పెళ్లి పందిట్లో యాసిడ్ దాడి. వివాహేతర సంబంధం ఆధారంగా ఘర్షణ, నందలూరులో సంచలన ఘటన
కాసేపట్లో మూడుముళ్లు పడతాయనగా పెళ్లి పందిట్లోకి దూసుకొచ్చిన యువతి బీభత్సం సృష్టించింది. యాసిడ్ చల్లి, కత్తి తీసి కల్యాణ మండపాన్ని రణరంగంగా మార్చింది. అరుపులు, కేకలతో పెళ్లి పందిరి దద్దరిల్లింది. ఏం జరుగుతోందో తెలియక పెళ్లికొచ్చిన వారు భయభ్రాంతులకు గురై కల్యాణ మండపం నుంచి పరుగులు తీశారు. అన్నమయ్య జిల్లా నందలూరులో నిన్న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషాకు తిరుపతికి చెందిన యువతితో…
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు
రంపచోడవరం నియోజకవర్గంచింతూరు మండలంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివాసి సాంప్రదాయం తోటి ఆదివాసి జీవన ప్రతిబింబించేలా చిన్నారుల వేషధారణ తోటి వేడుకలు ఘనంగా నిర్వహించారు.చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదట ఈ కార్యక్రమంలో ఆదివాసి కొమ్ముకోయ నృత్యాలు చేసుకుంటూ ప్రాజెక్ట్ అధికారి కావూరి చైతన్య కి చింతూరు ఏ ఎస్ పి రాహుల్ మీనా…
గాజులపల్లి ధర్మరాజుల స్వామి ఉత్సవంలో పాల్గొన్న SCV నాయుడు
శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు గౌ. శ్రీ యస్. సి. వి నాయుడు గారు నేడు చిత్తూరు జిల్లా, తవనం పల్లి మండలం, గాజుల పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ ద్రౌపది సమేత ధర్మ రాజుల స్వామీ వారి ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన దైవ వాక్యాలను అందరికీ అర్ధం అయ్యే రీతిలో వివరించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దయా నాయుడు, గోగినేని భాస్కర్ నాయుడు, సుబ్రహ్మణ్యం, జానకి…
పిఠాపురం నియోజకవర్గంలో విద్య కమిటి TDP కూటమి విజయం
పిఠాపురం నియోజకవర్గ పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మేల్యే వర్మ మాట్లాడుతూ నిన్న జరిగిన విద్య కమిటి ఎన్నికలలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు BJP పార్టీల కూటమి అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఈ రోజు ZPHS, MPUP, MPPS, సోషల్ వెల్ఫేర్, టౌన్ లలో ప్రభుత్వ హై స్కూల్, మున్సిపల్ స్కూల్ లో విద్యకమిటి చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిటి మెంబెర్స్ గా ఎన్నికయిన కూటమి సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ…
ఆదోనిలో MLA పార్థసారధి చేతులమీదుగా 4 RTC నూతన బస్సుల ప్రారంభం
ఆదోని ఆర్టీసీ డిపో నందు నాలుగు ఆర్టీసీ నూతన బస్సులను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు ప్రారంభించారు.శుక్రవారం ఆర్టీసీ డిపో నందు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో జరిగిన నూతన బస్సుల ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈరోజు ఆదోనికి చాలా శుభపరిణాముని ఎమ్మెల్యే తెలిపారు.ఎందుకంటే పాత బస్సులను తీసివేసి నూతన బస్సులను తీసుకోనివస్తున్నామన్నారు.2 బస్సులు బెంగళూరు సిటికు,2 బస్సులు శ్రీశైలము నకు వెళ్తాయని…
పాలకొండ రైతుల కోసం MLA జయకృష్ణ కాలువ పూడికతీత
పాలకొండ శివారు ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని అభ్యుదయ రైతు ఖంధపు ప్రసాదరావు గత బుధవారం స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో తెలియజేశారు. వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే గత రెండు దినాలుగా తోటపల్లి ఎడమ కాలువకు ఎమ్మెల్యే సొంత నిధులతో జెసిబి ద్వారా ఎనిమిదో బ్రాంచ్ కాలువ పూడికతీత జంగిల్ క్లియరెన్స్ చెపుతారు. రేపటికి నరసింహ చెరువు పూడికి తీస్తే దీనిద్వారా పాలకొండకు నరసింహ చెరువులో ఐదు ముదుముల ద్వారా…
