admin

డా. వినాయక్ రాథోడ్ డా. ప్రియాంక A1 TVతో ముఖాముఖి

ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో ప్రముఖ వైద్యులు వినాయక్ రాథోడ్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రముఖ డాక్టర్ గా కొనసాగుతూ అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులకు వైద్యాన్ని అందిస్తూ మనోధైర్యాన్నిస్తూ వైద్యవృత్తికి న్యాయంచేస్తూ పేద..మధ్యతరగతి..అట్టడుగు వర్గాల ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్న డాక్టర్ వినాయక్ రాథోడ్ తో పాటు డాక్టర్ రాథోడ్ ప్రియాంక తోA1tvసీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ వీక్షించండి

Read More

రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద దారుణ హత్య..

నెల్లూరు నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద రవి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.. కత్తులతో అతను పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు.. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున సమయంలో 2 నుంచి 4 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు బివి నగర్కు చెందిన రవిగా పోలీసులు చెప్తున్నారు

Read More

జిల్లా కేంద్రంలో పారిశుద్ధ కార్మికుల జీతాల కోసం నిరసన

జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు గత నాలుగు నెలల నుంచి జీతాలు రావడంలేదని తమకు ఎంతో ఇబ్బందిగా ఉందని ఇల్లు కిరాయిలు కట్టాలన్న’ తమ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలన్న కిరాణా సామాన్’ కూరగాయలు తెచ్చుకోవాలన్న ఎంతో ఇబ్బంది అవుతుందని ఆమంతా ఇబ్బందులకు గురవుతున్నామని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తమ సమస్యలన్నీ ప్రభుత్వం అర్థము చేసుకొని అధికారులు తమకు తొందరగా జీతాలు చెల్లించాలని కోరుతున్నామని జీతాలు తొందరగా ఇవ్వకపోతే…

Read More

ప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ప్రారంభంఫై చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ సూచనలు

కామారెడ్డి పట్టణంలోని ప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ను ప్రారంభించిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యవన్నాన్ని కాపాడండి అన్నారు.పుర చైర్ పర్సన్ కామారెడ్డిసింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకం తగ్గించి , పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచు కోవాలని ,ప్లాస్టిక్ ను బహిరంగ ప్రదేశాల్లో పార వేయొద్దని పట్టణ ప్రజలకు ఛైర్పర్సన్ తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన…

Read More

జన్నారం అడవిలో మగపెద్దపులి సంచారంఫై చుట్టూ ప్రక్కల గ్రామాలకీ అటవీ శాఖా హెచ్చరిక

నిర్మల్,మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ పరిధి అడవిలో పెద్దపులి అడుగులను గుర్తించారు.. జన్నారం కవ్వాల్ అడవిలో పెద్దపులి తిరుగుతుందని మూడున్నర సంవత్సరాలదని మగపెద్ద పులి అని అడుగులను చూసి గుర్తుచామని అడవికి ప్రక్కన ఉన్న గ్రామాల వాళ్ళు ఎవరు అడవిలోకి పొద్దని దండోరా వేయించమని మరియు గ్రామస్థులకు అవగాహన కలిపించిన అటవీ అధికారులు.

Read More

HPగ్యాస్ భారీ మోసం: వినియోగదారుల ఆందోళన

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో వారం ఒక్కసారి వినియోగదారులకు గ్యాస్ ను సప్లై చేస్తున్న HP గ్యాస్ ఏజెంట్ సిలెండర్ లో గ్యాస్ గ్యాస్ తక్కువ రావడంతో వినియోగదారులు ఆందోళన చేసి పోలీసులకు అప్ప జెప్పారు..Hp గ్యాస్ ఎప్పటిలాగే రావడం వినియోదారులు తీసుకుని వెళ్లడం జరుగుతుంది.కానీ వంట గ్యాస్ తీసుకొని వెళ్ళిన వ్యక్తి అనుమానం వచ్చి తూకం వేయడంతో అందులో 5 కిలోల నుండి 2 కిలోలు తక్కువ రావడంతో కంగుతిన్న వినియోగదారుడు..గ్యాస్ బండిని ఆపి అందులోని…

Read More

కంగనాను చంపేస్తామంటూ బెదిరింపులు రాగ కంగనా డీజీపీకి ఫిర్యాదు చేసింది

బాలీవుడ్‌ న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వ‌చ్చాయి. కొంద‌రు ఓ వీడియో ద్వారా ఈ మేర‌కు ఆమెపై బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దాంతో కంగన ఆ వీడియోను మ‌హారాష్ట్ర డీజీపీకి పోస్టు చేస్తూ త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆమె కోరారు. అలాగే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ పోలీసుల‌ను కూడా వీడియోకు ట్యాగ్ చేశారామె.  పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కంగ‌నా ర‌నౌత్‌ న‌టించిన తాజా చిత్రం ‘ఎమ‌ర్జెన్సీ’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఇటీవ‌ల…

Read More