Sri Rajarajeshwari Devi, in Mahishasura Mardini avatar, blessed devotees during Dasara Navaratri in Gangavaram. Devotees offered prayers with devotion.

గంగవరం దసరా ఉత్సవాల్లో మహిషాసురమర్దిని దర్శనం

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం లో దసరా నవరాత్రుల్లో భాగంగా మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు.దీనిలో భాగంగా గంగవరం మధ్య వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మళ్ళ నాగేశ్వరరావు దంపతులచే పూజాది కార్యక్రమాలు, శాంతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి నవరాత్రి రూపాల ను విశిష్టతను భక్తులకు సవినయంగా వివరించారు .ఈ కార్యక్రమంలో…

Read More
Janasena Party leaders met with the newly appointed Sub-Inspector in Gangavaram Mandal, ensuring support for public safety and cooperation.

కొత్త SI తో జనసేన పార్టీ నేతలు సమావేశం

గంగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు ఆధ్వర్యంలో మండలానికి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ని జనసేన నాయకు లు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. మండలంలో శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడకుండా అందరికీ అందుబాటులో పోలీస్ శాఖ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తానని ఏమయినా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఎస్సై గారు జనసేన నాయకులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉపాధ్యక్షులు గవారాజు, వెంకన్న దొర, రాజు,…

Read More
Navaratri celebrations commenced grandly at Sri Rajarajeshwari Temple in Gangavaram under the temple committee's guidance, featuring special rituals and poojas.

గంగవరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

గంగవరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు.గురువారం అర్చకులు సాయి చక్రధర్ ఆధ్వర్యంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మల్ల నాగేశ్వరరావు శ్రీమతి కళ్యాణి దంపతులచే కలశపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ పది రోజులు ఆలయంలో అమ్మవారిని రకరకాల రూపాలతో అలంకరిస్తూ లక్ష కుంకుమార్చన, అగ్ని హోమం పూజలు, నిర్వహిస్తామని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి…

Read More
Rampachodavaram ITDA Project Officer Katta Simhachalam instructed engineering officials to submit reports on development programs from state and central governments

ఐటిడిఏలో అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నివేదికల సమర్పించాలని వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులను రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం ఆదేశించారు. గురువారం స్థానిక ఐటిడిఏ సమావేశపు హాల్లో ఏడు మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలతో, ఉపాధి హామీ పథకం ఏపీడీ తో, ఉపాధి హామీ పథకం ఏపీఓ లతో, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్లతో, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో, గ్రామీణ త్రాగునీటి అధికారులతో, అన్ని…

Read More
Tribal villagers in Pinjarikonda express their distress over unfulfilled promises by the government regarding road access and bridge construction, highlighting their dire living conditions.

పింజరికొండ గ్రామానికి రహదారులు లేక గిరిజనుల ఆవేదన

గిరిజన గ్రామాల అభివృద్ధి పదములో ఉన్నాయి అంటున్న రాష్ట్ర ప్రభుత్వాల హామీలు అన్ని నీటి మీద మూటలా ఉన్నాయి తప్ప ఆచరణలో లేవని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజన గ్రామాల నుండి మైదాన ప్రాంతాలకు రావాలంటే రహదారి వ్యవస్థ ఎంతో ముఖ్యం అవసరం కానీ ఆయా గిరిజన గ్రామాలలో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు గాని గిరిజన గ్రామాలకు రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కినుకు వహిస్తున్నారు అన్న ఆరోపణలు కోకలలుగా ఉన్నాయి….

Read More
Gangavaram police seized 187 kg of ganja worth ₹9.35 lakh and arrested four people, including three women, during a vehicle check.

గంగవరం శివారులో భారీగా గంజాయి పట్టివేత

గంజాయి రవాణా పట్టివేతగంగవరం గ్రామ శివారులో నెమలి చెట్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా టాటా ఏసీ ఆటోలో గంజాయి రవాణా చేస్తున్నారని గుర్తించారు. పోలీసులకు సమాచారంపోలీసులకు అందిన సమాచారం మేరకు, ఏపీ 03 TC 4865 నంబర్ గల ఆటోలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయివారి వద్ద నుండి 187 కేజీల గంజాయి, 9 లక్షల 35 వేల రూపాయల విలువ గల దానిని…

Read More
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండల కేంద్రంలో కొండ తాబేలు వదిలివేతపై స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని తాబేలు మృతి చెందగా, కొన్ని కోలనులోకి పరుగెత్తాయి. అటవీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొండ తాబేలు మృత్యువాత, అధికారులు విచారణ చేపట్టారు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం, గంగవరం గ్రామ శివారు పోతురాజు బాబు ఆలయ సమీపంలో వందల సంఖ్యలో కొండ తాబేలు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ తాబేలు వదిలివెళ్లారు, దీంతో కొన్ని తాబేలు మృతి చెందాయి. కొద్దిపాటి తాబేలు దగ్గరలో ఉన్న కోలనులోకి పారిపోయాయి. స్థానిక రైతులు రోడ్డు మీద తాబేలు పరుగులు తీస్తున్నట్లు గమనించి, వెలగ్గా తుప్పల చాటున సుమారు వందల సంఖ్యలో తాబేలు కనిపించాయని చెప్పారు. ఎండ తాకిడిని తట్టుకోలేక, తాబేలు…

Read More