భారీ ఉత్సవ ర్యాలీతో ప్రారంభమైన రెండు రోజుల విజయనగరం ఉత్సవాలు
పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఉత్సవ ర్యాలీ
ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
పాల్గొన్న ఎం.పి. కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తదితరులు
ర్యాలీలో వందలాదిగా పాల్గొన్న కళాకారులు, క్రీడా కారులు, విద్యార్థులు
