admin

ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్ అవినీతి గుట్టురట్టు!

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అడుగడుగునా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడట.. ఆసుపత్రికి మందులు, ఇతరత్రా వస్తువుల సప్లై కోసం పిలిచే కాంట్రాక్టుల్లో 20 శాతం కమీషన్ ఆయనకు ఇచ్చుకోవాల్సిందేనట. రోగులకు ఇంజెక్షన్ చేసిన సిరంజీలను ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ విషయంలోనూ అవినీతికి పాల్పడ్డాడట. అంతేనా, చివరకు అనాథ శవాలను అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడని సందీప్ ఘోష్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అవినీతిపై విచారణ చేపట్టిన సిట్…

Read More

మను బాకర్ చెన్నై స్కూల్ ఈవెంట్‌లో స్టేజీపై డ్యాన్స్!

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత షూటర్‌ మను బాకర్‌ అద్భుత ప్రదర్శనతో రెండు కాంస్య పతకాలు సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఒకే ఒలింపిక్స్ లో రెండు ప‌త‌కాలు సాధించిన తొలి భార‌త అథ్లెట్‌గా రికార్డుకెక్కింది. ఈ యంగ్‌ షూటర్‌ తాజాగా త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో సందడి చేసింది.  ఓ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన ఆమె.. అక్క‌డ ఏర్పాటు చేసిన‌ స్టేజీపై డ్యాన్స్ చేసి విద్యార్థుల‌ను ఉత్సాహ‌ప‌రిచింది. బాలీవుడ్ సాంగ్‌ ‘కాలా చష్మా’కు అక్కడి…

Read More

ధోనీ నేటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్‌ ధోనీ ప్ర‌స్తుతం త‌న విలువైన సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడుపుతున్నాడు. ధోనీ 2020లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఐపీఎల్‌లో మాత్ర‌మే ఆడుతున్నాడు.  తాజాగా ధోనీ తన స్నేహితుల‌తో క‌లిసి చిల్‌ అవుతున్న ఫొటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాంచీలోని ఓ లోకల్‌ ధాబాలో తన మిత్రుల‌తో కలిసి లంచ్‌ను ఎంజాయ్‌ చేశారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించి…

Read More

పోలాండ్ పర్యటనలో ప్రధాని మోదీ కొత్త రికార్డ్

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం పోలాండ్ బయలుదేరారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనతో ప్రధాని మోదీ మరో రికార్డును సృష్టించారు. 45 ఏళ్ల తర్వాత పోలాండ్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. చివరిసారి 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ లో పర్యటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ భారత ప్రధానులు ఎవరూ కూడా…

Read More

అకొలా జిల్లాలో ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే అదే రాష్ట్రంలోని అకోలా జిల్లాలో జరిగిన మరో దారుణం తాజాగా వెలుగుచూసింది. ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులకు నెలల తరబడి పోర్న్ వీడియోలు చూపిస్తూ వారిని వేధిస్తున్నాడు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయం బయటపడింది. నిందితుడైన ఉపాధ్యాయుడిని 47 ఏళ్ల ప్రమోద్ సర్దార్‌గా గుర్తించారు. బాధిత విద్యార్థి ఒకరు చైల్డ్…

Read More

రిలయన్స్ జియో: సెట్ టాప్ బాక్స్ లేకుండా 800 ఛానళ్లు

సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండా వినియోగదారులు 800 చానళ్లు చూసే అవకాశం కల్పిస్తొంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. జియో తన టీవీ ప్లస్ సేవలను విస్తృతం చేసింది. ఇటీవలి వరకూ జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు సెట్ టాప్ బాక్స్ లో ఈ యాప్ అందుబాటులో ఉండేది. అయితే ఇకపై ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ ఓస్ లోనూ జియో టీవీ ప్లస్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది….

Read More

స్వచ్ఛ బయో ఒప్పందంపై బీఆర్ఎస్ ఆరోపణలు

అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం స్వచ్ఛ బయో సంస్థతో రూ.1000 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ వెనుక పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్… ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడిపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను గుప్పించింది. స్వచ్ఛ బయో, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ తెలిపిన…

Read More