గిరిజన నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాం
మాజీ ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతూ, గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తన కృషిని కొనసాగిస్తానని తెలిపారు. అల్లూరి జిల్లా, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్ ను గెలిపించాలని ఆయన కోరారు. రంపచోడవరం ఆర్క రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో హర్ష కుమార్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయని, అందులో ఆరోగ్యం, విద్య, త్రాగునీరు వంటి అంశాలు ముఖ్యమైనవి అన్నారు. ఈ సమస్యల పరిష్కారం…
