YSRCP leader Karri Srinivas made shocking remarks on Speaker Ayyanna, saying, "Either kill me or I will kill you."

స్పీకర్ అయ్యన్నపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై వైసీపీ నేత, బిల్డింగ్ యజమాని తమ్ముడు కర్రి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నన్ను చంపేయండి లేదా మిమ్మల్ని చంపేస్తాను” అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో మాట్లాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నర్సీపట్నంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వివాదం స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సంబంధించిన భవనం వ్యవహారంలో చోటుచేసుకుంది. ఆ భవనాన్ని ఖాళీ చేయాలని కోరినప్పటికీ, స్పీకర్ వారి పక్షాన సహకరించలేదని కర్రి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన…

Read More
Speaker Ayyannapatrudu inspected Balighattam bathing ghats and reviewed arrangements for Maha Shivaratri.

నర్సీపట్నం బలిఘట్టం ఏర్పాట్లు పరిశీలించిన స్పీకర్

మహాశివరాత్రి సందర్భంగా నర్సీపట్నం బలిఘట్టం స్నాన ఘట్టాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో, వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పట్టణ సీఐ గోవిందరావుకు పోలీస్ బందోబస్తును పకడ్బందిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ, మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినమని తెలిపారు. నర్సీపట్నం ఉత్తర వాహినిని “దక్షిణ కాశీ”గా పిలుస్తారని, పూర్వం నుండి భక్తులు…

Read More
Police seized 122 kg of ganja worth ₹6.10 lakh at Nathavaram, arrested three suspects, and are searching for two absconding accused.

నాతవరం వద్ద 122 కేజీల గంజాయి పట్టివేత

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం ములగపూడి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు నాతవరం ఎస్‌ఐ భీమరాజు, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో AP 16 BA 5238 నంబర్ గల కారులో 6,10,000 విలువైన 122 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులు ఈ గంజాయిని ఒడిశా బోర్డర్‌లోని రెల్లిగడ్డ గ్రామం…

Read More
On Bhishma Ekadashi, a grand Laksha Deeparadhana was held at Narsipatnam Sai Baba Temple. Speaker Ayyannapatrudu participated in special prayers.

నర్సీపట్నం సాయిబాబా ఆలయంలో లక్ష దీపారాధన వేడుక

భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నర్సీపట్నం శ్రీ షిరిడిసాయి ఆలయంలో 23వ లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఆలయాన్ని సందర్శించారు. వీరిని ఆలయ కమిటీ వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు భక్తులకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు….

Read More
Ram, owner of Sriram Textiles, uplifts the poor and disabled by donating clothes, cash, and essentials annually, spreading joy and compassion.

పేదల కోసం మానవత్వం చాటుకుంటున్న రాముని సేవ

నర్సీపట్నంలో శ్రీరామ టెక్స్టైల్స్ యాజమాని రాము తన మానవత్వం, సేవా గుణంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. అనాధలు, వికలాంగులు, పేద ప్రజలపై రామునికి విపరీతమైన ప్రేమ ఉంది. పేదలు ఏం అడిగినా, తక్షణమే సహాయం చేసే ఈ మహానుభావుడు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీని ప్రత్యేకంగా పేద ప్రజల కోసం మలచుకుంటాడు. ఈ ఏడాది కూడా రాము సుమారు 3,000 మంది పేదలకు బట్టలు, నగదు అందజేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగా తన షాపు వద్ద…

Read More
State Mala Corporation Director Kondru Maridiyya pledges to ensure welfare schemes reach eligible poor, expressing gratitude to TDP leadership.

మాలల సంక్షేమానికి కృషి చేస్తానని కొండ్రు మరిడియ్య

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన కొండ్రు మరిడియ్య రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఏ వన్ టీవీ ప్రతినిధి శ్రీనివాసరావుతో మాట్లాడారు. సామాజిక వర్గంలోని అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ చేయడమే తన ప్రధాన లక్ష్యమని మరిడియ్య చెప్పారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర యువ నాయకుడు నారా…

Read More
Chitla Chalapathi Rao urged all Dalits to unite and attend the Mala Garjana Sabha in Visakhapatnam on December 8, emphasizing community solidarity.

మాలల గర్జన విజయవంతానికి పిలుపునిచ్చిన చిట్ల చలపతిరావు

డిసెంబర్ 8వ తేదీన విశాఖపట్నంలో జరుగు మాలల గర్జన సభకు తరలిరావాలని మాలల గర్జన నర్సీపట్నం డివిజన్ ఆర్గనైజర్ చిట్ల చలపతిరావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన నాతవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీసీ వర్గీకరణ వద్దు దళితుల ఐక్యతే ముద్దు అని, మాలల వేరు మాదిగల వేరు కాదని ఆయన అన్నారు. దళితులంతా ఒకటేనని, మాలలకి చిపరిచే విధంగా మందకృష్ణ మాదిగ మాట్లాడడం తగదని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ, నాయకులు అంతా కలిసి విభజించి…

Read More