దసరా శ్రవణ్ నవరాత్రుల పూర్తిచేసుకుని అన్ని ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా సాలూరు కోటవీధిలో గల దుర్గాదేవి ఆలయం వద్ద కోటవీధి జంక్షన్ స్థానికులు వ్యాపారస్తులు కలిసి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఐదువేల మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఎక్స్ జమిందార్ సన్యాసిరాజు, కొనేసి చిన్ని, రేపు మహేశ్వరరావు, జరాజపు సూరిబాబు, వీధి పెద్దలు యువత,మహిళలు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాలలో సాలూరు కోటవీధి ప్రత్యేక కార్యక్రమం
During Dussehra, over 5,000 devotees participated in the Anna Samarpana program at the Durga Devi Temple in Salur. Local leaders and residents joined in the festivities.
