The CPM party criticized the new electricity law imposed by the state government, demanding the cancellation of excessive charges and smart meter implementations during a recent protest in the region.

విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ దీక్ష

ఇటీవల కాలంలో తీసుకువచ్చినటువంటి నూతన విద్యుత్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి అదిక కరెంట్ చార్జీల పేరుతో వసూలు చేస్తుంది. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి. టి దొర మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరికీ గతంలో వాడుకున్న విద్యుత్తుకు నేడు బిల్లులు కట్టించుకునే విధానం మానుకోవాలని. విద్యుత్ చార్జీల్లో ఇందన సర్దుబాటు ట్రూ ఆఫ్ చార్జీలు సెక్స్లు వెంటనే రద్దు చేయాలని. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ స్మార్ట్ మేటర్ లు బిగింపు నిలుపుదల…

Read More
In Anakapalli district, the village festival was celebrated with great enthusiasm in multiple villages. The government announced funds for road repairs and future initiatives.

చీడికాడ మండలంలో పల్లె పండుగకు ఘనమైన ఆహ్వానం

అనకాపల్లి జిల్లా విమాడుగుల నియోజకవర్గంలో చీడికాడ మండలంలో, పలు గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. తురువోలు, పెద్ద గోవాడ, జి. కొత్తపల్లి, చీడికాడ, మంచాల, బోయపాడు, ఖండివరం గ్రామంలో, పల్లె పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామములో సిసి రోడ్లకు 30 లక్షలు రూపాయలు మంజూరు చేసామన్నారు . అప్పలరాజు పురం నుండి కోనo వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు చేపడుతున్నామన్నారు. ఇది మొదటి విడత మాత్రమేనండి మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వం త్వరలో చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో…

Read More
CPM leaders voiced concerns about tribal issues in Anakapalli district, highlighting the lack of basic amenities and infrastructure in Ajaypuram. They demand immediate attention from the government.

అనకాపల్లి జిల్లాలో గిరిజన సమస్యలపై సిపిఎం నాయకుల ఆందోళన

అనకాపల్లి జిల్లా,వి,మాడుగుల,గిరిజనులు సమస్యలంటే ప్రభుత్వానికి లెక్కెలెదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరటనర సింహమూర్తి మండల నాయకులు కెభవాని పేర్కొన్నారు శుక్రవారం,తాటిపర్తి పంచాయతీ అజయ్ పురం గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకోని అనంతరం మాట్లాడారు. తాటిపర్తి నుండి అజయ్ పురం వెళ్ళే మార్గ మద్యలో గెడ్డ దాటడానికి కట్టెలతో నిర్మించుకున్న రహదారి చూసి అశ్చర్య పోయారు,ఇంజనీరింగ్ అదికారులు సైతం ఇవిదంగా బ్రిడ్జి నిర్మించ లేరని తెలిపారు. గిరిజనులు స్వయం…

Read More
Farmers in Anakapalli district demand a support price for groundnuts, urging the government to purchase through RBKs and address their concerns amid rising production costs.

జీడీ పిక్కలకు మద్దతు ధరకు రైతుల ఆందోళన

జీడీ పిక్కలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంధ్రాలు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తు జిల్లా వ్యాప్తంగా దశల వారీగా అందోన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా v. మాడుగుల నియోజకవర్గం, దేవరాపల్లి మండలంలోని జీడీ రైతులతో కలిసి నిర్సన చేపాట్టారు అనంతరం అయిన మాట్లాడారు, అనకాపల్లి జిల్లా లోని జీడీ పంట ప్రధాన పంటగా ఉందని అందులోని దేవరాపల్లి…

Read More
Three youth were arrested in Anakapalli district for cannabis smuggling while transporting the substance on a scooter. The seized cannabis is valued at ₹75,000.

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్టు

అనకాపల్లి జిల్లా ,వి.మాడుగుల నియోజకవర్గంలో, చీడికాడ మండలంలో ,జేవీపురం గ్రామo మెయిన్ రోడ్లో, సకినేటి దుర్గాప్రసాద్ తండ్రి నరసింగ రాజు, 20 సంవత్సరాలు, క్షత్రియ కులం, గోవిందమ్మ కాలనీ, చోడవరం గ్రామం & మండలం, అనకాపల్లి జిల్లా,జయవరపు కిరణ్ సాయి తండ్రి మానిఖ్యాల రావు, 2 0 సంవత్సరాలు, వాల్మీకి బోయ కులం, సిటిజెన్ కాలనీ, చోడవరం గ్రామం, అనకాపల్లి జిల్లా.మళ్ళ కీర్తి తండ్రి చంద్ర రావు, 19 సంవత్సరాలు, గవర కులం, కోట వీధి, చోడవరం…

Read More

ఉచిత ఇసుకకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి

అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల నియోజకవర్గం లో,దేవరాపల్లి,ఉచిత ఇసుక హమిని వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు శనివారం దేవరాపల్లి మండల కేంధ్రంలో బిల్డింగ్ వర్క్స్ తో కలిసి నిర్సన చేపాట్టారు అనంతరం వారు మాట్లాడారు, కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు,అందరికీ ఇసుకను అందుబాటు లోకి తెచ్చి,అవి నీతిని అరికట్టి,…

Read More
అనకాపల్లి జిల్లాలో ఉషా ఉపాధ్యాయురాలికి చెందిన ఇంటిలో 5 అరుదైన బ్రహ్మకమలాలు వికసించాయి. స్థానికులు వీటిని చూసేందుకు బారులు తీరారు.

అనకాపల్లి జిల్లా వి. మాడుగులలో అరుదైన బ్రహ్మకమల పుష్పాల వికాసం

అనకాపల్లి జిల్లా వి. మాడుగులలోని మసీదు వీధిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఉషా ఉపాధ్యాయురాలి ఇంటి అవరణలో 5 బ్రహ్మకమలాలు వికసించాయి. సంవత్సరానికి ఒక్కసారి వికసించే ఈ పుష్పాలు ప్రత్యేకమైన అందంతో ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మకమల పుష్పాలు సువాసనలతో ప్రదేశాన్ని నింపుతున్నాయి. ఈ పుష్పాలను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పుష్పాల అందాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన వారికి అవి మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఈ పుష్పాలు అద్భుతమైన అందం, సువాసనతో సమాజాన్ని కలుపుతున్నాయి. ప్రజలు వాటిని…

Read More