వైభవ్ లేఆవట్ యాజమాన్యం 18.26 ఎకరాల్లో లే-అవుట్ వేసుకునేందుకు అనుమతులు తెచ్చుకొని, మిగిలిన భూమిలో అక్రమంగా చేరవేగంగా…

Read More
Assembly Speaker Chintakayala Ayyanna Patra emphasized the development of Narsipatnam constituency, announcing the allocation of 40 crores for various projects during a recent event.

నర్సీపట్నం అభివృద్ధి కోసం 40 కోట్ల నిధులు

నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం నాతవరం మండలంలో గల పెద గొలుగొండ పేట గ్రామంలో నిర్వహించిన పల్లె పండగ పంచాయతీ వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 68 లక్షలతో నిర్మించనున్న పెద గొలుగొండపేట-వెదురుపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, అందుకుగాను నియోజకవర్గానికి 40 కోట్లు నిధులు…

Read More
Government officials have demolished a foundation in Jagananna Colony, Chodavaram, without prior notice.

చోడవరం జగనన్న కాలనీలో అనాధికార కూల్చివేత

అనకాపల్లి జిల్లా చోడవరం లో చీడికాడ వెళ్లే మార్గంలో ఉన్న జగనన్న కాలనీలో కట్టిన పునాదిని తొలగించిన ప్రభుత్వ అధికారులు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి అండగా వైసిపి మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 2018లో ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ పొందిన ఎలిశెట్టి నాగమణి ఇచ్చి ఉన్నారు. జిల్లా కలెక్టర్కు తెలియపరచి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే ధర్మ శ్రీ బాధితురాలకు భరోసా కల్పించారు.

Read More
At the Madugula village festival, MP CM Ramesh highlighted past and current efforts for the constituency’s development, emphasizing funds granted by Pawan Kalyan.

మాడుగుల పల్లె పండుగలో ఎంపీ సీఎం రమేష్ అభివృద్ధి ప్రతిపాదనలు

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండల కేంద్రంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ, సీఎం రమేష్ ,ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఈ నియోజకవర్గంలోనే ఉండి రాష్ట్రంలో నే వెనుక బడిఉన్న ఈ నియోజకవర్గానికి ఏమి పనులు చేశాడు, నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వలన తండ్రి, కూతురు ,ఇద్దరని ఈ నియోజకవర్గ…

Read More