నాతవరం శ్రీనివాస కళ్యాణం పోస్టర్ ఆవిష్కరణ
నాతవరం మండల కేంద్రంలో ఫారెస్ట్ గ్రౌండ్ దగ్గర 11 వ తేదీ జనవరి 2025 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం చెయ్యడం జరుగుతుందని తెలుగు దేశం పార్టీ మాజీ జడ్పిటిసి. కరక సత్యనారాయణ అన్నారు. శనివారం నాతవరం గ్రామంలో గల శ్రీ శక్తి పంచాయతన ఆలయం వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి శ్రీనివాస కళ్యాణం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
