భారీ బడ్జెట్‌తో “రామాయణం”

భారీ బడ్జెట్‌తో “రామాయణం” రూ.1600 కోట్ల “రామాయణం”

భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్‌గా “రామాయణం” సినిమా నిలిచింది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. తొలి భాగానికి రూ.900 కోట్లు,రెండో భాగానికి రూ.700 కోట్లు మొత్తం రూ.1600 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం ఇప్పటికే రికార్డులు నమోదు చేస్తోంది.కీ రోల్స్‌లో రామూడీగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి,రావణుడిగా యశ్ పత్రాలుగా నటిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగాన్ని థియేటర్లలో విడుదల చేయాలనే ప్రణాళికతో షూటింగ్ వేగంగా జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *