పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాధవరెడ్డి, పోలీస్ అమరవీరుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమరవీరులు చనిపోయిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అమరవీరులకు నినాదాలు పలుకుతూ ఈ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పార్వతిపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు చనిపోయిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ పుష్పగుచ్చలతో చనిపోయిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెక్కులు పంపిణీ చేశారు.
పార్వతీపురంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి
 At the Police Martyrs' Remembrance Day in Parvathipuram, SP Madhava Reddy and Collector honored fallen officers with floral tributes and financial aid.
				At the Police Martyrs' Remembrance Day in Parvathipuram, SP Madhava Reddy and Collector honored fallen officers with floral tributes and financial aid.
			
 
				
			 
				
			 
				
			