admin

విజయవాడ అంబేద్కర్ విగ్రహ దాడికి రాజాం వైఎస్ఆర్సీపీ నిరసన

విజయవాడ నడిబొడ్డున గల డా॥ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ “సామాజిక మహా శిల్పంపై” దాడిని ఖండించిన రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే.రాజేష్ .ప్రభుత్వం అధినేత చంద్రబాబు హయాంలో పాలన గాడి తప్పి అహింసకు ఆవాసంగా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తూ ప్రజా పరిపాలనకు పాతరేసి ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేశారు – డా. తలే.రాజేష్ ._▫️స్వయానా భారత రాజ్యాంగ నిర్మాతపై దాడి జరగడం ఈ దాడిని ఒక సామాజిక దళిత హోంమంత్రి ఖండించకపోవడం నిజంగా దౌర్భాగ్యం.రాజాం…

Read More

తిరుపతి గిరిజన భవన్‌లో యస్.టి.సెల్. అధ్యక్షుడు సుబ్యయ్య సన్మానం

ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ సందర్భంగా తిరుపతి గిరిజన భవన్ లోయానాదులసంక్షేమముకోసంనిత్యం పోరాటంచేస్తూన్న తిరుపతిపార్లమెంట్ యస్.టి.సెల్.అధ్యక్షులు. యం.సుబ్యయ్యగారిని DRO.k.పెంచులకిషోర్ గారు మరియుDTWO.వెంకటరమణ గారుసన్మానించిసత్కరించడం. జరినది.

Read More

బద్వేల్ నిరుపేదల ఇళ్లకు సిపిఐ ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శ

బద్వేల్ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇల్లు స్థలాలు ఇవ్వాలని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నాని ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్ర మాట్లాడుతూబద్వేల్ పట్టణంలో గత ఐదారు నెలలుగా ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు నిర్మాణం చేసుకొని కరెంటు లేకపోయినా నీళ్ళు లేకపోయినా చిమ్మ చీకటిలో పేదల నివాసం ఉంటుంటే…

Read More

తుని జిల్లా పరిషత్ స్కూల్ కమిటీలకు టిడిపి ఏకగ్రీవ విజయం

కాకినాడ జిల్లా, తుని మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో డి పోలవరం గ్రామానికి చెందిన బర్ల గోవిందు హై స్కూల్ చైర్మన్ గా సామల కృష్ణ ఎంపీపీ ఎస్ 2 స్కూలు చైర్మన్గా పారుపల్లి మురళి ఎంపీ యూపీ స్కూల్ చైర్మన్గా టిడిపి పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పలక సోమేశ్వరావు ఇరు వర్గాలను సమైక్యపరిచి వ్యూహ కర్త గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆయన…

Read More

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి అని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్నారుసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో గురువారం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు, పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, పెద్దమ్మ తల్లి విగ్రహ దాత ఆర్యవైశ్య సీనియర్ నాయకులు కొమురవెళ్లి సుధాకర్ మాట్లాడుతూ పెద్దమ్మతల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా…

Read More

తల్లి పాల అవగాహన ర్యాలీ

నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం తల్లి పాల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిసి సిడిపిఓ స్వరూప, ధర్మారం డాక్టర్ హరిప్రియ, ఆర్ ఐ గంగాధర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు తల్లి పాల యొక్క విశిష్టత గురించి అవగాహన కల్పించారు. ఆపై శ్రీమంతాలు అక్షరాభ్యాసం మరియు అన్నప్రాసన్న కార్యక్రమాలు నిర్వహించారు. సూపర్వైజర్ లక్ష్మీ, హెల్త్ సూపర్వైజర్ వసంత, పి హెచ్ ఏ రాణి మనోహర్, ఎం ఎల్ హెచ్ పి సంధ్య, మరియు…

Read More

స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ

జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని రుద్రారం గ్రామంలో మొక్కలు నాటారు. మురుగు కాలువల పరిశుభ్రతను పరిశీలించారు. 5వ నుండి 9వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పచ్చదనం మరియు పరిశుభ్రతతో గ్రామాలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీవో దామోదర్, ఎంపీఓ గిరిజారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Read More