admin

గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలన్న డిమాండ్

పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన ప్రజలకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి రెడ్డి వేణు కోరారు.ఈ సందర్భంగా రెడ్డి శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ తేలు నాయుడు వలస మరియు సంఘం వలస, తాను తొక్కుడు వలస గ్రామాలకు పట్టాదారు పాసుపుస్తకాలు గిరిజన కుటుంబాలకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని ర్యాలీ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోరారు.

Read More

రుణమాఫీ కోసం రైతుల నిరసన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని మరియు రెండు లక్షల పై రుణాలున్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అందించాలని తెలిపారు , వడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీలో 1360 మంది రైతులు రుణమాఫీకి అరుశువుగా ఉంటే కేవలం 540 మందికి రుణమాఫీ వచ్చింది జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు గ్రామాల్లో మాఫీ కానీ రైతుల పక్షాన ఉండాల్సింది పోయి అధికార పార్టీకి వత్తాసుగా మాట్లాడుతున్నారు అది రైతులందరూ గమనిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి…

Read More

తప్పుడు ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు కోరిన జబ్బార్

వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో తమపై తప్పుడు ఫిర్యాదు చేసి తమను అవమానపరిచిన తన్వీర్ అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఖిలా వరంగల్ ఈద్గా కమిటీ ఎంఏ జబ్బార్ అన్నారు. ఈ మేరకు ఆయన కిలా వరంగల్ ఈద్గా మసీదులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జబ్బర్ మాట్లాడుతూ తాము సిసి కెమెరాలు ధ్వంసం చేయలేదని అన్నారు. మసీదుకు సంబంధించిన గేటు తాళం చెవి తమపై ఫిర్యాదు చేసిన వాళ్ళ దగ్గరే ఉంటాయని…

Read More

రైతులకు అండగా నిలిచినా మన కాంగ్రెస్ పార్టీ అధెక్షులు సీఎం రేవంత్ రెడ్డి

తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో రుణమాఫీ లబ్ధి పొందిన రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్, డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డిలు, కార్యక్రమాములో మాజీ జెడ్పిటిసి లు గోక గణేష్ రెడ్డి, బి, బాబన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, మాజీ ఎంపీపీలు కే ,లక్ష్మీ రాజేశ్వర్, శ్రీధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు సీ, లింగారెడ్డి,గొర్ల రాజు, ప్రపోల్ రెడ్డి,…

Read More

రిషబ్ శెట్టి బాలీవుడ్‌పై కామెంట్స్‌: అభిమానుల్లో ఆగ్రహం

కన్నడ న‌టుడు, కాంతార ఫేమ్ రిషబ్‌ శెట్టి తాజాగా బాలీవుడ్‌పై వివాదాస్పద కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలిచారు. బాలీవుడ్ సినిమాలు భార‌త్‌ను చెడుగా చూపిస్తుంటాయ‌ని అన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందని తెలిపారు. తాను దేశం గర్వపడేలా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆయ‌న విమ‌ర్శ‌ల ప‌ట్ల బాలీవుడ్ అభిమానులు మండిప‌డుతున్నారు.  కొందరు రిష‌బ్ షెట్టిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో ఆయ‌న‌ నటించిన కొన్ని సినిమాల్లోని సీన్ల‌ను పోస్ట్…

Read More

5 ఏళ్ల పిల్లవాడి ఫన్నీ ఫిర్యాదు. నాన్నను పొలీసులకు చెప్పాడు!

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో 5 ఏళ్ల బుడ్డోడు తన తండ్రిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ‘మా నాన్న న‌న్ను నదిలో స్నానం చేసేందుకు వెళ్లకుండా ఆపుతున్నాడు. బ‌య‌ట వీధుల్లో ఆడుకోనివ్వ‌ట్లేదు’ అని తండ్రిపై పిల్లాడు ఫిర్యాదు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఆ పిల్లవాడు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్క‌డి ఓ కుర్చీపై కూర్చోవడం వీడియోలో ఉంది. అతని ముందు (టేబుల్‌కి ఎదురుగా) ఒక పోలీసు…

Read More