నాగేశ్వరరావు హత్యకు గల కారణాలు వెల్లడించిన DSP
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్తవీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన సర్వసిద్ధి నాగేశ్వరరావు హత్యకు గల కారణాలు DSP మోహన్ వివరించారు. ఘటనా స్థలాన్ని సీఐ గోవిందరావుతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ హత్య మద్యం మత్తులో జరిగిన గొడవ వల్ల జరిగిందని తెలిపారు. మొత్తం సంఘటన పట్ల DSP మోహన్ మాట్లాడుతూ నాగేశ్వరరావు మృతికి సంబంధించి సంతోష్ అనే రౌడీషీటర్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాగా, కొండబాబు అనే మరో…
